Category ముఖ్యాంశాలు

రాష్ట్రానికే మోడల్ కాలనీ తలమానికం

– పారదర్శకంగా లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ – పైరవీలకు ఆస్కారం ఉండదు – తొలి విడతలో 1500 మంది లబ్ధిదారుల ఎంపిక – నిశితంగా పరిశీలించిన త‌ర్వాతే జాబితా విడుదల – మోడల్ కాలనీలో రూ.10 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ – ఈ నెలాఖ‌రుకు మోడల్ కాలనీ ప్రారంభం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్…

రేవంత్‌ది గడీల, బేడీల, గుడ్డి పాలన

– పరిగిలో భూములు లాక్కునే యత్నం – రైతుల పరామర్శకు వెళ్తున్న హరీష్‌రావు తదితరుల అరెస్ట్ – శంషాబాద్ పీఎస్ వద్ద సీఎంపై విరుచుకుపడ్డ హరీష్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: పరిగిలో భూముల లాక్కొని తన సోదరుడికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆరఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు.…

ప్రజారోగ్యమే సమాజానికి బలమైన పునాది

– ‘వరల్డ్ హెల్త్ డే’ లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: ఆరోగ్యం కోసం ఐక్యంగా.. విజ్ఞాన శాస్త్రానికి మద్దతుగా అనే థీమ్‌తో ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఇది ఆరోగ్య రంగంలో శాస్త్ర సహకారం, ఆధారిత నిర్ణయాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి…

కొహెడ మార్కెట్‌పై బీఆర్‌ఎస్ దుష్ప్రచారం

– మంచి ఆలోచనలతో ప్రభుత్వం వద్దకు రావాలి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూముల అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని, రాజకీయ స్వార్థం కోసం రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…

భద్రాచలం అభివృద్ధికి ఆ ఐదూళ్లే ముఖ్యం

– మౌనంగా ఐదు మండలాలను కలుపుకున్న బాబు – మంత్రి తుమ్మల లేఖతో మరోమారు తెరపైకి సమస్య భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్6: భద్రాచ లం అభివృద్ధికి, నీటి మునక గండం నుంచి బయటపడడానికి ఇప్పుడు ఐదూళ్లు అవస రం గతంలో విభజన తరువాత ఏకపక్ష నిర్ణ యంతో ఐదు మండలాలను ఎపిలో కలి పారు. భద్రాచలానికి…

పాత బస్తీని మజ్లిస్‌కు రాసిచ్చారా?

– దౌర్జన్యాలు, దొంగతనాలకి అనుమతిచ్చారా – అధికారులు, పోలీసులపై దాడి చేస్తున్నా చర్యలు తీసుకోరేం – మీ చేతగానితనానికి నిదర్శనం ఇదే – కాంగ్రెస్ పాలనలో హిందువులకు రక్షణ లేదు – పాత బస్తీనే అభివృద్ధి చేయలేరు.. ఆదిలాబాద్ అభివృద్ధి ఓ జోక్ – సీఎం రేవంత్‌పై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి హైదరాబాద్,…

ఉద్యోగాల సృష్టిక‌ర్త‌లుగా ఎద‌గాలి

– డిజిట‌ల్‌, మౌలిక స‌దుపాయాల్లో భార‌త్ అద్భుత ప్ర‌గ‌తి – ఏఐతో ఉద్యోగాల‌కు ముప్పు -కొలంబియా బిజినెస్ స్కూల్ చ‌ర్చా గోష్ఠిలో కేటీఆర్‌ న్యూయార్క్, ఏప్రిల్ 6: భారతీయ యువత కేవలం ఉద్యోగాల కోసం వెతికేవారుగా కాకుండా, పారిశ్రామికవేత్తలుగా మారి ఉద్యోగాలను సృష్టించేవారుగా ఎదగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు.…

అంతరాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యం

– ఇక్క‌డ‌ సభ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన – రూ.1238 కోట్ల పనులకు శంకుస్థాపన చేశాం – ప్రజలే కేంద్రంగా మా పాలన – ప్రజల ఆలోచనే మా విధానం – పిప్రి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి ఆదిలాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: ఈ రాష్ట్రంలో పుట్టడం పెరగడం మా అదృష్టం…

ఏమి చేసినా ప్రజల కోసమే

– అభివృద్ధిలో అందరినీ కలుపుకునిపోతాం – మా ఎమ్మెల్యేలు లేరని పనులను ఆపం – ప్రజలను ఇబ్బంది పెట్టడం మా అభిమతం కాదు – భట్టి నాటి ‘పీపుల్స్ మార్చ్‌’ హామీల అమలు షురూ – ఆదిలాబాద్ జిల్లాలో రూ.614 కోట్ల పనులji – ఎయిర్ పోర్టు తెస్తున్నాం – పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం –…