డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

– సర్వీస్ తుపాకీతో కాల్చుకున్నట్లు గుర్తింపు – సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు హైదరాబాద్, ప్రజాతంత్ర,జూలై 23: నగరంలో కానిస్టేబుల్ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గురువారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో వాష్రూమ్లో స్వామి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం…








