special Stories

special Stories

మూడు పంక్తుల కవిత్వం

ఇల్లు లేకపోతేనేం చాలామంది హృదయాల్లో చోటుంది నాకు * వానై కురిస్తేనే నీలోని మలినాల్ని కడిగేసుకోగలవు * పిల్లకాలువకో కొత్త పాట నేర్పెళ్లింది వాన * అద్దాలవోణీ నన్నణువణువులో నింపేసుకుంది * నా ఈ సిరా చుక్కలన్నీ మా అమ్మానాన్నల చెమట చుక్కలే -చిత్తలూరి

నేను రాసేది కవిత్వం కాదు

నాకు చాలా దెబ్బలు తగిలాయి నేను ఓడిపోలేదు అందరూ ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు నా దారిని నేను వదిలిపెట్టలేదు ఒంటరిగా వున్నప్పుడు మనసు భరించలేని నొప్పివేస్తుంది కన్నీళ్లు మాత్రం రాలడం లేదు గుండె ఎండిపోయిందా అన్నిటినీ తట్టుకొని గట్టిపడిందా నాకు నీడగా, తోడుగా నడిచే బాధ, నన్ను వొంటరి చేసి వెళ్లిపోయిందా స్వప్నాలు ఏమైనాయో…

జిలానీ బానో జ్ఞాపకాల తిజోరీ

చెమ్మ  : వారాల ఆనంద్ జిలానీ బానో రాసిన ‘తెరిచిన పుస్తకం’  గొప్ప అనుభావాల ఇంద్రధనుస్సు . ఇవి కేవలం ఆమె వ్యక్తిగత అనుభవాలే కాదు ఒక కాలంలో ఒక ప్రాంతంలో ఒక తరం గడిపిన జీవితాల చిత్రణ. ఇప్పటికీ చాలా మందికి తెలీని చాలా గొప్ప హైదరాబాదీ  దక్కన్ సంస్కృతిని ఈ చిన్న పుస్తకంలో జిలానీ బానో ఆవిష్కరించింది.…

మేల్కొన్న ప్రపంచం నుంచి… కవిత్వం వేడుక కాదు గాయాల గొంతుక

చుట్టూ సంచరిస్తున్న గాయాల గొంతుకగా కవిత్వంలోకి వచ్చాను. ఉప్పొంగుతున్న దుఃఖాలకు ఊరటగా పాటలు కడుతూ ప్రవహించాను. తెలంగాణ నా ప్రాణం. సిద్ధిపేట జిల్లా బందారం ఊరు. నీళ్లు లేని పల్లెటూరు. సంసారం ఎల్లని వ్యవసాయం. ఘర్షణ పడినా గమ్యం చేరని ప్రయాణాలు. ఉత్త జీవితమే- తడితడిగా అంటుకునే జీవితమే నాకు బలం. నా రచనలకు బలం.…

ఇలా వృద్ధుల పొట్ట కొట్టడం న్యాయమా?

“ఇది కేవలం ఉద్యోగులు, న్యాయస్థానాలు, తీర్పులు, సదుపాయాలు వంటి అంశాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇందులో ప్రధానంగా జీవితమంతా, మూడు నాలుగు దశాబ్దాల పాటు ప్రభుత్వ సేవ, ప్రజా సేవ చేసి, పదవీ విరమణ పొందిన ప్రభుత్వోద్యోగులున్నారు. అంటే వృద్ధాప్యానికి చేరిన బలహీనులైన, శక్తి ఉడిగిన, సహాయం అవసరమైన మనుషులున్నారు. ఆ రకంగా ఇది…

కవిత పార్టీ పేరేంది ..?

తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత రాజకీయపార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. మేడ్చల్‌ ‌పరిధిలోని ముదిరాబాద్‌ ‌శివారులో ఈ నెల 25వ తేదీన ఉదయం పదిగంటలకు పార్టీ పేరు, జంఢా, ఎజండాను ప్రకటించనున్నట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. బిఆర్‌ఎస్‌ ‌పార్టీనుండి సస్పెండ్‌ అయిన తర్వాత మొదటిసారిగా ఫిబ్రవరి 6న రాజకీయ పార్టీని ఏర్పాటుచేస్తున్నట్లు ఆమె ప్రకటించిన…

పాకిస్తాన్ కు అభినందనలు ..!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇరాన్ ను ఉద్దేశిస్తూ “ఒక నాగరికత పూర్తిగా అంతరించిపోతుంది” అని చేసిన బెదిరింపు ప్రకటన ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. ఒక పురాతన సంస్కృతిని, దేశాన్ని నాశనం చేస్తామనే ఇటువంటి హెచ్చరికలు మానవతావాదులను, చరిత్రకారులను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. మంగళవారం రాత్రి మొత్తం ..భారతీయ కాలమానం ప్రకారం..…

ట్రంప్ వాచాల, చపల వైఖరితో అమెరికా తిప్పలు!!

నోబెల్ శాంతి పురస్కారం కోసం తహతహలాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్   సోమవారం ‘ట్రూత్’ సామాజిక మాధ్యమం ద్వారా     “ఈ రాత్రి ఒక మొత్తం నాగరికత అంతమైపోతుంది, అది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు,” అనీ   అయితే ఈ దాడులను నివారించడానికి “బహుశా ఏదైనా అద్భుతమైన విప్లవాత్మక మార్పు జరగవొచ్చు” అని తాను ఆశిస్తున్నట్లు…

సాంస్కృతిక బానిసత్వం ఎన్నాళ్ళు!?

“తెలంగాణా సాంస్కృతిక సలహామండలి అనేది ఒకటి ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె డా.గుమ్మడి వెన్నెల ఛైర్‌పర్సన్‌గా, ప్రొ కోదండరామ్ సలహాదారుగా ఏర్పాటు చేశారు.తెలంగాణాలో తెలంగాణా భావజాలం వ్యాప్తి ప్రకటనలు ఉద్దేశ్యపూర్వకంగా అణచివేస్తున్న నోరు విప్పడం లేదు.ఆంధ్ర సరిహద్దుల నుండి వచ్చి తెలంగాణా అధికారంలో తిష్టవేసి తెలంగాణా ప్రజల కొంప,గోడు కూల్చినా కోదండరాం తో సహా,చాంతాడంత సలహామండలి సభ్యులు…

డెడ్‌లైన్‌ ముగిసింది, మరి… మావోయిజం అంతమయిందా ..?

“దశాబ్దకాలంగా దేశ సంపదను దోపిడీ వర్గాలకు కట్టబెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఆదివాసి పోరాటాలు దేశ అంతర్గత భత్రదకు ముప్పని, అన్నలు సంఘ విద్రోహ శక్తులంటూ కాంగ్రెస్‌ ఆదివాసీ ముక్త్‌, మావోయిస్ట్‌ ముక్త్‌ భారత్‌ను కాంగ్రెస్‌ అపరేషన్ గ్రీన్‌ హాంట్, సల్వాజుడం, సమాధాన్‌ వంటి మధ్య భారత్‌లో సొంత ప్రజలపై అర్థసైనిక మిలటరీ ఆపరేషన్‌లు…