Category ముఖ్యాంశాలు

సూపర్‌ ఎల్‌ ‌నినోపై అప్రమత్తం చేయాలి

– రిజర్వాయర్లలో నీటిని తాగునీటికి వినియోగించాలి – ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలి – అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలి – వ్యవసాయ మంత్రి తుమ్మలసిరిసిల్ల, ప్రజాతంత్ర, జూలై 30: సూపర్‌ ఎల్‌ ‌నినో ప్రభావంపై రైతులు, ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, మార్కెటింగ్‌, ‌వ్యవసాయ, చేనేత…

అంగన్‌వాడీల్లో మౌలిక వసతులకు పెద్దపీట

– జాప్యం లేకుండా పాలు, బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయాలి – అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : రాష్ట్రంలోని ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో వంద శాతం టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ సదుపాయాలు అందుబాటులోకి వాలని అధికారులను మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క…

నాణ్యమైన విద్య అందించేందుకు దీక్షబూనండి

– మండలం యూనిట్‌గా ప్రణాళికలు పంపండి – ప్రతీ పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలో చేరేలా పనిచేయాలి – మీ పర్యటన అనుభవాలు విద్యార్థులకు మేలు చేయాలి – విదేశీ విద్యకు ఏటా 10-15 మంది ఉపాధ్యాయుల ఎంపిక – సమాజ మార్పునకే విద్యా శాఖ బాధ్యతలు – ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర,…

పదవిలో ఉన్నా సామాన్యుడిలా కోర్టుకు హాజరు

– ఆదర్శంగా నిలిచిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : న్యాయస్థానాలు, చట్టం పట్ల అపారమైన గౌరవాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చాటుకుని ఆద‌ర్శంగా నిలిచారు. నాటి కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు(రాఘవ) వేధింపుల కారణంగా నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య…

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

– భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి – పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ – డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులతో మంత్రి పొంగులేటి టెలికాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో…

ఎగుమతుల వృద్ధికి కార్యాచరణ రూపొందించాలి

– ఎగుమతులకు అనుకూలమైన విధానాల అమలుపై ప్రత్యేక దృష్టి – రాష్ట్ర ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో సీఎస్ సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30: రాష్ట్రంలో ఎగుమతుల వృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, ఎగుమతిదారుల సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త మార్కెట్ల అన్వేషణ, ఎగుమతులకు అనుకూలమైన విధానాల అమలుపై సమగ్ర కార్యాచరణ…

కాళేశ్వరంపై కెటిఆర్‌ ‌మాటలు సిగ్గుచేటు

– వారి హయాంలోనే కట్టడం.. కూలడం చూశాం – దీనిపై ఇంకా సమర్థించుకోవడం సిగ్గుచేటు – ఎన్‌డీఎస్‌ఏ ‌నివేదిక మేరకు చర్యలు – మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ న్యూదిల్లీ, జూలై 29 :కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్‌ ‌మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నాణ్యత లోపాలతోనే కాళేశ్వరం కట్టారని అన్నారు. వారి హయాంలోనే కట్టడం,…

మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ

– పార్టీ అగ్రనేత మిసిర్ బెస్రా అరెస్ట్ – 141 కేసుల్లో నిందితుడు.. రూ.2కోట్ల రివార్డు భ‌ద్రాచ‌లం, ప్ర‌జాతంత్ర‌, జూలై 29: జార్ఖండ్‌లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కి చెందిన కోబ్రా 209వ బెటాలియన్ నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో మావోయిస్టు అగ్రనేత మిసిర్…

తెలంగాణ ప్రాజెక్టులకు భారీ ఊరట

– పర్యావరణ అనుముతులు చెల్లుబాటు – సుప్రీంకోర్టులో ఉపశమనం న్యూదిల్లీ, జూలై 29 : తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌, ‌గౌరవెల్లి రిజర్వాయర్‌ ‌వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు భారీ ఉపశమనం కల్పించింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ 2021లో జారీ చేసిన ఆఫీస్‌ ‌మెమోరాండంను సుప్రీంకోర్టు కొట్టివేసినా ఆ ఉత్తర్వు ఆధారంగా ఇప్పటికే…