special Stories

special Stories

త్రిపదలు

ఏ. నాగాంజనేయులు రేకుల షెడ్డు నీడలో అందరికీ ఉప్పునీటి స్నానాలే * చెట్టు చిన్నది నీడ ఎందరికో * కళ్ళజోడు పగిలింది అక్షరాలు దుఃఖించాయి * చీకట్లో మిణుగురులు కదిలే దీపాలు * చెట్టు ఒంటరి పిల్లకారు లేక పిల్లగాలి రాక * నది ఒడ్డున నావకు అలల జోలపాట * పూలకుండి మా ఇంటి…

ఎప్పుడూ చేసే పనే ఎటమటమైతే ఎట్లా?

“దశాబ్దాలుగా చూస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు కూడా రాష్ట్రమంతటా చెలరేగుతున్నది. గత వారం పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆందోళనలూ, అధికారుల అక్రమాలూ, ప్రతిపక్షాల విమర్శలూ,అధికారపక్షపు బూకరింపు సమర్థనలూ వినిపించని రోజు లేదు. బహుశా ఈ దృశ్యం మరొక రెండు వారాల దాకా కొనసాగవచ్చు కూడా. ఈలోగా రోడ్ల మీద, మార్కెట్ ప్రాంగణాలలో, కొనుగోలు కేంద్రాల…

ఆధ్యాత్మికత – రాజకీయం.. సమతుల్యతే ప్రజాస్వామ్యానికి బలము

“భారతదేశం వంటి బహుళత్వ సమాజంలో భక్తి వ్యక్తిగత విశ్వాసంగా, ప్రభుత్వ పాలన సామాజిక బాధ్యతగా కొనసాగాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుకోవడం ప్రజాస్వామ్య భవిష్యత్తుకు అత్యంత అవసరం..” భారతదేశం అనేక మతాలు, సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలతో కూడిన ప్రజాస్వామ్య దేశం. రాజ్యాంగం కల్పించిన లౌకిక స్ఫూర్తి దేశ సమగ్రతకు ప్రధాన ఆధారం. అయితే…

పశ్చిమ ఆసియా పై మళ్లీ యుద్ధ మేఘాలు…

West Asia Conflict, Geopolitics, Middle East Tensions, International Relations, Global Security

పశ్చిమ ఆసియా ప్రాంతం మరోసారి ఉద్రిక్తతల అగ్నికుండంగా మారుతోంది. శాంతి చర్చలు జరుగుతున్నాయనే సంకేతాలు వెలువడుతుండగానే యుద్ధ వాతావరణం తిరిగి ముదురడం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి ఒప్పందం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన కొద్ది రోజులకే పరిస్థితి మళ్లీ “కైనెటిక్” దశకు చేరుకుంది. అంటే ప్రత్యక్ష సాయుధ…

ఆలస్యంగా బిజెపి రైతన్న పోరుబాట

ఆలస్యంగానైనా బిజెపి రైతన్నలకోసం పోరుబాట పట్టింది. రైతు గోస.. బిజెపి భరోసా పేరున మూడు రోజుల కార్యక్రమాన్ని చేపట్టింది. ఇవ్వాల్టితో మూడవ రోజు కార్యక్రమం ముగియనుంది. గత రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు హరిగోస పడుతున్న  విషయం తెలిసిందే. కోసి, కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుపోసిన ధాన్యాన్ని కొనుగోలుచేసే విషయంలో జరుగుతున్న ఆలస్యానికి రైతాంగం అనేక ఇబ్బందులను…

అసమర్ధుని దుర్మద విజృంభణ!

53 .యంయస్ ఆచార్య ఘాటైన సంపాదకీయం వరంగల్‌ వాణి తేది: 22-4-1986  ఆరునూరైనా సభ్యసమాజం అసహ్యించుకున్నా, పాకిస్తాన్‌ను కుత్తుకబంటిగా సాయుధం చేయటానికే అమెరికా నిశ్చయించుకున్నది. 300 కోట్ల డాలర్ల విలువ చేసే ఆధునిక యుద్ధ పరికరాల్ని అత్యంతాధునిక యుద్ధ విమానాలుగా ఎంచబడే ఎఫ్‌-16 విమానాల్ని అమెరికా పాకిస్తాన్‌కు అందచేయటం జరుగుతుందని రీగన్‌ ప్రకటన వల్ల బోధపడుతుంది. …

డిజిటల్ ప్రపంచంలో ‘బొద్దింక’ గర్జన.

“ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వచ్చిన జెన్జీ  ఉద్యమాలకు, మనదేశంలో కనిపిస్తున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ మూవ్‌ మెంట్‌కు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో పర్యావరణ మార్పులపై జరిగిన ఉద్యమాలు, కెన్యాలో యువత నడిపించిన ఆర్థిక సంస్కరణల వ్యతిరేక ఆందోళనలు, అలాగే బంగ్లాదేశ్‌లో విద్యార్థులు సాధించిన చారిత్రాత్మక మార్పులు అన్నీ కూడా…

వ్యాపారీకరణ ముసుగులో చార్ ధాం యాత్ర

  మోక్ష మార్గంలో హిమాలయ సాక్షిగా మహా దోపిడీ – భీతిల్లజేసే నిజాలు భారతీయ సనాతన ధర్మంలో తీర్థయాత్రలకు అత్యున్నత ప్రాధాన్యత ఉంది. మోక్ష సాధనకు, ఆత్మశుద్ధికి ఇవి మార్గాలుగా భావిస్తారు. ముఖ్యంగా హిమాలయ పర్వత శ్రేణుల ఒడిలో, ప్రకృతి రమణీయత నడుమ వెలిసిన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించడం హిందువుల ఆధ్యాత్మిక…

నిశ్శబ్ద ద్రవ్యోల్బణ దాడి… అలవాటుపడిపోయిన ప్రజలు..?

దేశంలో సామాన్య ప్రజల జీవితాలను మెల్లగా, నిశ్శబ్దంగా మింగేస్తున్న అతిపెద్ద సంక్షోభం ఏదైనా ఉందంటే అది ద్రవ్యోల్బణమే. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రజల జేబులను ఖాలీ చేస్తున్న ఈ సమస్య ఇప్పుడు రాజకీయ చర్చల్లోనూ, సామాజిక ఉద్యమాల్లోనూ ప్రాధాన్యత కోల్పోయింది. ఒకప్పుడు పెట్రోల్ ధరలు ఒక్క రూపాయి పెరిగినా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగేవి. ఇప్పుడు…

అధికార గడప దాటిన రిజర్వేషన్లు!?

“కేవలం ప్రభుత్వ అధికారుల పిల్లలు మాత్రమే కాదు, సమాజంలో అత్యున్నత రాజకీయ పదవులు అనుభవిస్తున్న నాయకుల పిల్లలకు కూడా నేడు రిజర్వేషన్ల రక్షణ లభిస్తోంది. మంత్రులుగా, ప్రజాప్రతినిధులుగా ఉంటూ కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉండి, సమాజంలో అగ్రభాగాన నిలిచే రాజకీయ నాయకుల పిల్లలు సాధారణ అట్టడుగు వర్గాల పేద పిల్లలతో పోటీ పడాల్సింది పోయి,…