Category ముఖ్యాంశాలు

సిరిసిల్ల‌ను ఆప‌రెల్ హ‌బ్‌గా తీర్చిదిద్దాలి

– హైద‌రాబాద్‌-వ‌రంగ‌ల్ రైల్వే మార్గాన్ని అభివృద్ధి చేయాలి – రాష్ట్రంలోని టైర్‌-2 న‌గ‌రాల్లో ఐటీ అభివృద్ధి చేయాలి – కాజీపేట రైల్వే డివిజ‌న్ ఏర్పాటు చేయాలి – రాష్ట్రంలో కోటి ఎక‌రాల‌కు పెరిగిన నిషేధిత భూముల విస్తీర్ణం – అధికారంలోకి వ‌స్తే హైడ్రాను ర‌ద్దు చేస్తాం – మీడియాతో బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌…

‘నీట్‌’ అరెస్టుల‌పై ‘సుప్రీమ్‌’ ‌కీలక ఆదేశాలు

– మైనర్లు, నేరచరిత లేని వారిని వదిలేయండి – విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశం న్యూదిల్లీ, జూలై 28 : ‘నీట్‌’ పరీక్ష పేపర్‌ ‌లీకేజీలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో అరెస్టయిన విద్యార్థుల విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. 18 ఏళ్ల లోపు మైనర్లు, అలాగే ఎలాంటి నేర…

గ‌డువులోగా భూముల రీ-స‌ర్వే పూర్తి చేయాలి

– ప్ర‌జ‌ల అవ‌గాహ‌న‌ కోసం గ్రామ‌ స‌భ‌లు నిర్వ‌హించాలి – రీ స‌ర్వేకు క‌లెక్ట‌ర్లు ప్రాధాన్య‌మివ్వాలి – భూ వివాదాల ప‌రిష్కారానికి రీ-స‌ర్వే కీల‌కం – రెవెన్యూ మంత్రి పొంగులేటి  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 28: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని…

హైదరాబాద్‌లో ఫేక్ కాల్ సెంటర్ స్కామ్

– కోట్ల రూపాయల సైబర్ మోసం – కీలక నిందితుడు వికాస్ అరెస్ట్‌  హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : హైదరాబాద్ కేంద్రంగా నడిచిన అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంటర్ స్కామ్‌లో కీలక నిందితుడిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారి వికాస్ కుమార్ నిమార్ అలియాస్ మిస్టీ అమెరికా పౌరులను లక్ష్యంగా…

రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి దిల్లీ, ప్రజాతంత్ర, జూలై 28 : రాజకీయాల్లో నైతికతకు ప్రతీక కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. జైపాల్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి మంగళవారం పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థి నాయకునిగా ప్రస్థానం ప్రారంభించిన…

కృష్ణా జలాల్లో వాటాకు ఏపీ డిమాండ్‌

‌- బ్రిజేష్‌ ‌కుమార్‌ ‌ట్రిబ్యునల్‌ ‌తీర్పును సవాల్‌ ‌చేసిన ఏపీ – విచారణను సెప్టెంబర్‌కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు న్యూదిల్లీ, జూలై 27: కృష్ణా జలాల్లో వాటాకు సంబంధించి బ్రిజేష్‌ ‌కుమార్‌ ‌ట్రిబ్యునల్‌ ‌తీర్పును సవాల్‌ ‌చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన…

హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌కు సర్కార్‌ అం‌డ?

– న్యాయపరమైన పోరాటానికి సిద్దం అవుతున్న ప్రభుత్వం – న్యాయ కోవిదులతో చర్చించి అప్పీల్‌ ‌చేసే అవకాశం – హైడ్రాను రద్దు చేయాలని బీజేపీ డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 27: హైడ్రా చీఫ్‌ ఎ.‌వి.రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రేవంత్‌ ‌సర్కార్‌ ‌కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయ‌న‌కుమద్దతుగా నిలవాలని నిర్ణయించినట్లు సమాచారం.…

దర్యాప్తులో ‘ఫోరెన్సిక్’ నివేదికలే కీలకం

– డీజీపీ ఆనంద్ – 57 మంది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఉద్యోగులకు నియామక పత్రాలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 27: నేరాల దర్యాప్తులో నేరస్థుడిని ఎంత కష్టపడి పట్టుకున్నా, శాస్త్రీయ ఆధారాలు, ఫోరెన్సిక్ సైన్స్ నివేదికలు పటిష్టంగా లేకపోతే కోర్టులో కేసులు బలహీనపడే అవకాశం ఉంటుందని తెలంగాణ డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్, ఐపీఎస్…

మాజీ ఎమ్మెల్యే పెద్దికి కెసిఆర్‌ ‌పరామర్శ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 27: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డిని పరామర్శించేందుకు ఎర్రవెల్లిలోని నివాసం నుండి బయలుదేరి హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌కి చేరుకున్నారు. కేసీఆర్‌ ‌యశోద హాస్పిటల్‌ ‌వైద్యులతో మాట్లాడి పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని, ఆయనకు…