Category ముఖ్యాంశాలు

ప్రపంచానికి ఇరాన్ శుభవార్త

– హర్మూజ్ జలసంధిని తెరిచాం – ఇరాన్ ప్రకటనతో భారీగా తగ్గిన ఆయిల్ ధరలు టెహ్రాన్, ఏప్రిల్ 17: ప్రపంచానికి ఇరాన్ శుభవార్త అందించింది. హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచినట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య పది రోజుల కాల్పుల విరమణ…

సిగాచీ బాధితులను నట్టేట ముంచారు

– కోటి పరిహారం హామీ ఇచ్చి మరచిన సీఎం – మరోమారు మండిపడ్డ ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: సిగాచి ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీని కూడా నిలుపుకోలేక తన అసమర్థతను సీఎం రేవంత్ రెడ్డి మరోసారి చాటుకున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. నాడు రూ.కోటి…

రేవంత్- అసదుద్దీన్ ఫార్ములా

– ఉత్తరాది, దక్షిణాది పేరుతో విషం చిమ్ముతున్నారు – కాంగ్రెస్, బిఆర్ఎస్ ల తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17:  డీలిమిటేష‌న్ వ‌ల్ల‌ దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని, సీట్లు తగ్గుతాయని.. దక్షిణాదికి, ఉత్తరాదికి యుద్ధం వస్తుందని విపక్ష పార్టీలు మాట్లాడ‌డంపై  కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి నిప్పులు చెరిగారు. దిల్లీలోని…

డిమాండ్ల సాధనకు ఉద్యోగుల నిరసన

– టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో భాగంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో భీమ భవన్, తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్ (పీఏవో కార్యాలయాల సమీపంలో) ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం…

శాస్త్రీయ విధానంలో ‘కాళేశ్వరం’ పునరుద్ధరణ పనులు

– వానాకాలం నాటికి పరీక్షలు – ఎన్డీఎసఏ చైర్మన్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను పూర్తిగా శాస్త్రీయ విధానంలో, పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దిల్లీలో ఉన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్…

లోక్ సభలో మహిళా బిల్లు సెగ

– రాహుల్ వర్సెస్ మోదీ! – 2023లో ఆమోదించిన బిల్లును అమలు చేయండి – లేదా కొత్త బిల్లును తీసుకు రండి – ప్రస్తుత బిల్లు మహిళా సాధికరతకు పెట్టింది కాదు – బీసీ, దళితులు, మైనారిటీలు, మహిళల పట్ల క్రూర చర్య – మోదీ ఓ మెజీషియన్ అంటూ రాహుల్ తీవ్ర విమర్శ –…

మనస్సాక్షిగా మద్దతు ఇవ్వండి

– మహిళా శక్తిని గౌరవించడానికి ఇదో పెద్ద అవకాశం – మహిళలను గౌరవించేందుకు సమష్టిగా కృషి చేద్దాం – ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు న్యూదిల్లీ, ఏప్రిల్ 17: మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వాలని ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పార్లమెంటు సభ్యులంతా తమ మనస్సాక్షికి అనుగుణంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని…

వీగిన మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు

– 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు దక్కని ఆమోదం – అనుకూలంగా 278.. వ్యతిరేకంగా 211 ఓట్లు – రాజ్యాంగ సవరణకు అవసరమైన మద్దతు కరవు – ఐక్యతను చాటుకున్న ఇండి కూటమి – ప్రధాని మోదీ పిలుపు నిష్ఫ‌లం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 17: ‌మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. కేంద్రం…

సమ్మె విరమిస్తున్నాం

– విద్యుత్ శాఖ ఆర్టిజన్ల జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి – సీఎండితో చర్చలకు ఆదేశించిన డిప్యూటీ సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : ట్రాన్స్‌కో సీఎండీతో తమ సమస్యలపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం ఆదేశించిన నేపథ్యంలో వెంటనే సమ్మె విరమించాలని నిర్ణయించినట్టు విద్యుత్ శాఖ ఆర్టిజన్ల జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి ప్రకటించారు.…