special Stories

special Stories

భారత ఆర్థిక వ్యవస్థ…సంక్షోభ సంకేతాలు 

Indian Economy, Economic Crisis, Economic Growth, Inflation, Fiscal Challenges

భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా గుర్తింపు పొందుతున్నప్పటికీ, ఇటీవల కనిపిస్తున్న కొన్ని ఆర్థిక సూచికలు ఆందోళన కలిగిస్తున్నాయి. రూపాయి విలువ క్షీణించడం, ద్రవ్యోల్బణ ఒత్తిడులు పెరగడం, ప్రైవేట్ పెట్టుబడులు బలహీనపడటం, మూలధన ఖాతాలో ఒత్తిడి పెరగడం వంటి పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థ ఒక కొత్త రకమైన…

పసిప్రాయంలోనే లైంగిక క్షోభ!

“గృహహింస మరియు పితృస్వామ్య వైఖరి కేవలం నిరక్షరాస్యులైన పల్లె ప్రజలకే పరిమితం కాలేదు. అక్షరాస్యతలో, సామాజిక చైతన్యంలో దేశంలోనే మొదటి వరుసలో ఉంటాయని మనం భావించే కేరళ, గోవా, మిజోరాం వంటి రాష్ట్రాలతో పాటు లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల వంటి కేంద్రపాలిత ప్రాంతాలలో గత సర్వే కంటే హింస పెరగడం అత్యంత విస్మయానికి గురిచేస్తోంది.…

హేతుబద్దం కాని హేతుకీకరణ

 “27 లక్షల ఎనభై వేల మంది విద్యార్థుల కు రవాణా సౌకర్యం కోసం యేటా ఖర్చు చేసేందుకు నిధులు ఎలా సర్దుతారన్నది తెలియదు.ఊర్లో బడి ఉండగా,బడి ఆవాస ప్రాంతంలో బడి ఈడు పిల్లలుండగా ఆ బడిని మూసి ఆ ఊరి పిల్లలను బస్సులెక్కించి వేరే ఊరి  బడికి పంపడం సహేతుకం ఎలా అవుతుందో ఆయన వివరించాల్సి…

వోటుబొండిగలో సర్కార్ చేప!

“హైదరాబాద్ చేప ప్రసాదం అనేది విశ్వాసం, విజ్ఞాన శాస్త్రం మధ్య ఉన్న గీతను చెరిపేసే ఒక ప్రయత్నం. 180 ఏండ్ల క్రితం ప్రారంభమైన ఒక చిన్న కుటుంబ సంప్రదాయం, నేడు ప్రభుత్వ అండదండలతో ఒక భారీ సామాజిక వేడుకగా మారింది. అయితే శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం, ఆరోగ్య ముప్పులు పొంచి ఉండడం రాజ్యాంగబద్ధమైన శాస్త్రీయ దృక్పథానికి…

తమిళనాడులో కొత్త రాజకీయ యుగం ప్రారంభమవుతోందా?

“బీజేపీ గత పన్నెండేళ్లలో దక్షిణ భారతదేశంలో స్వతంత్ర రాజకీయ బలాన్ని నిర్మించడంలో పరిమిత విజయాలే సాధించింది. కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల్లో అది ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోయింది.దీనికి ప్రధాన కారణం దక్షిణ భారత రాజకీయ-సాంస్కృతిక వాస్తవాలు. తమిళనాడులో దేవాలయాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, మత విశ్వాసాలు బలంగా ఉన్నప్పటికీ, ఉత్తర భారత సాంస్కృతిక-రాజకీయ నమూనాలను ప్రజలు యథాతథంగా…

మిస్‌ఫైర్‌ అయిన ‘హిట్లర్‌’ ‌పోలిక

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ‘హైడ్రా’ పైన చేసిన వ్యాఖ్య మిస్‌ ‌ఫైర్‌ అయింది. రాష్ట్రంలో ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు ఎంత చర్చనీ యాంశమైందో, ఇప్పుడు హైడ్రాను ఏ స్పూర్తితో ఏర్పాటు చేసానంటూ వివరించే ప్రయత్నం చేసిన సీఎం వ్యాఖ్యలు అంతకన్నా వివాదస్పదంగా మారాయి. హైడ్రా ఏర్పాటుపై రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా నేటికీ తీవ్రస్థాయిలో చర్చ…

తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల కాష్టం రగిలిస్తున్న కేంద్ర ప్రభుత్వం

 “మరోవైపు గతంలో ప్రతిపాదన చేసినట్లు తెలంగాణ భూభాగంతో నిమిత్తం లేకుండా గోదావరి జలాలు తరలిపోతాయని బిఆర్ఎస్ నేత హరీష్ రావు వాదన లో వాస్తవం ఉంది. ఇంతకీ తెలంగాణ దక్కేది 41  టీఎంసీ  లే. కేంద్ర ప్రభుత్వంతో కేసీఆర్ పోట్లాడి 1956 అంతర్ రాష్ట్ర జలవివాద చట్టం క్రింద ట్రిబ్యునల్ నియామకం సాధించారు. తెలంగాణ వాదనలు…

ముఖ్య మంత్రి గారికి బహిరంగ లేఖ

గౌరవ నీయులైన ముఖ్యమంత్రి గారికి వ్రాయునది ఏమనగా ! మీరు బెంగుళూరు లో హిందూ పత్రిక నిర్వహించిన సదస్సులో బడులను మూసి వేస్తామన్న ప్రకటన ఆందోళన కలిగించే అంశం. ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత సంక్షోభం లో కూరుకుపోయే పరిస్థితి. తక్షణమే ఆ ఆలోచనను విరమించుకోవాలని విజ్ఞప్తి. ముఖ్య మంత్రి అయ్యింది  బడులు మూయడానికి కాదు…

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అవసరం

“ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది నైరుతి రుతుపవనాల అంచనాను 50 ఏళ్ల సగటుతో పోలిస్తే 90 శాతానికి తగ్గే అవకాశముందన్న అంచనాల నడుమ ఈశాన్య భారత దేశంలో మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయనీ .. రానున్న రోజుల్లో దక్షిణ భారత రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం…

దాచిన ఆకలి నిజాలు..

  భారతదేశంలో మహిళలు, పిల్లల ఆరోగ్యం, పోషకాహార లోపంపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) గణాంకాలు దేశ సామాజిక-ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతున్నాయి.  ప్రపంచ వేదికలపై ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, గ్లోబల్ సూపర్ పవర్‌గా ఎదిగిపోతున్నామని భారతదేశం చాటుకుంటున్న వేళ.. దేశ భవిష్యత్తుకు వెన్నెముక లాంటి మహిళలు, బాలల ఆరోగ్యం మాత్రం…