Category ముఖ్యాంశాలు

థ‌ర్మ‌ల్ కేంద్రాలు గ‌రిష్ఠ‌ ఉత్ప‌త్తి సాధించాలి

– విద్యుత్ కేంద్రాలకు నాణ్యమైన బొగ్గు సరఫరాయే లక్ష్యం – సీఎం భట్టి విక్రమార్క మార్గదర్శకాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 21: దేశవ్యాప్తంగా ఏర్ప‌డ్డ ఎల్ నినో ప్ర‌భావం నేప‌థ్యంలో జ‌న్ కో థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల్లో గ‌రిష్ట స్థాయిలో విద్యుత్ ఉత్ప‌త్తి సాధించాల‌ని ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క సంబంధిత  అధికారుల‌కు ఆదేశాలు జారీ…

ఉమ్మ‌డి ఖ‌మ్మంకు గోదావ‌రి జ‌లాలు అందించ‌డ‌మే ల‌క్ష్యం

– గిరిజన కుటుంబాల ఆదాయం పెర‌గాలి – అప్పుడే పిల్లల భవిష్యత్తు ఉజ్వలం – మరో 10 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరిస్తే పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు – ఆయిల్ పామ్ సాగు రైతుల ఆర్థిక స్థిరత్వానికి పునాది – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల దమ్మపేట/ ములకలపల్లి, ప్రజాతంత్ర, జూలై 21…

చేనేత నేల నుంచి చందమామ దాకా..

– అంతరిక్షాన్ని తాకిన సిరిసిల్ల యువ తేజాలు – విక్రమ్‌-1 ‌విజయగాథలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇంజినీర్ల అరుదైన ఘనత – రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేశవ్యాప్తంగా గుర్తింపు – సోషల్‌ ‌మీడియాలో ప్రశంసల వెల్లువ సిరిసిల్ల టౌన్‌, ‌ప్రజాతంత్ర, జూలై 21:  రాజన్న సిరిసిల్ల చేనేత కార్మిక క్షేత్రంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన…

రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించాలి

– ఎల్‌నినోతో వర్షాభావంపై అధికారులతో చర్చలు – కార్యాచరణతో ముందుకు సాగాలని స్పీకర్‌ ‌ప్రసాద్‌ ‌కుమార్‌ ఆదేశం రంగారెడ్డి,ప్రజాతంత్ర,జూలై21: ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉన్నందున రైతులను పండ్ల తోటలు, అరుతడి పంటల వైపు మళ్లించాలని శాసనసభ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ అధికారులకు సూచించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఎల్‌నినో…

నలుగురు రైతులు చనిపోయినా బాధ్యత లేదా?

– వారికి కనీసం రూపాయి కూడా పరిహారంగా ఇవ్వరా? – కాంగ్రెస్‌ ‌సర్కార్‌ను నిలదీసిన బిఆర్‌ఎస్‌ ‌నేత కెటిఆర్‌ ‌- పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందచేత ఆదిలాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 21: తెచ్చిన ధాన్యం 30 రోజులు, 60 రోజులైనా కొనేటోడు లేడు.. సంచులు ఇచ్చేటోడు లేడు.. ఈ దిక్కు…

యువతనూ వెంటాడుతున్న బ్రెయిన్‌ స్ట్రోక్

– దేశంలో ఏటా 12.5 లక్షల కొత్త కేసులు – పక్షవాతం వచ్చాకే హాస్పిట‌ల్స్‌కు వ‌స్తున్న‌ రోగులు – ఆలస్యంగా వస్తే శాశ్వత వైకల్యమే: కేర్ వైద్యులు – రేపు ‘వరల్డ్  బ్రెయిన్ డే’ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 21: ఒకప్పుడు వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే  బ్రెయిన్ స్ట్రోక్ ఇప్పుడు యువతనూ వెంటాడుతోంది. దేశంలో ఏటా…

ప్రధాన మంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ ధర్నా

రాహుల్ గాంధీ నేతృత్వంలో మోదీ రాజీనామాకు డిమాండ్ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసం (లోక్ కళ్యాణ్ మార్గ్) సమీపంలో ధర్నా నిర్వహించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ వాద్రా, పలువురు కాంగ్రెస్ ఎంపీలు, ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు ఈ…

ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం ఘోర వైఫల్యం

– 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన కేసీఆర్ – గోదావరిలో సరిపడా నీళ్లున్నా లిఫ్ట్ చేయడంలేదు – వరంగల్ జిల్లాను కరవు కోరల్లోకి నెట్టారు – ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం – చిత్తశుద్ధితో దేవాదుల మోటర్లు నడపాలని డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21: రైతుల సమస్యలు, ప్రాజెక్టులు, విద్యుత్ నిర్వహణలో…

ఎకో టూరిజం అభివృద్ధికి ప్ర‌ణాళిక‌ల రూప‌క‌ల్ప‌న‌

– అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21 : రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఎకో టూరిజం అభివృద్ధి, పులుల సంరక్షణ, టైగర్ రిజర్వుల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సచివాలయంలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా…