Category ముఖ్యాంశాలు

పులుల సంరక్షణలో అంద‌రూ భాగస్వాములవ్వాలి

– భూమి సమస్త జీవరాశుల ఉమ్మడి నివాసం – అటవీ శాఖ మంత్రి సురేఖ మేడ్చల్, ప్రజాతంత్ర, జూలై 29: పులుల సంరక్షణ పట్ల సమాజంలోని అన్ని వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఈ భూమి మనుషుల ఆవాసం మాత్రమే కాదని, సమస్త జీవరాశుల ఉమ్మడి నివాసం…

దేవాదాయ శాఖలో మరోసారి పదోన్నతుల పండగ

– 48మందికి గ్రేడ్-3, ఇద్దరికి గ్రేడ్-2, ఒకరికి గ్రేడ్-1 ఈవోలుగా పదోన్నతి – 15మంది అర్చకులకు/కుటుంబ సభ్యులకు రిటైర్మెంట్, గ్రాట్యుటీ, వివాహ రుణం – ప్రజా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్న మంత్రి సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : దేవాదాయ శాఖ ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో, వారికి దక్కాల్సిన ప్రయోజనాలను అందించడంలో ఎప్పుడూ ముందుంటామని…

వైటీడీఏ ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా సీఎస్

– ప్రమాణ స్వీకారం చేయించిన ఆలయ ఈవో యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జూలై 29: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని బుధవారం దర్శించుకున్నారు. దేవస్థానం(వైటీడీఏ) ఎక్స్-ఆఫీషియో సభ్యుడిగా ఆలయ ప్రధానాలయంలోని బంగారు వాకిలి వద్ద ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి(ఈఓ) భవానీశంకర్ ఆయనతో ప్రమాణ…

ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే మూలస్తంభం

– ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్తాం – పారదర్శకంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – దిల్లీలో ముగిసిన టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై 29 : భారత ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి పౌరుడి ఓటు హక్కే మూలస్తంభమని, అర్హుడైన ప్రతి ఒక్కరికీ ఓటు…

వాయుగుండం ప్రభావం.. పలు జిల్లాల్లో వర్షాలు

– మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం  హైదారాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై కేంద్రీకృతమై పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో మూడ్రోజులపాటు  రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొంది.…

రైతు చెంతకు సాంకేతికత చేరవేయడమే లక్ష్యం

– ఘనంగా రైతునేస్తం 100వ ఎపిసోడ్ – ఎల్-నినో సవాళ్లను ఎదుర్కోవడంలో రైతునేస్తం కీలక పాత్ర – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : ‘రైతు నేస్తం’ 100వ ఎపిసోడ్ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. 1600 రైతు వేదికల ద్వారా లక్షలాదిమంది రైతులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు ఈ…

ఆధిపత్యపు ‛చేయి’ కింద నలుగుతున్న ఎస్సీ ఎమ్మెల్యేలు

– సీటు ఉన్నా దక్కని ఆత్మగౌరవం – వాళ్ల ప్రాతినిధ్య నియోజకవర్గాలకు నిధుల కేటాయింపులో చిన్నచూపు – కాంగ్రెస్ లో రగులుతున్న కులవివక్ష మంటలు – కవ్వంపల్లి అసంతృప్తి వ్యాఖ్యల దావానలం                                  …

లీకేజీలకు కారకులను కఠినంగా శిక్షించాలి

– చర్యలు లేనందునే  గ్లోబరీనా అక్రమాలు సీబీఎస్‌ఈకి విస్తరణ – కేసీఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్లు – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, జూలై 28 : ప్రశ్న పత్రాల లీకేజీలకు కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించినప్పుడు పెద్దగా సమస్యలు…

హైడ్రా కార్యక్రమాలను కొనసాగిస్తాం

– ఎవరు అధికారిగా ఉండాలో మాకు స్పష్టత ఉంది – కబ్జాలు చేస్తే బడా బాబులైనా, పేదలైనా ఊరుకోం -హైడ్రాపై కావాలనే తప్పుడు ప్రచారాలు – కావాలనే సోషల్ ‌మీడియాలో దుష్ప్రచారాలు – దిల్లీలో మీడియాతో సీఎం రేవంత్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, జూలై 28: హైడ్రా పనులు కొనసాగించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం…