special Stories

special Stories

కార్మిక అసంతృప్తి… వంట గ్యాస్ ధరల పెరుగుదల..!

“నోయిడాలోని టెక్స్‌టైల్ మరియు హోజరీ యూనిట్లలో మహిళా కార్మికులు 12 గంటల పనిదినాలను తగ్గించాలని మరియు ఉపయోగించదగిన మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ యూనిట్లలో నెలకొన్న కార్మికుల కొరత వల్ల పని గంటలు పెరిగి ఉండవచ్చు. ధరల పెరుగుదల మరియు వంట గ్యాస్ ధరలు పెరగడం వల్ల కార్మికులు తిరిగి తమ గ్రామాలకు…

మెట్రో విస్తరణ – ప్రభుత్వ నియంత్రణ

metro expansion, government control, urban infrastructure, public transport, policy governance

“హైదరాబాద్ మెట్రో పరిణామ క్రమం ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. పబ్లిక్ – ప్రైవేట్ పార్టనర్‌షిప్ నుండి ప్రభుత్వ భాగస్వామ్యం వైపు సాగుతున్న ఈ ప్రయాణం కేవలం యాజమాన్య మార్పు మాత్రమే కాదు, అది నగర ప్రణాళికలో ఒక నూతన విప్లవం. పారదర్శకత, జవాబుదారీతనం మరియు ప్రజల అవసరాలకే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చేలా ప్రభుత్వం…

ప్రపంచానికి తాత్వికత, చతురార్య సత్యాలను అందించిన గౌతమ బుద్ధుడు

“ప్రాచీన భారతదేశంలోని అనేక మత సమూహాలు ‘బుద్ధ’ అనే పదాన్ని ఉపయోగించాయి మరియు దానికి పలు అర్థాలు ఉన్నప్పటికీ, అది బౌద్ధ సంప్రదాయంతో అత్యంత బలంగా ముడిపడి, అజ్ఞాన నిద్ర నుండి మేల్కొని దుఃఖం నుంచి విముక్తి పొందిన జ్ఞానోదయం పొందిన వ్యక్తిని సూచిస్తుంది. బౌద్ధమతంలోని వివిధ సంప్రదాయాల ప్రకారం, గతంలో బుద్ధులు ఉన్నారు మరియు…

వేసవి ఎండల్లా మండుతున్న రాష్ట్ర రాజకీయాలు

“అందులో భాగం అన్నట్లుగా నాలుగు ఏళ్ళ క్రితం కాంగ్రెస్‌ అధినాయకుడు రాహుల్‌గాంధీ సమక్షంలో వరంగల్‌లో కాంగ్రెస్‌పార్టీ రైతు డిక్లరేషన్‌ను ప్రకటించిందో అదే వరంగల్‌లో  ఆ డిక్లరేషన్‌ ‌హామీని యధావిదిగా అమలుచేయాలన్న డిమాండ్‌తో మే 6వ తేదీన  రైతులతో సభ నిర్వహించాలని బిఆర్‌ఎస్‌ ‌నిర్ణయించింది. అలాగే వివిధ జిల్లాల్లో  ప్రకటించిన డిక్లరేషన్‌ ‌హామీలపైన కూడా ఆయా జిల్లాల్లో…

మేడే స్ఫూర్తి ని మింగేసిన కార్పోరేట్ వ్యవస్థలు

“ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయి, ఆర్థిక మాంద్యంతో అట్టుడికి పోతున్న నేపథ్యంలో తక్కువ వేతనంతో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, రైతులు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రతీ ఒక్కరూ బాధ్యతా యుతంగా, శక్తివంచన లేకుండా పనిచేయాలి. ప్రైవేటు రంగాలు ఎప్పుడూ లాభాల గురించే ఆలోచిస్తాయి . తప్ప, ప్రజల శ్రేయస్సును గురించి…

