special Stories

special Stories

స్పీకర్ నిర్ణయంతో రాజకీయ దుమారం!

Speaker Gaddam Prasad Kumar

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారని ఆరోపణలు ఎదుర్కొం టున్న పదిమంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయి ఎట్టకేలకు బుధవారం దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను కూడా కొట్టివేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయం అనుకున్న విధంగానే తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఇంత కాలం తాత్సారం చేసి, వీరెవ్వరూ…

తెలంగాణ మీద పశ్చిమాసియా యుద్ధపు దెబ్బ

“ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న దురహంకార, అధర్మ యుద్ధం గురించి ఎక్కడో నాలుగువేల కిలోమీటర్ల అవతల, మనకు సుదూరంగా యుద్ధం జరుగుతున్నదని, దానితో మనకు సంబంధం లేదని అనుకోవడానికి ఏమీ లేదు. ఇరాన్ (దాని పాత పేరైన పర్షియా) కూ తెలంగాణకూ శతాబ్దాలుగా పాత చుట్టరికం ఉంది. ఇరాన్ తో మనకు అనేక రకాల…

పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు,అది ప్రభుత్వాల భిక్ష కాదు

“ఇప్పటి వరకు మార్చి 2024 నుండి తమకు రావలసిన రిటైర్మెంట్ బకాయిలు అందక వివిధ ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా కృంగిపోయి, ఆరోగ్యం క్షీణించి 76 మంది పెన్షనర్లు చనిపోయారు. భారత రాజ్యాంగం ప్రకారం మనది సంక్షేమ రాజ్యం(ఇండియా ఈజ్ వెల్ఫేర్ సొసైటీ). కాంగ్రెస్ జాతీయనేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని భారత్ జోడో యాత్ర నిర్వహించినప్పుడు…

మహారాష్ట్రలో తొలి తెలుగు కథా రచయిత్రి

“బండారు అచ్చమాంబ ‘మహారాష్ట్రలో తొలి తెలుగు రచయిత్రి’ మాత్రమే కాదు… తెలుగు భాషలో.., తెలుగు కథా సాహిత్యంలో ‘మొదటి కథా రచయిత్రి’ కూడా..! గురజాడ అప్పారావు కంటే పదేండ్లు ముందే అచ్చమాంబ రాసిన కథ ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురితమైంది. అచ్చమాంబకు ‘తొలి స్త్రీవాద చరిత్రకారిణి’ అనే పేరు కూడా ఉంది. ఆ కాలంలో మహిళలకు…

విద్యా కమిషన్ నివేదిక పై విమర్శలు

తెలంగాణ విద్యా రంగంలో సమూల మార్పుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ ఇటీవల తన ప్రాథమిక నివేదికను సమర్పించింది. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడమే ధ్యేయంగా రూపొందించిన  ఈ నివేదికపై అటు ఆశలు, ఇటు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక సంస్కరణల దిశగా అడుగులా లేక పాత…

నేటి రాజ నీతిలో పౌరాణిక పాత్రలు

“చంద్రబాబు అసెంబ్లీలో తెలంగాణ పదమే వాడొద్దని స్పీకర్ తో రూలింగ్ ఇప్పించాడు. నయీమ్ తో ప్రైవేటు సైన్యం ఏర్పాటుచేసి పోరాట యోధుల పై ఉసిగొల్పాడు. కోబ్రాలను సృష్టించి ప్రజాస్వామిక వాదులను, పౌర హక్కుల నేతలను హత్య చేయించాడు. ఆట పాట మాట బంద్ పట్టించి ప్రజాస్వామిక హక్కులను కాలరాసింది బాబు హయాంలోనే. ఇటువంటి ఘోరాలు నేరాలు…

తెలంగాణ రీజినల్ కమిటీ అచ్యుత రెడ్డి వర్సెస్ కొండా వెంకట్ రంగారెడ్డి

 ” భారతదేశంలో చాలా వెనకపడిన ప్రాంతాలలో తెలంగాణ ఒకటి అన్నది నిర్వివాదాంశం. కేంద్ర పాలిత ప్రాంతాలయిన అండమాన్స్, మణిపూర్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ తో పోల్చతగింది దీని అభివృద్ధి. శతాబ్దాల తరబడి నిరంకుశ రాజరికం ఉక్కుపాదాల క్రిందపడి నలిగిన జనతలో ఏమి ఆశించుతాము? అన్నివిధాల వెనక పడినతనాన్ని తప్ప. తెలంగాణ రాజకీయం చైతన్యాన్ని ఎందుకు కలిగివున్నది…

సామాన్యుల‌పై మ‌ధ్య‌ప్రాచ్య యుద్ధ మంట‌ల భారం!!

ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయిల్ ల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం ఎంత‌కాలం కొన‌సాగుతుందో తెలియ‌డంలే దు. దీనివ‌ల్ల మ‌ధ్య‌ప్రాచ్యాన్ని యుద్ధాగ్నిజ్వాల‌లు ద‌హించి వేస్తుంటే, ఇంధ‌నంపైనే ఆధార‌ప‌డిన మాన‌వ పురోగ‌తి ఇప్పుడు చ‌మురు సంక్షోభాగ్నిలో విల‌విల‌లాడుతోంది. ఇరాన్‌ను తేలిగ్గా లొంగ‌దీసుకోవొచ్చ‌నుకున్న ట్రంప్‌కు ఇప్పుడు ఇరాన్ స‌త్తా ఏంటో తెలిసొస్తున్నది . త‌ర్వాతి కాలంలో లొంగుతుందా లేదా అన్న‌ది త‌ర్వాతి సంగ‌తి,…

మూసీ మురుగులో మున‌క‌లేస్తున్న రాజ‌కీయం..!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో మూసీన‌ది పునరుద్ధ‌ర‌ణ అంశంపై విప‌క్షాల‌కు, ప్రభుత్వానికి మ‌ధ్య ఆరోప‌ణ‌లు ప్ర‌త్యారోప‌ణ‌ల ప‌ర్వం ప‌తాక‌స్థాయిలో జ‌రుగుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు త్వ‌ర‌లో జ‌రుగనున్న నేప‌థ్యంలో విప‌క్షాల‌కు మూసీ పున‌రుద్ధ‌ర‌ణ ప్రాజెక్టు పెద్ద అస్త్రంగా మారింది. ఇందులో భాగంగానే బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకంగా ప్ర‌భుత్వం 1.5ల‌క్ష‌ల ఇళ్ల‌ను ఈ ప్రాజెక్టుకింద కూల‌గొ…

అంబేడ్కర్ రాజ్యాంగంతోనే భారతీయ మహిళలు విముక్తులయ్యారు

“నేడు భారతీయ అన్ని కులాల, అన్ని మతాల మహిళలు పురుషులతో పాటు సమానంగా స్వేచ్ఛగా జీవిస్తూ విద్యనభ్యసిస్తూ గొప్పనైన ఉద్యోగాలు చేస్తూ పురుషులతో పాటు ఎంతో కొంత ఆధునిక సామాజిక గౌరవ జీవితం పొందుతున్నారంటే అందుకు ప్రధాన కారణం డా. అంబేడ్కర్ భారత రాజ్యాంగంలో మహిళల కోసం కేటాయించిన ప్రత్యేక హక్కుల మూలంగా మాత్రమే నేడు…