Category ముఖ్యాంశాలు

కోహెడ మార్కెట్ భూమిపై రేవంత్ రెడ్డి కన్ను

– రూ.3 వేల కోట్ల భూమిని అనుయాయులకు కట్టబెట్టే కుట్ర – పండ్ల మార్కెట్ సందర్శనలో మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం కోహెడ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: ఈరోజు ఇక్కడికి రాజకీయాల కోసం రాలేదు.. రైతుల కోసం వచ్చాను.. ఈ సమస్య బీఆర్ఎస్ పార్టీదో కాంగ్రెస్ పార్టీదో కాదు- ఇది రైౖతుల సమస్య అని…

రూ.225 కోట్లతో జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణం

– ఆధునికీకరణ పనులకు సీఎం రేవంత్‌ ‌శంకుస్థాపన – ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహణ – మనవడికి అక్షరాభ్యాసం చేయించిన సీఎం నిర్మల్‌/ఆదిలాబాద్,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6: ‌నిర్మల్‌ ‌జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సమేతంగా సోమ‌వారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో సీఎం…

అడుగులో అడుగు వేసి.. అధికార పీఠం వరకు..

– భట్టి పీపుల్స్ మార్కు మూడేళ్లు – ప్రజా సమస్యలే దిక్సూచిగా సాగిన పాదయాత్ర – పాదయాత్ర జ్ఞాపకాలు, ప్రజా పాలన లక్ష్యాలతో డిప్యూటీ సీఎం భట్టి  సందేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: తెలంగాణలో ప్రజా సమస్య ల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టి న ‘పీపుల్స్ మా ర్స్’ పాదయా త్రకు మూడేళ్లు పూర్తైన…

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు

– సీట్లు కోల్పోతామన్న వాదనలో అర్థం లేదు – కేరళ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తిరువనంతపురం, ఏప్రిల్‌ 4: ‌జనాభా నియంత్రణతో దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభ స్థానాలు కోల్పోతాయంటూ చేస్తున్న వాదనల్లో నిజం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఈ వాదనను తెరపైకి తెచ్చారని అన్నారు. కేరళ అసెంబ్లీ…

గజ్వేల్‌లో అగ్గి రాజేసిన సిఎం ఫొటో వివాదం

– కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌లోకి  దూసుకెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు – సీఎం రేవంత్ రెడ్డి ఫొటో ఏర్పాటు – ఇది ప్రజాస్వామ్యంపై దాడి : హరీశ్ రావు – సీఎం రేవంత్ రెడ్డి గౌరవం కాపాడేందుకే : డిసిసి ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి – క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ ర్యాలీ సిద్దిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్…

కాంగ్రెస్ అరాచకాలను ఓడించిన ప్రజాస్వామ్యం

BRS leader KTR criticizes Modi and Rahul

– చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్‌లకు కేటీఆర్‌అభినంద‌న‌లు మంచిర్యాల‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 4: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల విజయంపై కేటీఆర్ హర్షం వ్య‌క్తం చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ  కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను ఎదిరించి, మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి  సాధించిన ఘనవిజయాన్ని ప్రజాస్వామ్య జయకేతనంగా…

బీఆర్‌ఎస్‌ ‌ఖాతాలో ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి

– పట్నం ఛైర్మన్‌గా సుదర్శన్‌ ‌రెడ్డి ఎన్నిక – క్యాతన్‌పల్లి ఛైర్‌పర్సన్‌గా సంధ్యారాణి  – రెండుచోట్లా ఎన్నికకు దూరంగా ఉన్న కాంగ్రెస్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4:‌ రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్‌ఎస్‌ ‌కైవసం చేసుకుంది. చైర్మన్‌గా టేకుల సుదర్శన్‌రెడ్డి ఎన్నికయ్యారు. వైస్‌ ‌చైర్‌పర్సన్‌గా భాజపా కౌన్సిలర్‌ ‌ముత్యాల శ్యామలను ఎన్నుకున్నారు. మరోవైపు మంచిర్యాల…

ఖానాపూర్‌ ‌మున్సిపల్‌ ఎన్నిక వాయిదా

– చేతులు ఎత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వివాదం – జోగు  రామన్న హౌజ్‌ అరెస్ట్ ‌నిర్మల్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4:‌ ఖానాపూర్‌ ‌ఛైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చేతులు ఎత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వివాదం నెలకొంది. అధికారులతో ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ ‌కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. దీంతో నిర్మల్‌ ‌జిల్లా…

బీహార్ గ్యాంగ్ తలపించేలా కాంగ్రెస్ నాయకుల తీరు

– కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడిని ఖండించిన హరీష్ – ఇది రేవంత్ ఆదేశాలతోనే జరిగింది – గూండాలతో దాడి చేయించడమేనా ప్రజాపాలన హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 4: ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాల‌యంపై జ‌రిగిన దాడిని మాజీ మంత్రి, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.…