Category ముఖ్యాంశాలు

బీఆర్ఎస్‌కు గతమే.. భవిష్యత్తు లేదు

– ఉద్యమంలో ఏది మాట్లాడినా చెల్లింది – కవిత పార్టీ కుటుంబ గూడుపుఠాణి – కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటా – కాళేశ్వరంపై సీబీఐ విచారణ తరవాతే చర్యలు – మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: బీఆర్ఎస్ పార్టీకి గతం ఉంది.. భవిష్యత్తు లేదు.. ఉద్యమ సమయంలో ఎలా…

బ్రిక్స్ ‌కంపెనీలో కుప్పకూలిన క్రేన్‌

-‌ ముగ్గురు కార్మికుల దుర్మరణం రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27: ‌రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శంకర్‌ ‌పల్లి మండలం మహాలింగాపురం దగ్గర ఉన్న ఏసీసీ సిమెంట్‌ ‌బ్రిక్స్ ‌కంపెనీలో ప్రమాదవశాత్తూ క్రేన్‌ ‌కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో మొత్తం 10 మంది…

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అరాచక పాలన

KTR

– తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం – ధాన్యం కొనుగోళ్లు అధ్వాన్నం – పంట కొనుగోళ్ల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి – ప్రజా సమస్యలపై ఇక నుంచి ఉధృతంగా పోరాటం – మీడియా సమావేశంలో ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27: ‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ అరాచక పాలన కొనసాగిస్తున్నదని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు.…

మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత

– వారికి రక్షణ ఉన్నచోట అభివృద్ధి వేగవంతం – స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ఓటు హక్కు కల్పించాం – పురుషులతో సమాన హక్కులు కల్పించింది కాంగ్రెస్సే – మహిళకు సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిది – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు, పిల్లలకు భద్రత,…

పోలీస్ శాఖకు శివధర్ రెడ్డి విశిష్ట సేవలు

– ఖచ్చితమైన నిర్ణయాలు, సౌమ్య స్వభావం ఆయన ప్రత్యేకత – మావోయిస్టుల అణచివేతలో కీలక పాత్ర – శాంతిభద్రతల డీజీపీ మహేష్ ఎం భగవత్ – శివధర్ రెడ్డికి ఘనంగా వీడ్కోలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉత్తమ ఇంటెలిజెన్స్ అధికారులలో శివధర్ రెడ్డి ఒకరని, ఆయన హ‌యాంలో వందలాదిమంది…

పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి శుభవార్త

– పుట్టిన రోజు, పెళ్లి రోజున ప్రత్యేక సెలవు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : పోలీసు శాఖ సిబ్బందికి డీజీపీ బి.శివధర్ రెడ్డి శుభవార్త తెలిపారు. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై ప్రతీ పోలీసు ఉద్యోగికి వారి పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని ఉత్తర్వులు జారీ…

దైన్యంగా రైతుల పరిస్థితి

– ధాన్యం కోనే దిక్కుల లేకుండా పోయింది – బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు దుర్మార్గం – ఒక్కరు కూడా ఎదిరించి మాట్లాడలేకపోయారు – బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే రణరంగం సృష్టించేవారు – పార్టీ ఆవిర్భావ వేడుకలో అధినేత కేసీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని మాజీ సీఎం,…

ఉపముఖ్యమంత్రి సీపీఆర్ఓ  మధుసూదన్ గుండెపోటు తో మృతి 

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు  చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మారబోయిన మధుసూదన్ తీవ్రమైన గుండెపోటుతో సోమవారం అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లో కన్నుమూశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి  మారబోయిన మధుసూదన్ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసిందని…

త్యాగాల పునాదులపై ఏర్పడ్డదే బీఆర్ఎస్

– 14 ఏళ్ల పోరాటంలో తెలంగాణను ఐక్యం చేసిన జెండా – పార్టీ ఆవిర్భావ వేడుకల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: దశాబ్దాలుగా అన్యాయానికి గురై నెత్తురు మరిగిన జాతి ఎత్తిన జెండానే గులాబీ జెండా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన పార్టీ అని…