special Stories

special Stories

జాతీయ పార్టీల హైకమాండ్ మార్కు రాజకీయం

” భారత రాజకీయ చరిత్ర చెబుతున్న గొప్ప సత్యం ఏమిటంటే, జాతీయ పార్టీలు రాష్ట్ర నాయకత్వాన్ని గౌరవించకపోతే చివరకు రాష్ట్రాలను కోల్పోతాయి. రాష్ట్రాలను కోల్పోయిన పార్టీలు క్రమంగా జాతీయ ప్రభావాన్ని కూడా కోల్పోతాయి. కాంగ్రెస్ గత మూడు దశాబ్దాల ప్రయాణం దీనికి సాక్ష్యం. అందుకే నేడు కర్ణాటకలో జరుగుతున్న చర్చను కేవలం ఒక ముఖ్యమంత్రి మార్పు…

ప్రజాస్వామ్య శక్తిపై ఆచార్యగారి విశ్వాసం

“ప్రజలు ప్రభుత్వాలను సృష్టిస్తారు; ప్రజలే వాటిని మార్చుతారు. కానీ ప్రజాస్వామ్యం నిలబడాలంటే అధికారపక్షం మాత్రమే కాదు, బలమైన ప్రతిపక్షం కూడా అవసరం.” 1977లో కాంగ్రెస్ ఓడిపోయింది. 1980లో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత భారత రాజకీయాలు ఎన్నో మార్పులు చూశాయి. కానీ ఎం.ఎస్‌. ఆచార్య గారి ఆ సంపాదకీయంలోని మూలసందేశం మాత్రం 2026లో కూడా యథాతథంగా వర్తిస్తుంది: “ఏ పార్టీ శాశ్వతం కాదు.…

తెలంగాణ అస్తిత్వం అజేయం… పోరాట స్ఫూర్తి చిరంజీవి

ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు..! జూన్ 2 తెలంగాణ ప్రజలకు కేవలం ఒక పండుగ రోజు మాత్రమే కాదు. ఇది దశాబ్దాల త్యాగాలకు, కన్నీళ్లకు, ఆశయాలకు, ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక. వేలాది మంది అమరుల కలలు సాకారమైన రోజు. తెలంగాణ అనే భౌగోళిక ప్రాంతం రాజకీయ రాష్ట్రంగా రూపుదిద్దుకున్న చారిత్రక…

ఎలినో వర్షాభావ పరిస్థితులు తిప్పి కొట్టేందుకు ఫోర్ వాటర్ పరిష్కారం

సుప్రసిద్ధ పర్యావరణవేత్త నీటి సంరక్షణావేత్త టి. హనుమంతరావు  అభివృద్ధి చేసిన వినూత్న నీటి నిర్వహణ వ్యూహం “ఫోర్ వాటర్స్” భావన. ఈ భావన నాలుగు రకాల నీటి వనరుల స్థిరమైన నిర్వహణను నొక్కి చెబుతుంది. ముఖ్యంగా కాలానుగుణ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో భవిష్యత్తులో ఉపయోగం కోసం వర్షపు నీటిని సంగ్రహించడం  నిల్వ చేయడం. రెయిన్ వాటర్…

రక్తాక్షరాల ప్రస్థానం… స్వరాష్ట్ర సాకారం!

“ఈ వైభవం వెనుక ఉన్న పునాదులను విశ్లేషించినప్పుడు 1969 నాటి తొలిదశ పోరాటమే సమున్నతంగా కనిపిస్తుంది. ఆనాడు 369 మంది అమరవీరులు చిందించిన రక్తం, కార్చిన కన్నీరు వ్యర్థం కాలేదని, వారి ఆకాంక్షలే మలిదశ ఉద్యమానికి ఇంధనంగా మారి నేటి సస్యశ్యామల తెలంగాణ సాకారానికి దారితీశాయని స్పష్టమవుతోంది. జూన్ 2 తెలంగాణ ప్రజల పండుగ దినం…

‘సబ్బండ వర్గాల’ ఆకాంక్షలు నెరవేరలే..!

“ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత ఉంటుంది.తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా ప్రణాళికలు, తెలంగాణ రైజింగ్ 2047 నూతన విధానాల రూపకల్పన రూపొందించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు సాగుతున్నది. రైతులకు రుణమాఫీ , కోటిమంది మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దే ప్రయత్నం, నిరుద్యోగులకు 67వేల…

తెలంగాణపై కోరలు చాస్తున్న సమైక్య విష నాగులు..!!

“సమైక్యవాదులు తెలంగాణలో కుట్రలు చేస్తునే ఉండాలి, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, ఉద్యమకారులపై అవాకులు చెవాకులు పేలుతూనే ఉండాలి, ఆ కుట్రలను, ఆ చిల్లర కూతలకు తెలంగాణ సమాజం పదేపదే ఐక్యమవుతూ ఆ ద్రోహుల కుట్రలు భగ్నం చేస్తూనే ఉండాలి. చిల్లర సైనిక్స్ తెలంగాణ సెంటిమెంట్ ను ఎంత రెచ్చగొట్టితే, తెలంగాణ సమాజం పార్టీలకతీతంగా ఏకమవుతుంది. పార్టీలుగా…

తెలంగాణలో ఉచిత విద్య, వైద్యం అందదా!?

“జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పిఆర్సి ప్రకటించి ఉద్యోగుల్లో ఉన్న సంతృప్తి తొలగిస్తుందని ఆశాజనకంగా ఉన్న సందర్భంలో .. ఉద్యోగులకు జూన్ 1 నుండి హెల్త్ కార్డులు అమలుకు తెస్తామని చెప్పిన ప్రభుత్వం, అందుకు అనుకూలంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఎక్కడ ఎక్కిన అధికారుల తొందరపాటు వల్ల ఉద్యోగుల పెన్షనర్ల జీతాల్లో ఒకటి…

తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన చారిత్రక సందర్భం

“తెలంగాణ అస్తిత్వంపై సవాళ్లు కొత్త రూపాల్లో కొనసాగుతున్నాయి.ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పుడు తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, ఉద్యమాన్ని కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నాయి.తెలంగాణ ప్రజల చైతన్యాన్ని అవహేళన చేస్తున్నాయి.అమరవీరుల త్యాగాలను చిన్నబుచ్చే వ్యాఖ్యలు చేస్తున్నాయి.తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేసే రాజకీయాలు కొనసాగుతున్నాయి.ఇది కేవలం రాజకీయ విభేదాల విషయం కాదు.ఇది అస్తిత్వానికి సంబంధించిన విషయం. ఒక…

ప్రపంచ కల్లోలాల మధ్య శాంతి స్వరం 

“కాలం మారినా, ప్రపంచ పరిస్థితులు మారినా కొన్ని గేయాలు మాత్రం తమ ప్రాసంగికతను కోల్పోవు. అలాంటి ఆలోచింపజేసే గేయాల్లో జి.వై. గిరి రచించిన “శాంతి కావాలి” ఒకటి. ఈ పాట ఆయన రచించిన “శాంతి స్నేహ గీతాలు” సంపుటిలోనిది. ఇది మానవత్వాన్ని కాపాడుకోవాలనే ఆవేదనతో రాసిన ఒక సామాజిక పిలుపు.జి.వై. గిరి రచనల్లో ఎప్పుడూ సామాన్య…