Category ముఖ్యాంశాలు

అందెశ్రీ పాటలు తూటాలు, మరఫిరంగులే

– ఆయన నాకు ఆత్మ బంధువు – గత పాలకుల అహంకారంపై గళమెత్తిన అందెశ్రీ – ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడటానికి ఆయనే నాకు స్ఫూర్తి – అందెశ్రీ స్మృతి వనం శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి ఘట్‌కేసర్, ప్రజాతంత్ర, జూలై 18 : అందెశ్రీ గీతాలు తూటాలు.. మరఫిరంగులు.. జయ జయహే తెలంగాణ గీతం…

ఫాల్కన్‌ ‌గ్రూప్‌ ‌సీఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్ ‌

– 14రోజుల రిమాండ్‌ ‌విధించిన కోర్టు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై18: ఫాల్కన్‌ ‌గ్రూప్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ ‌కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫాల్కన్‌ ‌సీఎండీ అమర్‌దీప్‌ ‌కుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ అధికారులు అరెస్ట్ ‌చేశారు. దిల్లీలోని తీహార్‌ ‌జైలు నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి అమర్‌దీప్‌ అరెస్ట్‌ను చూపించారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్‌…

కాంగ్రెస్ కు ఇక డెత్ డిక్లరేషనే

– యువతకు రాహుల్ వెన్నుపోటు – నోటిఫికేషన్లు లేవు.. అన్నీ లూటిఫికేషన్లే – రాష్ట్రంలో “స్కాం” క్యాలెండర్ నడుస్తోంది – రేవంత్ జాబులు కాదు రాహుల్ జేబులు నింపుతున్నడు – నిరుద్యోగులకు అన్నగా తోడుంటా – ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క – సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సులో కేటీఆర్ గర్జన…

మహిళా శక్తి దీవెనలే మా ప్రభుత్వ బలం

– మహిళా సాధికారత కోసం ఎఫ్‌ఎల్‌వోకు మరో ఇండస్ట్రియల్ పార్క్ – ఫ్యూచర్ సిటీలో ఫిక్కీకి ఎకరం స్థలాన్ని కేటాయిస్తాం – ‘ఫిక్కీ’ మహిళా పారిశ్రామికవేîత్తల సమావేశంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : మహిళా శక్తి దీవెనలే తమ ప్రభుత్వ బలం అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక…

తాండూరు ప్రగతి ప్రస్థానంలో మరో ముందడుగు

– ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి – రూ.290 కోట్ల విలువైన హ్యామ్ రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన – ప్రపంచస్థాయి రోడ్ల‌ నిర్మాణమే ధ్యేయం – ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి  – అండర్ గ్రౌండ్‌ డ్రైనేజీకి నిధులు :మంత్రి శ్రీధర్ బాబు – పేదల అభ్యున్నతికి…

గోదావరిలో ఐదుగురి గల్లంతు

– రెండు మృతదేహాలు వెలికితీత – మూడు మృతదేహాల కోసం గాలింపు చర్యలు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 18. : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనమైన ఎటపాక మండలం గన్నవరం దగ్గరగా ఉన్న గోదావరి నదిలోకి చేపల వేటకు వెళ్లి ఐదుగురు వ్యక్తులు గల్లంతైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన…

రైతాంగం సాగు ప‌ద్ధ‌తులు మార్చుకోవాలి

– రెవెన్యూ మంత్రి పొంగులేటి  కూసుమంచి/ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 18 : ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నందున‌ రైతాంగం సాంప్రదాయ సాగు వీడి ప్రకృతి సవాళ్లకు అనుగుణంగా అప్రమత్తం కావాలని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు. అధిక…

పాఠశాల కోసం పార్టీలను పక్కన పెట్టి..

– యంగ్ ఇండియా స్కూల్ కోసం ఏకమైన నేతలు – పార్టీల కంటే ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట – కొండపాకలో రాజకీయాలకు అతీతంగా ఐక్యతారా – పాఠశాల తరలింపును అడ్డుకునేందుకు ఆందోళన – నాయకుల ఐక్యతకు ప్రజల ప్రశంసలు సిద్దిపేట ప్రజాతంత్ర, జూలై 17: రాజకీయాల్లో భేదాభిప్రాయాలు సహజం.. ఎన్నికల సమయంలో విమర్శలు, ప్రతి విమర్శలు…

ఎల్నినో సంక్షోభంపై కేంద్రానికి లేఖ

– ధరణి అక్రమాలపై ‘సిట్’ విచారణ – తాగునీటికి ఇబ్బంది కలగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి – నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు – ఆరుతడి పంటలు వేయాలని రైతులకు సూచన – శాస్త్రవేత్తలతో ఎల్నినో ప్రభావంపై ప్రత్యేక నివేదిక – కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు కైహైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో…