special Stories

special Stories

తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప మలుపు

– వారాల ఆనంద్ ఈ నవల వెలువడినప్పుడు తెలుగు పాఠకులు తొలిసారిగా కథతోపాటు తమమనసులను కూడా  చదివారు. నిజానికి అది కేవలం కథకాదు, మనిషి మానసిక విరామాల డైరీ. చెదిరిన ఆత్మ గాలిపటం. ఇందులో “అసమర్థుడు”  ఒకవ్యక్తి కాదు. సమాజం అర్థం చేసుకోలేని ప్రతి ఒక్కరూ అసమర్థులే. జీవితాన్ని ప్రశ్నించే ప్రతి ఆలోచనా, తన స్వప్నాల…

రేవంత్ రెడ్డి నోట హిట్లర్ మాట!

“హైడ్రా ఒక కల్పన, దానికి నాజీ మూలాలున్నాయనేది మరొక కల్పన. అది పూర్తి స్థాయి కట్టుకథ. రేవంత్ రెడ్డికి ఆ మార్వెల్ కామిక్స్ సిరీస్ గురించి తెలుసునని కూడ అనుకోలేం. ఎక్కడో వినికిడి జ్ఞానంలో అది చేరి ఉంటుంది. ‘చరిత్ర అనవసరం’ అన్న చంద్రబాబు నాయుడి శిష్యరికం, అభూత కల్పనలనే, పుక్కిటి పురాణాలనే చరిత్ర అనుకునే,…

గోదావ‌రి-కావేరి లింగ్ ప్రాజెక్టుపై ఏపీ కుచ్చితాలు!

గోదావరి నదిలో తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల నీటిలో ఒక్క చుక్క కూడా ఒదులుకునే ప్రసక్తే లేదని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించ‌డ‌మే కాదు  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల/నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని,  ఈమేర‌కు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాల‌ని   రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించ‌డం వ‌ర‌కు బాగానే…

ప్రజాస్వామ్య పారదర్శకతలా!! రాజకీయ ప్రతీకార చర్యలా??

“2025 ఆగస్టు 20వ తేదీన ఎ. శ్రీలత అనే మహిళ దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా, భారతీయ న్యాయ సంహిత లోని పలు నిబంధనల ప్రకారం మీనాక్షి నటరాజన్‌ను నాలుగో నిందితురాలిగా చేర్చారు. ఒక మాజీ కార్పొరేటర్ వ్యవహారానికి సంబంధించిన ఈ వివాదంలో పరువునష్టం, వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించడం మరియు నేరపూరిత కుట్ర…

ఫ్యాక్టరీలలో కార్మికుల మరణాలకు ఎవరు బాధ్యులు?

“ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల శాఖ సమాచారం మేరకు, 2014 నుండి విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో (అప్పటి ఉమ్మడి జిల్లాల పరిధిలో) జరిగిన 12 బాణసంచా కేంద్రాల పేలుళ్లలో 69 మంది మరణించారు. కేవలం 2025లోనే అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో జరిగిన మూడు…

రాజకీయాల్లో మెరుస్తున్న ‘కాక్రోచ్’

 “ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు దేశ విద్యార్థులు యువత, మహిళలు, కార్మికులు, రైతులు ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో దేశంలో ఏదో మార్పు జరగబోతోంది అనే భ్రమలు కల్పించడమే లక్ష్యంగా సోషల్ మీడియాలో గాలివాటం పార్టీలు రాత్రికి రాత్రే పుట్టుకొస్తాయి. పాలక, ప్రతిపక్షాలకు వాటి అవసరం తీరిపోయాక రాత్రికి రాత్రే వాటిని మాయం చేస్తాయి. ప్రశ్నించే గొంతులను నొక్కడం…

శిక్షించే చట్టాల కంటే రక్షించే అవగాహన మిన్న

“గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అవగాహన లోపం కారణంగా ఎంతోమంది సాధారణ కుటుంబాలు తెలియకుండానే చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకుంటున్నాయి. అటువంటి సందర్భాల్లో తరచూ వినిపించే చట్టాల్లో పోక్సో ఒకటి. 18 సంవత్సరాల లోపు పిల్లల రక్షణ కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దేశంలో బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టినా సమస్య పూర్తిగా తొలగిపోలేదు.” “చట్టం దృష్టిలో అందరూ సమానులే”…

“ఏకు + మేకు = షేకు” నుండి నేటి భారతం దాకా 

“నేడు భారతదేశం ఎదుర్కొంటున్న ప్రశ్న కూడా అదే, అధికారం ఎవరి చేతిలో ఉంది అనేది కాదు; ఆ అధికారం రాజ్యాంగ పరిమితులలో,  ప్రజాస్వామ్య విలువలలో, సమాఖ్య సమతుల్యతలో నడుస్తుందా లేదా అనేదే అసలు ప్రశ్న.చరిత్రను చదవడం అంటే గతాన్ని జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు. వర్తమానాన్ని అర్థం చేసుకొని భవిష్యత్తును జాగ్రత్తగా నిర్మించుకోవడం కూడా. 1977లో…

అగ్నిప్రమాదాల పునరావృతం వెనుక బాధ్యతలేని పట్టణీకరణ

దిల్లీలో జరిగిన తాజా అగ్నిప్రమాదం మరోసారి దేశాన్ని విషాదంలో ముంచింది. ప్రాణనష్టం, ఆస్తినష్టం, అధికారుల తనిఖీలు, విచారణ కమిటీలు, పరిహార ప్రకటనలు. ఇవన్నీ ప్రతీ పెద్ద అగ్నిప్రమాదం తర్వాత కనిపించే దృశ్యాలు ఇవే. కొన్ని రోజులు చర్చ జరుగుతుంది. బాధ్యుల కోసం వెతుకులాట సాగుతుంది. ఆ తర్వాత మరో ప్రమాదం వరకు అంతా మామూలే. కానీ ఒక…

పౌర హక్కుల కోసం పరితపించిన మేధావి బాల గోపాల్

“ఆదివాసీ ఉద్యమం నుంచి విప్లవోద్యమం వరకు, పౌరహక్కుల ఉద్యమం నుంచి మానవ హక్కులు ఉద్యమం వరకు, కూలీ పోరాటం నుంచి భూపోరాటం వరకు అన్నిరకాల ఉద్యమాలతో పెనవేసుకు పోయిన నాయకు డాయన. ఎక్కడ అన్యాయం, వివక్ష, అణిచివేత, అసమానతలు కనిపించినా నిష్కర్షగా, నిక్కచ్చిగా, నిర్భయంగా పోరాడాడు. ఈ క్రమంలో వచ్చిన బెదిరింపుల్ని ఏనాడూ లెక్కచేయలేదు. ఆయనపై…