Category ముఖ్యాంశాలు

ఎల్‌నినోతో నష్ట నివారణ‌కు ప్రత్యేక కార్యాచరణ

ణ‌కు- సహాయ చర్యల కోసం ఉమ్మడి జిల్లాకొక ప్రత్యేక అధికారి – కేంద్రానికి నివేదిక పంపి సహాయం కోరతాం – రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి వరంగల్/హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21 : ఎల్‌నీనో ప్రభావం కారణంగా ఈ ఏడాది సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని, తెలంగాణ సహా దేశంలోని…

ఎల్ నినోను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళిక

– సాగు, నీరు, విద్యుత్‌పై ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు – వాతావరణ మార్పులపై గ్రామీణస్థాయి వరకు అవగాహన – రైతుల మేలు కోరే ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం – పగలు సోలార్ విద్యుత్ వినియోగంతో తగ్గనున్న ఆర్థిక భారం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – రవీంద్రభారతిలో ప్లానింగ్ శాఖ సదస్సు హైదరాబాద్,…

నేటి నుండి క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు

  *మీ సేవ, మీ సేవ వాట్సాప్‌లో “ఇందిరమ్మ ఇండ్లు” దరఖాస్తు సౌకర్యం*   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించిన దరఖాస్తు సేవలను మీ సేవ, మీ సేవ వాట్సాప్ ద్వారా అధికారికంగా ప్రారంభించింది. ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సులభంగా అర్హులైన వారందరూ చేసుకునేలా ఏర్పాట్లు…

పోలీస్ సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట

– పోలీస్ వెల్ఫేర్ సొసైటీ, ఆరోగ్య భద్రత పథకాలపై సమగ్ర సమీక్ష – విద్య, వైద్యం, వివాహ సహాయం, బీమా పథకాల బలోపేతానికి ఆదేశాలు – పోలీసు పిల్లలకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు, పోటీ పరీక్షలకు ప్రత్యేక ప్రోత్సాహం – సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యం – ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందేలా…

ఆయిల్ పామ్‌తో రైతుకు స్థిరమైన ఆదాయం

– వర్షాభావ పరిస్థితులున్నా రైతుకు ఖచ్చితమైన ఆదాయం – మన కొణిజర్ల నుంచే ఆయిల్ పామ్ సీడ్స్ – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క – గోద్రెజ్ అగ్రివేట్ ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ప్రారంభం ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 20 : ఖమ్మం జిల్లా కేవలం వ్యవసాయానికే పరిమితమైన తరుణంలో ఇక్కడి రైతాంగానికి అధిక దిగుబడి,…

రేప‌టినుంచి సీఎం కొడంగల్ పర్యటన

– రెండు రోజులపాటు అభివృద్ధి, ఎసఐఆర్‌పై సమీక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : తన కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళ, బుధవారాలు రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దుద్యాల్ మండలం హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషన్ హబ్‌ను మంగళవారం సాయంత్రం 4 గంటలకు పరిశీలిస్తారు. సాయంత్రం 5 గంటలకు నియోజకవర్గంలోని అన్ని…

గోదావరి పుష్కరాల నాటికి ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలి

*గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలి: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి *పుష్కరాలకు 15 రోజుల ముందే పునరుద్ధరణ పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ *ఆలయ పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలని…

సూపర్ ఎల్ నినోను ఎదుర్కొనేందుకు సన్నద్ధం

– ముందస్తు కార్యాచరణ ప్రణాళికలతో రంగం సిద్ధం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : వాతావరణ మార్పుల కారణంగా నిపుణులు హెచ్చరిస్తున్న సూపర్ ఎల్ నినో పరిస్థితులు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో వర్షపాతం, జలవనరులపై ప్రభావం చూపే అవకాశముందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్…

ఎల్‌నినోను ఎదుర్కొనేలా ప్రత్యామ్నాయ ప్రణాళికలు

– విద్యుత్ డిమాండ్‌పై యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి – నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తు సరఫరాయే లక్ష్యం – సమస్య వస్తే ‘పవర్ అంబులెన్స్’ – ఐటీ కారిడార్‌లో ఫ్లైఓవర్ల కిందే సబ్‌స్టేషన్ల ఏర్పాటు – విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఏఐ వినియోగాన్ని పెంచాలి – సింగరేణి కొత్త బ్లాక్‌లను సాధించాలి – విద్యుత్తు సమీక్షలో ఉప…