Category ముఖ్యాంశాలు

బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది కన్నుమూత

– చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతి – అభిమాన నాయకుడి మరణంతో ఉమ్మడి జిల్లాలో విషాదం – ఉద్య‌మంలో ఉమ్మడి జిల్లాలో తనదైన ముద్ర – పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కీల‌క పాత్ర‌ – క‌డ‌సారి చూసేందుకు నర్సంపేటకు భారీగా వ‌చ్చిన ప్ర‌జ‌లు వరంగల్, ప్రజాతంత్ర, జూలై 31 : తెలంగాణ ఉద్యమ కెరటం, కేసీఆర్ ప్రధాన…

భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరి

– మొదటి ప్రమాద హెచ్చరికను దాటిన ప్రవాహం – సాయంత్రానికి 50 అడుగులు చేరుకునే అవకాశం – లోతట్టు ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 31: భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక దాటగా సాయంత్రం వరకు 50 అడుగులకు పెరిగే అవకాశం వున్నట్టు అధికారులు…

కూరగాయల సాగును ప్రోత్సహించండి

– సెంట్రలైజ్డ్ ‌కిచెన్స్ ‌పరిసర ప్రాంతాల్లో దృష్టి పెట్టండి – ఆర్గానిక్‌ ‌సాగు దిశగా రైతులకు అవగాహన కల్పించండి – నిపుణుల కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి – ఎల్‌ ‌నినో పరిస్థితుల ప్రభావంపై నివేదికను అందజేసిన కమిటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30: రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖతో కలిసి అవసరమైన…

ఇంజనీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’ అంటావా?

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి – 32 నెలలైనా ఓపీఎస్, ఆరు నెలల్లో ఇస్తామన్న పీఆర్సీ ఏవీ? – ప్రశ్నించే గొంతుకలపై ఏసీబీ, సీఐడీలతో అక్రమ కేసులు.. – ఉద్యోగులకు అండగా బీఆర్ఎస్.. ఎవరూ భయపడొద్దు ” మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 30: ప్రపంచ దేశాల్లో…

భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండండి

– జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ అధికారులకు సీఎస్‌ ఆదేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 30 : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా తగు చర్య లు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ ‌జాజు ఆదేశించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు మరో రెండు…

హామీ నిలబెట్టుకున్న ప్రభుత్వం

– మూడో విడతగా రూ.2 వేల కోట్లు విడుదల చేసిన ఆర్థిక శాఖ – వంద రోజుల్లో రూ.6,000 కోట్ల ఉద్యోగుల బకాయిల చెల్లింపులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలను విడుదల చేస్తామన్న మాటను ప్రభుత్వం నిలబెట్టుకుంది. తీవ్ర…

పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నాం

– దశలవారీగా అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం – మంత్రి పొంగులేటి హామీ భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర,జూలై 30 : పేదలకు ఇంటిచింత లేకుండా చేయాలనే ఇందిరమ్మ ఇళ్లను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. విడతల వారీగా పేదలందరికి ఇంటికలను సాకారం చేస్తామని అన్నారు. గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రూ.8 లక్షల…

నంది పంప్‌హౌజ్‌ ‌ద్వారా ఎత్తిపోతలు

పెద్దపల్లి, ప్రజాతంత్ర, జూలై 30 : కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధ లింక్‌ -2 ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది పంప్‌ ‌హౌస్‌ ‌ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం మధ్యాహ్నం నుంచి ఇక్కడి పంపు హౌస్‌ ‌నుంచి…

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు

– పొంగిపొర్లుతున్న వాగులు వంకలు – ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత నదులు – మేడిగడ్డ వద్ద వరద ఉధృతితో 85 గేట్లు ఎత్తివేత – శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి – కడెం జలాశయానికి భారీగా వరద నీరు చేరిక – భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి మట్టం – ములుగు జిల్లా…