special Stories

special Stories

ప్రజాస్వామ్య సుస్థిరతకు పత్రికలు ప్రధాన సాధనాలు

“శ్రీ ఆచార్య సంపాదకీయాలకు ఒక ప్రత్యేకమయిన ‘ఆచార్య ముద్ర’ ఉంటుంది. ఆయన భాషా ప్రయోగంలో ‘చమత్కారం’ అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుంది. శైలిలో ఒక విధమయిన ‘తెలంగాణా’ యాస పొట మరించి చమత్కరింపజేస్తుంది. సూటిగానే, ఋజువుగా భావం బలంగా వ్యక్తీకరిస్తూనే వ్యంగ్యాన్ని సంతరించు కొంటుంది. శీర్షికలు రూపొందించటంలోనూ, విషయం మొదలు పెట్టడంలోనూ, ముగించటంలోనూ చురుకయిన రచన ఆకట్టుకుంటుంది. ఈ…

ఐదూళ్ల రాజకీయం!

Five Khammam Villages Merged into Andhra Pradesh During Bifurcation: A Lingering Regional Issue

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఐదు గ్రామాలు-పురుషోత్తపట్నం, గుండాల, ఏటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు- నవ్యాంధ్రప్రదేశ్‌లో కలిపేశారు. ఈ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలన్న డిమాండ్ పెరుగుతుండటం తాజా పరిణామం. ఈ గ్రామాలను తమకు తిరిగి అప్పగించాలని తెలంగాణ కోరడానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర…

దళితుల అనైక్యతకు మరో కుట్ర

“చాలా రాజకీయ పార్టీలు వర్గీకరణకు మద్దతు ప్రకటించాయి. చివరగా కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వ చొరవతో గౌరవ సుప్రీం కోర్టు వర్గీకరణను బలపరుస్తూ తీర్పు ఇవ్వడం తో వర్గీకరణ అంశానికి తెరపడింది. ఈ తీర్పు వెలుగులోనే రెండు తెలుగు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకొచ్చాయి. ఇప్పుడు అదే సుప్రీం కోర్టు తీర్పుతో దళితుల మధ్య…

ప్రమాదంలో తెలంగాణా అస్తిత్వం

“గోదావరి, కృష్ణా జలాల వాటా కోసం ఆంధ్రప్రదేశ్ తో పంచాయతీ పుష్కరకాలమైనా తేలలేదు. కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ పబ్బం గడుపుకుంటున్నది. ఏపీ కృష్ణా జలాలను యథేచ్ఛగా తరలించుకు పోతున్నా… అడ్డుకునే ప్రయత్నం కూడా సీఎం రేవంత్ రెడ్డి చేయడం లేదు. బనకచర్ల స్థానంలో నల్లమల సాగర్ పేరు తెచ్చి… పనులు చేస్తున్నా అడ్డుకోవాల్సిన రీతిలో…

Assam Elections: ప్రాంతీయ, అస్తిత్వ పోరాటంగా అస్సాం ఎన్నికలు ..!

“అస్సాంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బాగా ప్రభావం చూపనుంది. కొత్త వోటర్లతో పాటు భారీగా వోట్ల గల్లంతు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బోడోలాండ్లో ప్రాంతీయ పార్టీల వైఖరి, ఎగువ అస్సాంలో బీజేపీ ఎదుర్కొంటున్న అగ్నిపరీక్ష, దిగువ అస్సాంలో అస్తిత్వ పోరాటం ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. అదే సమయంలో స్వతంత్రంగా బరిలోకి దిగుతున్న…

బీఆర్ఎస్‌కు ఊరట!

ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ వచ్చిన క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలు బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లడం తాజా పరిణామం. ఇప్పటికే 80 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్‌కు ఈ రెండు కోల్పోవడం వల్ల కలిగే నష్టం ఏమీ లేకపోయినప్పటికీ, వరుస ఓటములు, ఫిరాయింపులు, కాంగ్రెస్ ఆకర్షణ రాజకీయాలతో వరుస దెబ్బలు తింటున్న బీఆర్ఎస్‌కు ఈ…

సార్వత్రిక విద్య సమాధి చేస్తారా!

Will Universal Education Be Buried? A Growing Concern for the Future

సార్వత్రిక విద్య విధి విధానాలు,నిర్వహణ తీరు తెన్నులు రెగ్యులర్ విద్య తో పోలిస్తే భిన్నంగా వుంటాయని తెలిసి కూడా సార్వత్రిక విద్యలో భారీ మార్పులను తెలంగాణ విద్యా కమీషన్ తన నివేదికలో పొందు పరచింది. తన నివేదికలో పన్నెండవ అధ్యాయం లో సార్వత్రిక విద్య పై నివేదించిన పలు అంశాలు అట్టడుగు వర్గాలను విద్యకు దూరం…

సనాతన ధర్మబద్ధ రాజనీతి నేటి మేటి పాలనకూ మార్గదర్శకమే!

‘చెడు నడవడికల నీచులు చేతులు జోడిస్తారు. నమస్కారాలు చేస్తారు. ఇంపైన మాటలు మాట్లాడుతారు. కపటపు వినయాలు ప్రదర్శిస్తారు. దుర్మార్గుడు తనకు అనుకూలమయ్యేంతవరకు స్నేహితుడిలాగా నటించి, ఆ తరువాత, పాములాగా తన క్రూరకృత్యాలనే కోరలతో కరుస్తాడు. ఎక్కువ కోపం కానీ, స్నేహంకానీ, వాటిఅనుభవ కాలానికే ఇతరులకు తెలియచేయాలి. అవసరమైనప్పుడు శత్రువును భుజం మీద ఎక్కించుకుని, సమయం రాగానే…

గద్దర్‌పై హత్యాయత్నం: విప్లవ సాంస్కృతిక రాజకీయాల్లో మలుపుతిప్పిన ఘట్టం

“గద్దర్ జీవితం ఆయన కళలా పోరాటం, ధైర్యంతో నిండి ఉంది. 1997లో హత్యాయత్నం నుంచి బయటపడి, తన శరీరంలో బుల్లెట్‌తో జీవించారు. 2004లో ప్రభుత్వం పీపుల్స్ వార్ గ్రూప్ మధ్య శాంతి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరించారు.  వివిధ సిద్ధాంతాల మధ్య ఉన్నప్పటికీ, ఆయన ప్రభావం గ్రామీణ ప్రజల నుంచి పట్టణ పేదల  వరకు విస్తరించింది..” డా.…

అయిదూళ్ళిచ్చిన చాలును..!

ఆంధ్రప్రదేశ్‌లో కల్పిన అయిదూళ్ళను తిరిగి తెలంగాణరాష్ట్రంలో కలపాలన్న డిమాండ్‌ ‌మరోసారి పార్లమెంటు వేదికగా తెలంగాణ వినిపించింది. రాజ్యసభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026 పై చర్చ జరుగుతున్న సందర్భంగా బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన వద్దిరాజు రవిచంద్ర మరోసారి ఈ ప్రస్తావనను లేవనెత్తారు. రెండు తెలుగురాష్ట్రాలు విడిపోయి నేటికి దాదాపు పన్నెండున్నర ఏండ్లు గడుస్తున్న ఈ విషయాన్ని…