Category ముఖ్యాంశాలు

వాట్సాప్‌లో పాఠశాల విద్యా సేవలు ప్రారంభం

– 18 లక్షలమంది విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం – విద్యాశాఖ, మీసేవ నేతృత్వంలో వినూత్న కార్యక్రమం – డిజిటల్ మస్కట్‌గా పాలపిట్టతో సమాచార వ్యాప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 :డిజిటల్ పాలనలో ప్రజాప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. విద్యాశాఖ ద్వారా అన్ని పాఠశాలల సమాచారం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు, విద్యార్థులకు అందించనున్నారు. మీసేవ సహకారంతో…

మన వనరులే మన పెట్టుబడి

– సంపద సృష్టి దిశగా అడుగులు – పొరుగు రాష్ట్రాలకు ఇసుక ఎగుమతిపై అధ్యయనం – పీపీపీ మోడల్ పర్యాటక ఆస్తుల అభివృద్ధి – టెంపుల్, ఎకో, హెల్త్ టూరిజంపై దూకుడు – వీకెండ్స్ లో హెలికాప్టర్ పర్యటకానికి ప్రణాళికలు – పర్యాటకం, రిజిస్ట్రేషన్లపై ప్రత్యేక దృష్టి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్,…

కార్పొరేట్ కు పోటీగా ప్రభుత్వ స్కూళ్లు

– 27 లక్షల మంది విద్యార్థులకు విద్యా కిట్ల పంపిణీ – రాష్ట్ర చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వం ఒక చరిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని డిప్యూటీ…

మూసీ రివర్‌‌ఫ్రంట్‌కు కేంద్రం గ్రీన్‌ ‌సిగ్నల్‌

– అనుమతులిస్తూ రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ – రూ.533.42 కోట్ల విలువైన 83.81 ఎకరాల డిఫెన్స్ ‌భూమి అప్పగింత – సీఎం రేవంత్‌ ‌రెడ్డి హర్షం -కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌కు  కృతజ్ఞతలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర ,జూన్‌ 19: ‌రాష్ట్ర‌ ప్రభుత్వం తలపెట్టిన మూసీ రివర్‌‌ఫ్రంట్‌ అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. గాంధీ సరోవర్‌…

పాస్‌పోర్ట్ సేవ‌ల్లో తెలంగాణ పోలీసుకు గుర్తింపు

– ‘ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ ఫర్ స్టేట్ పోలీస్’ ప్ర‌దానం – విదేశాంగ మంత్రి జ‌యశంక‌ర్ చేతుల మీదుగా అవార్డు స్వీక‌రించిన‌ డీజీపీ ఆనంద్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 19: పాస్‌పోర్ట్ ధృవీకరణ ప్రక్రియలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందిస్తున్నందుకు తెలంగాణ పోలీసులకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మక…

హామీలను విస్మరించిన కాంగ్రెస్‌

-‌ మాఫియా నాయకుడిగా రేవంత్‌ ‌వ్యవహార శైలి – కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పాలన సాగిస్తున్నారు – మల్కాజిగిరి కార్యకర్తల సమావేశంలో కెటిఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 19:‌రేవంత్‌ ‌రెడ్డి అబద్దాలు చెప్పి, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల‌ను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం…

కేంద్రం నిర్ణయం మేరకే కొంటే మీరెందుకు ?

– కాంగ్రెస్‌ది రైతు వ్యతిరేక, విశ్వాస ఘాతుక ప్రభుత్వం – రాహుల్‌ ‌జన్మదినం రోజే రైతు డిక్లరేషన్‌కు చెల్లుచీటీ – రైతులపై విషం కక్కిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి – రెండు బస్తాల యూరియాతో మిర్చి రైతులు ఏం కాను? – మీడియా సమావేశంలో ప్రభుత్వంపై హరీష్‌ ‌రావు విమర్శలు సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 19:…

భూ వివాదాలు లేని రాష్ట్రమే లక్ష్యం

– రాష్ట్రంలో దశల వారీగా భూముల రీసర్వే ~ వచ్చే నెల నుంచి తొలి దశలో 2240 గ్రామాల్లో ప్రారంభం ~ రెవెన్యూ  శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : భూ సమస్యలు, భూ వివాదాలు లేని తెలంగాణను నిర్మించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో భూ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం…

ధాన్యం నిల్వ వ్యవస్థ ఆధునికీకరణకు చర్యలు

– 20 ప్రాంతాల్లో ఆధునిక సైలోలు – ప్రస్తుత కొనుగోలు వ్యవస్థ కొనసాగుతుంది – ఎస్‌హెచ్‌జీలు, పీఏసీఎస్‌ల పాత్ర యథాతథం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : రాష్ట్రంలో ధాన్యం నిల్వ వ్యవస్థను మరింత శాస్త్రీయంగా, ఆధునికంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని నీటిపారుదల, పౌర…