Category ముఖ్యాంశాలు

డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య

– సర్వీస్‌ ‌తుపాకీతో కాల్చుకున్నట్లు గుర్తింపు – సూసైడ్‌ ‌నోట్‌ ఆధారంగా పోలీసుల దర్యాప్తు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జూలై 23: నగరంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ‌స్వామి తన సర్వీస్‌ ‌తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గురువారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో వాష్‌రూమ్‌లో స్వామి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం…

భద్రతా పరిస్థితుల నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటలకే కన్నాట్ ప్లేస్‌లో దుకాణాలు మూసివేత

న్యూదిల్లీ, జూలై 23: దేశ రాజధాని న్యూదిల్లీ  ప్రముఖ వాణిజ్య కేంద్రం కన్నాట్ ప్లేస్ (CP) పరిసరాల్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా అక్కడి అన్ని దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లు గురువారం (జూలై 23) సాయంత్రం 6.30 గంటలకే మూసివేయాలని న్యూదిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ (NDTA) అత్యవసర సలహా సర్క్యులర్ జారీ చేసింది. ఎన్‌డీఎంసీ (NDMC) చైర్మన్, వైస్ చైర్మన్ సూచనల మేరకు…

దేశంలో భ్ర‌ష్టుపట్టిన విద్యా వ్యవస్థ

– విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అవసరం– తెలంగాణ ఉమెన్స్ అండ్ ట్రాన్స్‌జెండర్స్ ఆర్గనైజేషన్ జేఏసీ– నీట్ నిర్వహణలో కేంద్రం విఫలమైందని ఆరోపణ– ప్రధాని మోదీ, ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ హైదరాబాద్, జూలై 23 (ప్రజాతంత్ర బ్యూరో) : దేశంలో విద్యా వ్యవస్థ బ్రష్టుపట్టిందని, విద్యా రంగంలో సమూల మార్పులు…

రాష్ట్రానికి కేంద్రం శుభవార్త

– 8 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల బియ్యం కొనుగోలుకు ఆమోదం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జులై 22: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం భుభవార్త తెలిపింది. రాష్ట్రంలో రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా వడ్ల కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న కొనుగోలు లక్ష్యానికి అదనంగా 8 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు…

సీసీఐ పునరుద్ధరణపై మీ వైఖరి ఏంటి?

-జిల్లా అభివృద్ధికి సిమెంట్‌ ‌ఫ్యాక్టరీ అతి ముఖ్యం -సిఎం రేవంత్‌కు బిఆర్‌ఎస్‌ ‌నేత కెటిఆర్‌ ‌లేఖ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై22:ఆదిలాబాద్‌  ‌సిమెంట్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా (సీసీఐ) పునరుద్ధరణపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు కేటీఆర్‌ ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి లేఖ రాశారు. ఆదిలాబాద్‌ అభివృద్ధికి…

సూపర్ ఎల్ నినోతో అప్రమత్తంగా ఉండాలి

* తాగునీటి పరిరక్షణకు ముందస్తు చర్యలు అవసరం – రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలి – యూరియా పంపిణీకి పారదర్శక వ్యవస్థ – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 22 :సూపర్ ఎలినినో ప్రభావం 1977 కరవు కంటే తీవ్రంగా ఉండే అవకాశముందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల…

దేశవ్యాప్తంగా ‘కాక్రోచ్’ మంటలు

– ‘నీట్’ అక్రమాలపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ – దిల్లీ జంతర్ మంతర్ వద్ద తీవ్ర లాఠీఛార్జ్ పై సర్వత్రా నిరసనలు – ప్రధాని నివాసం ముట్టడికి యత్నించిన రాహుల్ గాయం! – హైదరాబాద్లో ఉద్రిక్తంగా గాంధీభవన్, రాజభవన్ పరిసరాలు – కేంద్రంతో జంతర్ మంతర్ వద్దే చర్చలకు విద్యార్థుల పట్టు (మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర…

హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ధర్నా

– పార్టీ అగ్రనేతల అరెస్ట్ ను ఖండించిన మంత్రి సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 22: కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరే కంగా మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో  బుధ‌వారం ధర్నాకు దిగారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇతర ఎంపీలు,…

రాష్ట్రంలో ‘పవర్ కట్‌ అనేదే లేదు

– 7 వేల మెగావాట్ల డిమాండ్‌ను తట్టుకున్నాం – వర్షాకాలంలోనూ వేసవిని తలపించిన డిమాండ్ – 2 వేల మెగావాట్ల జల విద్యుత్ నిలిచినా నిరంతర సరఫరా – పటిష్టవంతమైన విద్యుత్ వ్యవస్థతోనే సాధ్యమైంది – ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి సమీక్ష హన్మకొండ, ప్రజాతంత్ర, జూలై 22 : ఎల్ నినోతో వర్షాకాలంలోనూ…