Category ముఖ్యాంశాలు

బంగాఖాతంలో అల్పపీడనం

– తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవ‌కాశం ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 27 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వచ్చే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ…

ఆగస్ట్‌లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

– కసరత్తు చేస్తున్న ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూలై27: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలను ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉన్నది. మార్చిలో బడ్జెట్‌ ‌సమావేశాలు ముగిసిన తర్వాత ఇప్పటి వరకు సమావేశాలు జరుగలేదు. సాధారణంగా సమావేశానికి, సమావేశానికి మధ్య ఆరు నెలలు మించవద్దు. ఈ లెక్కన సెప్టెంబర్‌లోపు శాసనసభ సమావేశాలు జరుగాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం…

హైడ్రా కమిషనర్‌ను తొలగించండి : హైకోర్టు

– పదేపదే కోర్టు ఉల్లంఘనలకు పాల్పడడంపై ఆగ్రహం – ఇలాంటి వ్యక్తి అదే పోస్టులో కొనసాగడం సరికాదు – లోతుకుంట భూముల వ్యవహారంపై హైకోర్టు విచారణ – కోర్టులంటే గౌరవం ఉందంటూ క్షమాపణలు కోరిన రంగనాథ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 27: హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన్ను హైడ్రా కమిషనర్‌…

విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు

– ఉచితాలు కావు.. ప్రజా పెట్టుబడులు – ఏ బిడ్డా అర్ధాకలితో బడికి వెళ్లొద్దు – పాలన అంటే పెత్తనం కాదు.. సమాజ హితం – ‘పీపుల్స్ మార్చ్’ నుంచే ప్రజాహిత ఇందిరమ్మ పథకాలు – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిర, ప్రజాతంత్ర, జూలై 27 : ఉచిత పథకాలు అనేవి ఈ రాష్ట్ర…

లక్ష్యాలకు తగ్గట్లు ఆదాయం రాబట్టాలి

– ఆర్థిక ప్రగతికి అదనపు నిధుల సమీకరణే కీలకం – ప్రభుత్వ భూముల గుర్తింపు, ల్యాండ్ పూలింగ్‌పై ప్రత్యేక దృష్టి – అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలి – రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ సమావేశంలో భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, రాష్ట్ర ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించేలా, బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ…

రూ.547 కోట్లు కాదు.. రూ.1,000 కోట్లు!

– సత్తుపల్లి సైబర్ మోసాల కేసులో సంచలనం – రంగంలోకి ‘సిట్’ – రాష్ట్రంలోనే అతిపెద్ద సైబర్ ఆర్థిక నేరం – టీసీఎస్బీ డీఎస్పీ మురళీధర ప్రసాద్ నేతృత్వంలో దర్యాప్తుసత్తుపల్లి/ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 25 : ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చిన భారీ సైబర్ మోసాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రారంభంలో రూ.547 కోట్ల…

ధ‌ర్మేంద్ర రాజీనామా విద్యార్థుల విజ‌యం

– విద్యార్థుల‌పై పెట్టిన కేసులు ఎత్తేయాలి – రాహుల్‌, మ‌ల్లికార్జున ఖ‌ర్గేలు మ‌రింత గ‌ళం ఎత్తుతారు – చ‌నిపోయిన విద్యార్థుల కుటుంబాల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలి – క్యాండిల్ ర్యాలీలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 25:  నీట్ పేపర్ లీకేజ్, విద్యావ్యవస్థలోని అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ (ఛాత్ర/యువజన పోరాట…

ప్రజాశక్తి ఎప్పుడూ గొప్పదే

– ధర్మేంద్ర రాజీనామాపై కేటీఆర్‌ పోస్ట్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 25:యావత్‌ ‌దేశాన్ని కుదిపేసిన నీట్‌ ‌పేపర్‌ ‌లీకేజీ వ్యవహారంపై సీజీపీ కాక్రోచ్‌ ‌జనతా పార్టీతోపాటు విద్యార్థుల ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో వారి డిమాండ్ల మేరకు ధర్మేంద్ర ప్రధాన్‌ ‌తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయ‌డంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‘ఎక్స్’ ‌వేదికగా…

15 వరకు లక్ష ఇంకుడు గుంతలు పూర్తి చేయాలి

– ల‌క్ష్యం సాధించిన అధికారులకు స‌న్మానం – ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు వీబీజీ రామ్‌-జీ అమ‌లు  – జీపీ-ఎస్ఏపీని ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాలి – పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి సీత‌క్క‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 25: రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఆగస్టు 15వ తేదీలోపు పూర్తి చేయాలని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ‌…