Category ముఖ్యాంశాలు

తమిళనాట ముగిసిన ఎన్నికల ప్రచారం

– 23న పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చెన్నై, ఏప్రిల్ 21 : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. పశ్చిమ బెంగాల్‌లోనూ మొదటి విడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది. తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు, బెంగాల్‌లో తొలి విడతలో 152 సీట్లకు ఈ నెల 23న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు…

జగిత్యాల గడ్డమీద కేసీఆర్ గర్జన! 

– ఏడాది మౌనం వీడి కాంగ్రెస్ సర్కార్‌పై విరుచుకుపడ్డ గులాబీ బాస్ – బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు.. – కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్ – యూరియా యాప్ నుంచి హైడ్రా వరకు.. రేవంత్ రెడ్డి పాలనపై నిప్పులు                        …

కేసీఆర్ ‘స్టేట్స్‌మన్‌’.. రేవంత్ ‘స్ట్రీట్ మన్‌’

– మా నేత గర్జించకపోతే రైతు భరోసా వేసేవాడివా? – కాంగ్రెస్‌కు మళ్లీ ఎందుకు ఓటేయాలో చెప్పాలి – రేవంత్‌పై బీఆర్ఎస్ నేత హరీష్‌రావు ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కేసీఆర్ సభకు పోటీగా అదే సమయానికి మైకు పట్టుకుని రేవంత్ తన సంకుచిత బుద్ధిని…

కాళేశ్వరం అతిపెద్ద మానవ నిర్మిత వైఫల్యం

– స్థలం మార్చడం వల్ల భారీగా ఆర్థిక భారం – తప్పుడు నిర్ణయాలతోనే తిప్పలు వచ్చాయి – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : కాళేశ్వరం ప్రాజెక్టును స్వతంత్ర భారత దేశంలోనే అతిపెద్ద మానవ నిర్మిత వైఫల్యంగా నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…

పునర్నిర్మాణ యజ్ఞం మొదలు కావాలె

– యాప్‌లు పట్టుకొని తిరిగితే కాళ్ల వాపులు వస్తున్నయ్ – రైతులకు యూరియా బస్తాలు దొరుకుతలేవు – కాంగ్రెస్ పాలనలో కూల్చుడు – స్కాంలు, భూ కబ్జాలు – తెలంగాణను పొదరిల్లు జేసినం – కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యిని ఆగం జేసిండ్రు – కేసీఆర్ చావాల్నని సూత్తండ్రు – పిల్లి శాపాలకు ఉట్టి తెగుతదా…

అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తేస్తాం

– తొలి సంతకం దానిపైనే పెడతాం – పంచాయతీలను నాశనం పట్టించారరు – మున్సిపాలిటీలను మురికి కూపం చేశారు – రిటైడర్డ్ ఉద్యోగులకు సొమ్ములు రావడం లేదు – జగిత్యాల సభలో కేసీఆర్‌ ‌ఘాటు విమర్శలు జగిత్యాల, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్‌20: ‌గ్రామ పంచాయతీలను నాశనం పట్టించారని.. మున్సిపాలిటీలను మురికి కూపం పట్టించారని కాంగ్రెస్‌ ‌పాలనపై బీఆర్‌ఎస్‌…

తెలంగాణ పునర్నిర్మాణానికి మళ్ళీ కొట్లాడదాం

– ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు సేవ చేస్తా – కాంగ్రెస్ నాయకులపై కేసీఆర్ నిప్పులు – జగిత్యాల ‘ప్రజా ఆశీర్వాద సభ’లో ఘాటు వ్యాఖ్యలు – తెలంగాణ ఉద్యమ స్మృతులను గుర్తుచేసుకున్న గులాబీ బాస్ – మిషన్ భగీరథ నీళ్లు ఏమైనయ్? ప్రజలు ఎదురుతిరగాల్సిందే జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: “పొద్దున లేస్తే కేసీఆర్…

రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: కాంగ్రెస్ సర్కారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ, రైతు భరోసా వంటి హామీలను గాలికి వదిలేసి, ఫోటోలకు ఫోజులిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఎన్.వి. సుభాష్ దుయ్యబట్టారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేల ఆలయాలను అభివృద్ధి చేస్తుంటే, తెలంగాణాలో ఐదు ఆలయాలనైనా రేవంత్…

బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా జీవన్ రెడ్డి

– జగిత్యాల సభా వేదికపై ప్రకటించిన కేసీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారంటేనే ఊపు వస్తుందని పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా మా త్రమే కాదు.. పాత కరీంనగర్, ఆదిలా బాద్, నిజామాబాద్ పరిసర జిల్లాల బాధ్యతలు చూడాలని కోరారు. జగిత్యాల…