special Stories

special Stories

ఘాటైన విమర్శలు, వేడైన చురకలే యం యస్ ఆచార్య పరిచయం

“తాను సంపాదకత్వం నిర్వహించే జనధర్మ, వరంగల్‌ వాణి పత్రికల్లోని ఆయన సంపాదకీయ రచనలనిండా వ్యాపించి కన్పించే వ్యక్తిత్వ స్వరూపమే వేరు. అక్కడ ఏ అక్షరంలోనూ దైన్యం ఉండదు. అసామాన్యంగా సామాన్యత్వం ప్రస్ఫుటమపుతుంది. ఋజుత్వం కొట్టవచ్చినట్టు కన్పిస్తుంది.  అసిధారావ్రతంగా సాగిన శ్రీ ఆచార్య సంపాదక రచనలు లలిత పదవిన్యాసంతో సాగుతూనే, పదునుగా, భావ గాంభీర్యంతో, బిగువయిన రచనా…

ప్రతి ఇంటికి ఐఐటీ కలలను సాకారం చేసిన గురువు

“ప్రస్తుతం 101 సంవత్సరాల వయస్సులో ఆయన పడకగదికే పరిమితమైనా, ఆలోచనా శక్తి మాత్రం తగ్గలేదు. రోజూ వార్తలు, భక్తి కార్యక్రమాలు వీక్షిస్తూ, ప్రస్తుత విద్యా విధానం, పాఠ్యాంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు.” స్వాతంత్య్ర  సమరయోధుడు, దూరదృష్టి గల ఉపాధ్యాయుడు, ప్రఖ్యాత విద్యావేత్త   చుక్కా రామయ్య, “ఐఐటీ రామయ్య”గా ప్రసిద్ధి చెందారు. దేశంలోనే అత్యంత కఠినమైన ఇంజనీరింగ్…

ప్రభుత్వాల నిర్లక్ష్యానికి రిటైర్డ్ ఉద్యోగులు బలి!!

రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమకు న్యాయంగా రావలసిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ వంటి ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్నారు. వీటికి సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.8200వేల కోట్ల నుంచి రూ.12వేల కోట్ల వరకు ఉన్నాయి. చాలా మంది ఉద్యోగులు రీయింబర్స్‌మెంట్ క్లయిమ్‌లు ఆలస్యం కావడం లేదా పెండింగ్‌లో…

గడప గడపకూ వచ్చి హామీలిచ్చారు.. గద్దెనెక్కాక పేదవాడిని విస్మరించారు!

  “అధికారంలోకి రాకముందు ‘ప్రజా ప్రభుత్వం’ అంటూ ప్రగల్భాలు పలికిన పాలకులు, తీరా గద్దెనెక్కిన తర్వాత ప్రజల ప్రాథమిక అవసరాలను విస్మరించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. ఒకవైపు భారీ ప్రాజెక్టుల పేరుతో, మరోవైపు అనవసరపు హంగుల కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని ధారపోస్తున్న ప్రభుత్వం, పేదవాడి సొంతింటికి వచ్చేసరికి మాత్రం ‘ఆర్థిక క్రమశిక్షణ’ ముసుగులో నిధుల…

ప్ర‌జ‌ల‌కే బ‌ల‌మైన విప్ల‌వ‌శ‌క్తిని నిర్మిచే శ‌క్తి!

“గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ విధానాలు క్రమంగా వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థల నియంత్రణలోకి తీసుకువచ్చేలా మారుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 83.5 శాతం గ్రామీణ కుటుంబాల వద్ద 1 హెక్టారు కంటే తక్కువ భూమి ఉన్నది. దీంతో కొందరి వద్దనే భూమి కేంద్రీకరణ పెరిగి, ఉపాధి లేమితో ప్రజలు వలసపోతున్నారు.రైతు ఉద్యమం కేవలం చట్టాల రద్దుకు మాత్రమే…

బడ్జెట్ లో విద్యకు లోపించిన రాజకీయ సంకల్పం… సామాజిక న్యాయానికి విఘాతం!!

“తెలంగాణ విద్యా వ్యవస్థ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు మౌలిక వసతుల కొరతతో సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న 24,692 పాఠశాలల్లో కేవలం 5,228 పాఠశాలలకే ఐదు తరగతి గదులు ఉన్నాయి. 2,582 పాఠశాలలు ఒక్క తరగతి గదితోనే నడుస్తుండగా, 5,697 పాఠశాలల్లో కేవలం…

ఇరాన్ యుద్ధంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు!

ఇరాన్, యుఎస్/ఇజ్రాయిల్ యుద్ధం రోజు రోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తుండటంతో, మధ్యప్రాచ్య ఇంధనంపై ఆధారపడిన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. ఈ యుద్ధం కారణంగా ఇప్పటికిప్పుడు మనదేశానికి చమురు ఇబ్బంది లేనప్పటికీ, గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఖతార్‌లోని ఎలఎన్‌జీ ఉత్పత్తి సంస్థపై ఇరాన్‌ చేసిన దాడితో మన దేశానికి గ్యాస్ సరఫరాకు…

రామాయణ, భారత నాయకత్వ లక్షణాలు సమాజానికి మార్గదర్శకం

“ఈ ఇతిహాసాల సందేశం ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలకు కూడా ఎంతో ప్రాసంగికం. ఈరోజు మనం రాజ్యాల కాలంలో లేము. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రభుత్వ వ్యవస్థీకృత పాలనలో జీవిస్తున్నాము. అయినప్పటికీ సమాజం స్థిరంగా ఉండాలంటే బాధ్యతాయుతమైన, స్పందించే, దూరదృష్టి గల నాయకత్వం అవసరం. ప్రజాస్వామ్యంలో పదవి మాత్రమే నాయకత్వాన్ని నిర్ధారించదు. ఆ…

ఇది ప్రజా సంక్షేమ బడ్జెట్ కాదు.. అభివృద్ధి సమాధి బడ్జెట్..!!

“ప్రభుత్వం బడ్జెట్ లో అంకెల గరాడీ ఎలా ఉందో రాష్ట్రంలో పెట్టుబడుల ముచ్చట అలాగే ఉంది.. భారత్ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్, మిస్ వరల్డ్ పోటీలు, దావోస్ లండన్ అమెరికా పర్యటనలతో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని కాంగ్రెస్ చెపుతుంది.. అందులో వాస్తవం ఏంటో ప్రభుత్వ ఐటీ అండ్ తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెబుతుంది..…

కాంక్ష

ఏదో జరిగింది నా మనసుకు కుదుట పడతలేదు కుదురుగా కూర్చొనిస్తలేదు సముద్రపు అలలు తీరాన్ని తాకిన స్థిరంగా ఉండనట్టు నా మనసు కుదుట పడతలేదు కుదురుగా కూర్చొనిస్తలేదు మారణ ఆయుధాలు ఆటంబాంబులు గడియ గడియకు అడుగు అడుగున పడుతుంటే శివుడు మూడో కన్ను తెరుస్తున్నాడా నా మనసు కుదుట పడతలేదు కుదురుగా కూర్చొనిస్తలేదు మూడడుగుల నేల కోసం ముల్లోకాలను ఆక్రమించిన వామననుడిలాగా…