Category ముఖ్యాంశాలు

ఇంకా అజ్ఞాతంలో నలుగురు మావోయిస్టులు

– గణపతి, సంతోష్, రత్నాబాయి, వార్త శేఖర్ – తెలంగాణ పోలీస్ శాఖ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: తెలంగాణకు చెందిన నలుగురు మావోయిస్టులు మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని రాష్ట్ర పోలీస్ శాఖ వెల్లడించింది. కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియస్ గణపతి, పసునూరి అలియాస్ నరహరి అలియాస్ సంతోష్,…

జీవన్‌రెడ్డికి మర్యాద తగ్గించలేదు

– పరిస్థితులను పంచుకునేందుకే మీతో సమావేశం – జగిత్యాల ముఖ్య నేతలతో రేవంత్ భేటీ – మేమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం – స్పష్టం చేసిన నాయకులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం తన నివాసంలో భేటీ అయ్యారు. 20వ తేదీన జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ…

రోడ్డు భద్రత ప్రతి వారి సామాజిక బాధ్యత

– రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ – రాష్ట్రవ్యాప్తంగా ’అరైవ్ అలైవ్’ నిర్వహణ – నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమం ఖైరతాబాద్ రవాణా కార్యాలయం, సంగారెడ్డి జిల్లా…

ఆ అయిదింటిని విలీనం చేయాలి

– రామయ్య భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత మ‌నందరిదీ – రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 :  భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని ఐదు గ్రామ పంచాయతీలు ఆంధ్రా నుంచి తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. సోమవారం భద్రాచలంలోని  ఆర్ అండ్ బి గెస్ట్…

కొత్త దిక్సూచి ‘భూ భారతి’

– చరిత్రాత్మక చట్టానికి నేటిìతో ఏడాది పూర్తి – 5.20 కోట్లమందికిపైగా పోర్టల్ సందర్శన – 70 లక్షలమంది లాగిన్ అయ్యారు – 3.80 లక్షల మందికి పాస్‌బుక్‌లు జారీ                                     …

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌         

– మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు రూపీ మృతి – సిద్దిపేట జిల్లా వాసిగా గుర్తింపు భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోసారి తుపాకుల మోత మోగింది. బస్తర్ అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు రూపీ అలియాస్ భాగ్య మృతిచెందారు. బస్తర్ అటవీ…

మహిళా రిజర్వేషన్లతో పునర్విభజన లింక్‌

– ఇం‌దులో బిజెపి రాజకీయ కుట్ర దాగి ఉంది – పునర్విభజనను రాజకీయ పావుగా వాడుకుంటున్న ప్రధాని మోదీ – జనాభా లెక్కల అనంతరం మహిళా బిల్లు అని చెప్పారు – ఆ మేరకే గతంలో బిల్లు పెట్టి ఇప్పుడీ హడావిడి ఎందుకు? – పార్లమెంట్‌ ‌ప్రత్యేక సమావేశాలపై అనుమానాలు ఉన్నాయి – 2011 జనాభా…

గాలి మోటార్లలో సీఎం, మంత్రుల టూర్లు

– ఎవరికీ పట్టని రైతుల కష్టాలు – ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనాల్సిందే – బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్ సదాశివపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: కోటా సాకుతో శనగలు, మక్కలు, జొన్నల కొనుగోళ్లు నిలిపివేసి రైతులను నిలువునా ముంచుతున్నారని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు ఆరోపించారు. సదాశివపేట రైతు…

కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు

– మొబైల్ ఫోన్ల విషయంలో ఆరోపణలు నిరాధారం – 48 గంటల్లో క్షమాపణ చెప్పాలి – లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 13: అంగన్‌వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో నిరాధార ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టను దెబ్బతీసేలా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ పంచాయతీరాజ్,…