Category ముఖ్యాంశాలు

ఫూలేకు సీఎం ఘన నివాళి

దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: సామాజిక విప్ల‌వ‌కారుడు మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి సందర్భంగా దిల్లీలోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పూల మాలలు వేసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ‌నివారం పుష్పాంజలి ఘటించారు. స‌మాజానికి ముఖ్యంగా మ‌హిళా విద్య‌కు ఆయ‌న, ఆయ‌న స‌తీమ‌ణి చేసిన సేవ‌ల‌ను కొనియాడారు.సీఎంతోపాటు పార్లమెంటు సభ్యుడు మల్లు రవి…

మహిళా విద్యకు ఆద్యులు ఫూలే దంపతులు

– ఓబీసీల, మహిళాభ్యున్నతికి చేసిన కృషి చిరస్మరణీయం – జ్యోతిరావు ఫూలేకు నివాళులర్పించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: ఓబీసీల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు మహాత్మా జ్యోతిరావు ఫూలే చేసిన కృషి చిరస్మరణీయమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి కొనియాడారు. సామాజిక విప్లవకారుడైన జ్యోతిరావు ఫూలే 200వ జయంతి…

సంస్కృతీసంప్రదాయాలను కాపాడుకోవాలి

– ఆదివాసీల రేల పాట, డోలు, డప్పు ఐకమత్యానికి నిదర్శనం – ‘కోయ ఇలవేల్పుల చరిత్ర’ ఆవిష్కరఱలో మంత్రి సీతక్క భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, ఆహారపు అలవాట్లు మర్చిపోకుండా రాబోయే తరానికి అందిస్తూ మన సంస్కృతీసంప్రదాయాలను కాపాడుకుంటే దేశానికి మూలం ఆదివాసులం అనే నినాదానికి సార్ధకత ఏర్పడుతుందని పంచాయతీరాజ్,…

వణుకుతున్న వయసు..

– వృద్ధులకే కాదు.. యువతకూ తప్పని ముప్పు – భారత్‌లో పెరుగుతున్న కేసులు – నేడు ప్రపంచ పార్కిన్సన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: చేతులు వణకడం, నడకలో తడబాటు, మతిమరుపు.. ఇవన్నీ వృద్ధాప్య లక్షణాలని సరిపెట్టుకుంటే పొరపాటే. ఇది ప్రమాదకరమైన పార్కిన్సన్స్ వ్యాధి కావచ్చు. ఒకప్పుడు అరవై ఏళ్లు…

సీడబ్ల్యూసీలో సీఎం రేవంత్

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన దిల్లీలోని ఇందిరా భవన్‌లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, జైరాం రమేష్, సల్మాన్ ఖుర్షిద్, అంబికా సోనీ, సచిన్ పైలట్, భూపేష్…

విద్యా రంగం బలోపేతానికి కేంద్రం కృషి

– కేంద్ర, రాష్ట్ర విభాగాలతో ‘దిశ’ సమావేశం – పౌర సేవలపై సమీక్ష నిర్వహించాం – మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, అలాగే స్మార్ట్ క్లాసులు, డిజిటల్ క్లాసులు వంటి సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం మరింత బలోపేతం చేయడానికి…

ఏఐ, పర్యవేక్షణతో పెరిగిన ఆదాయం

– త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంగా ఆదాయం పెర‌గాలి – ఆయా శాఖలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం – రెవెన్యూ జనరేషన్ & రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీ వినియోగం, వివిధ శాఖల్లో పన్నుల ద్వారా వస్తున్న…

మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపిండు

– మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి భావోద్వేగం – ఎర్రవెల్లిలో స్వాగతం పలికిన కేటీఆర్, ముఖ్య నేతలు – కేసీఆర్‌తో జీవన్ రెడ్డి మర్యాదపూర్వక భేటీ – ఇష్టాగోష్ఠి అనంతరం లంచ్‌కు ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఎర్రవెల్లిలోని బీఆరఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…

రేవంత్‌ను గద్దె దించడమే లక్ష్యం

– ప్ర‌భుత్వంలో, పార్టీలో ప్రాధాన్యం లేద‌ని కినుక‌ – అందుకే బీఆర్ఎస్‌లోకి వెళ్తున్న జీవన్‌రెడ్డి – ఆవిర్భావ దినోత్సవం రోజున గులాబీ దళంలోకి.. – రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు – బీఆర్ఎస్ పాలనపై పొగడ్తలు హైదరాబాద్, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 9 : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రధాన…