special Stories

special Stories

దూషణల నుంచి దాడుల వరకు ..!

తెలంగాణా మలిదశ ఉద్యమ సందర్భంలో .. ఇక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనివార్యం అన్న దశలో ఈ ప్రాంత బుద్ధి జీవులు, విద్యావంతులు రాష్ట్ర అవతరణ అనంతరం ప్రజల జీవితాల్లో .. రాజకీయాల్లో గుణాత్మక మార్పు వొస్తుందని ఆశించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా మారడం ఆందోళన కలిగిస్తుంది. ప్రజల జీవితాల్లో మార్పు కనిపించడం లేదు,…

నేల క్షీణత వాతావరణ మార్పు ముంచుకొస్తున్న ఉపద్రవం

ఇది కేవలం వ్యవసాయ సమస్య మాత్రమే కాదు; మానవ నాగరికతకు సంబంధించిన సవాలు. నేల క్షీణత వాతావరణ స్థిరత్వం, ఆహార ఉత్పత్తి, నీటి భద్రత, జీవ వైవిధ్యం, అంతిమంగా ప్రపంచ శాంతి మరియు మానవ మనుగడపై ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు పర్యావరణ అస్థిరతను ఎదుర్కొంటున్న ఈ కాలంలో, భూమి నేలలు పునరుద్ధరించడం 21వ…

కంబోడియా.. అంకోర్ వాట్

 “కంబోడియాను పూర్వం కంపూచియా అని పిలిచేవారు. మన పురాణాలలో, ప్రబంధాలలో కాంభోజరాజు దేశంగా వర్ణించబడింది. క్రీ.శ 802లో రెండవ జయవర్మ పాలనతో అక్కడ ఖైమర్ సామ్రాజ్యం మొదలయింది. నిరాటంకంగా కొన్నివందల ఏళ్ళపాటు వాళ్ళ పరిపాలన కొనసాగింది. వైష్ణవ, శైవ మతాలు వెల్లివిరిసాయి . వ్యవసాయం,వ్యాపారం, సంస్కృతులు అభివృద్ధి చెందాయి. క్రీ.శ. పన్నెండో శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాత…

స‌రికొత్త ప‌థంలోకి త‌మిళ‌, బెంగాల్ రాజ‌కీయాలు!

“ఓర్పుతో నిలబడి, క్షేత్రస్థాయిలో ఓపికగా నిర్మించి, ఓటమి మరియు అనిశ్చితిలో కూడా నిబద్ధతతో ఉండేవారే అంతిమంగా చరిత్రను మలుపు తిప్పుతారు. భావజాల ప్రవాహం కూడా అంతే ముఖ్యమైనది. వామపక్షం నుండి దక్షిణాంశం వైపు జరిగిన మార్పులు (పశ్చిమ బెంగాల్), లేదా ద్రావిడ రాజకీయాలలో జరిగిన పునఃసమీకరణలు (తమిళనాడు), భావజాలం కూడా సామాజిక ఆకాంక్షలతో పాటు పరిణామం…

దిగజారిన రాజకీయ విలువలకు అద్దం పట్టిన ‘అరవ’రాజకీయాలు!?

“చాటుమాటు రాజకీయాలకు ఇప్పుడు తమిళ రాజకీయ క్షేత్రం అగ్రపీఠం లో నిలబడింది.అంతా క్లియర్ అయినట్లు కనిపించి, అంతలోనే మళ్ళీ అయోమయం,గందరగోళం. ఉన్న సంక్షోభం స్థితి ని అడ్డం పెట్టుకొని ఆడుతున్న అవకాశవాదం రాజకీయ క్రీడలు అపహాస్యం,అసహ్యం వేసేలా ఉంది.గత యాభై ఏళ్లుగా అధికారం అనుభవించి, బద్ద శత్రువుల్లా ఎన్నికల్లో తలపడిన ద్రవిడ పార్టీలైన డియంకే,ఏడియంకేలు అటు…

‘నారీ శక్తి’తో రాజకీయ చదరంగం..

  “మహిళా సాధికారత అనేది ఒక నినాదంగా కాకుండా కార్యరూపంలోకి రావాలంటే, ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సీట్లలోనే రిజర్వేషన్లను అమలు చేయాలని మహిళా సంఘాలు . డిమాండ్ చేస్తున్నాయి. సీట్ల సంఖ్య పెంచడం వల్ల సమానత్వం రాదని, ప్రస్తుతం ఉన్న సీట్లలో మహిళలకు స్థానం కల్పించినప్పుడే అసలైన మార్పు వస్తుందని వారు వాదిస్తున్నారు. భారతదేశంలో మహిళా రిజర్వేషన్…

పెరుగుతున్న నేరాలు.. సైబర్ మోసాల నుంచి హత్యల వరకు!

Rising Crimes From Cyber Frauds to Brutal Murders..

తెలంగాణ రాష్ట్రం సాంకేతిక రంగంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నప్పటికీ, అదే సమయంలో నేరాల పెరుగుదల విషయంలో కూడా ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా 2024 లో తెలంగాణ లో సైబర్ నేరాల రేటు ప్రతి లక్ష జనాభాకు 71.1 కేసులుగా నమోదై దేశంలోనే అత్యధికంగా నిలవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. దేశ సగటు 7.3 కేసులతో…

 బెంగాల్‌లో కమల వికాసం.. 

గ్రామీణ మహిళలు, మధ్యతరగతి కుటుంబాల మహిళలు, స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళల్లో కమలం పార్టీకి మద్దతు పెరిగినట్లు ఫలితాల ధోరణి సూచిస్తోంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కూడా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఈరోజు డబ్బు, మీడియా ప్రభావం, కుటుంబ వారసత్వం ఆధిపత్యం పెరుగుతున్న సమయంలో, పెద్ద ఆర్థిక బలం లేని మహిళలకు బీ-ఫారాలు ఇవ్వడం,…

ప్రశ్నార్ధకంగా ఉద్యమకారుల భవిష్యత్తు 

  “ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనాలంటేనే భయపడే వాతావారణాన్ని ఏర్పారచాలన్నదే పాలకుల పన్నాగం. సాయుధ పోరాట స్ఫూర్తి, త్యాగాల ఘనత కలిగిన తెలంగాణ ప్రజలు ఒక్కటై కదిలారు. రాజకీయ పార్టీ లను,ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలను, కార్మిక కర్షకులను ఆట పాట మాట లతో కదిలించిన కవులు కళాకారులు, బుద్ధి జీవులు, ఇలా నాలుకోట్ల ప్రజలు వివిధ రూపాలలో…

అస్థిపంజరాల సాక్షిగా పేదోళ్ల ఆర్థిక హక్కుల సమాధి!

“ఒడిశాలోని కేంజర్ జిల్లాలో జీతూ ముండా చేసిన పని మన నాగరికతకు ఒక మచ్చ. అది కేవలం ఒక వ్యక్తి ఆవేదన కాదు. అది మన బ్యాంకింగ్ వ్యవస్థలోని క్రూరత్వాన్ని ఎండగట్టే నిరసన. డబ్బు కంటే నిబంధనలే ముఖ్యమని భావించే అధికారులకు, అస్థిపంజరాల సాక్షిగా సామాన్యుడు సంధించిన ప్రశ్న ఇది. అభివృద్ధి అంటే కేవలం డిజిటల్…