భారత కార్మికోద్యమ పితామహులు

“భారతదేశంలో కార్మికుల కోసం స్థాపించబడిన మొదటి ట్రేడ్ యూనియన్ ఇది. దీని ద్వారా లోఖండే మరియు ఆయన మిత్రులు మిల్లు కార్మికులను ఏకం చేశారు. 1884లో వేలాది మంది కార్మికులతో బొంబాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించి, బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక డిమాండ్ పత్రాన్ని సమర్పించారు.”   ఫూలే, లోఖండే మరియు సత్యశోధక సమాజ్ పోరాటం ప్రపంచవ్యాప్తంగా…

పొద్దుపొడుపై

నిన్నటివరకు తలెత్తి నిలిచిన మనిషి రాజ్యాలు నేడు తలవంచి తలలేని దేహాలై మిగిలి పోయాయెందుకో నేల పొరల్లో దాగిన విత్తనం భూమిని చీల్చుకుంటూ అడ్డుగా నిలిచిన మట్టిని తొలుస్తూ అంకురమై నిటారుగా విజయగర్వంతో తలెత్తటం ప్రకృతి సహజధర్మం స్వేచ్ఛగా నీలాకాశంలో రెక్కలల్లార్చుకుంటూ ఆకాశమే హద్దుగా ఎగిరే విహంగాలను రాకాసి గద్దలు అన్యాయంగా రెక్కల్ని తుంచేస్తూ కబళిస్తుంటే…

నిశ్శబ్దంలో నిక్షిప్తమైన విశ్వం

చెమ్మ :  వారాల ఆనంద్ తెలంగాణ కవిత్వమంటే ఒకప్రాంతపు కవిత్వం మాత్రమేకాదు అది ఒకసమాజపు చరిత్ర, పోరాటం, అస్తిత్వాన్వేషణ. ఇక్కడి కవిత్వం మట్టివాసనతో, సామాజిక చైతన్యంతో, భావోద్వేగ గాఢతతో ప్రత్యేకంగా ధ్వనిస్తుంది. ప్రధానంగా తెలంగాణ కవిత్వం పోరాటస్వరంతో గుర్తించబడుతుంది. ప్రాంతీయ అసమానతలు, దోపిడీ, అన్యాయాలపై ఈ కవిత్వస్వరం పలుకుతుంది. ఇక్కడ కవిత నినాదంగా, ఆయుధంగా మారింది. ఇదే ప్రధానస్వరూపం. ప్రాంతీయ అస్తిత్వం మరో కీలకలక్షణం.…

రక్తరేఖ!

   మెరుపు తీగెలు “ఏమిటిది?” భక్తుల్ని అడిగాడు మారు రూపంలో వున్న యీశ్వరుడు. “గీత!” అన్నాడొకడు. “ముళ్ళకంచె” అన్నాడొకడు. “ఊరికి హద్దు!” అన్నాడొకడు. “దేశానికి సరిహద్దు!” అన్నాడొకడు. “కావచ్చు. కాని మనుషుల మధ్యలో యెందుకు?” అర్థంకాలేదు యీశ్వరుడికి. “వాళ్ళు వేరు… మేం వేరు” చెప్పాడొకడు. “ఏ దేవుడు చెప్పాడు?” అడిగాడు మారు రూపంలో వున్న అల్లా.…

చింతల చేను చింత తీరింది – 2

(గత సంచిక తరువాయి భాగం) బండికి పిలుపులు రావటం మొదలైన వెంటనే తొలుత వచ్చినవాడు ఏలుమలై. అతని పొలంలో మూడుగంటలు పనిచేసినందుకు గుణశేఖరుడికి మూడువేలు ఇచ్చాడు. ఎంతో సంబరపడ్డాడు గుణశేఖరుడు. అంతలోనే వచ్చాడు పుట్టారెడ్డి. తానే ఎలుమలైకి చెప్పటం వలన, గుణశేఖరుడికి మూడువేలు వచ్చాయని, దానికిగాను పదిశాతం కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేసి డబ్బులు పట్టుకెళ్తాడు…