special Stories

special Stories

డీలిమిటేషన్.. సామాన్యుల జేబు కు కత్తెర 

భారతదేశంలో రాబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్ ) ప్రక్రియ కేవలం భౌగోళిక మార్పు పరిపాలనా సౌలభ్యం కోసం  మాత్రమే కాదు, అది దేశ ఖజానాపై పడే భారీ ఆర్థిక భారానికి సంబంధించిన అంశం కూడా. లోక్‌సభ సభ్యుల సంఖ్య ప్రస్తుతమున్న 543 నుండి సుమారు 848కి పెరిగే అవకాశం ఉండటంతో, ప్రజాధనం వినియోగంపై చర్చ మొదలైంది.…

తెలంగాణపై బీజేపీ నరనరానా విషం..!

“ఎందుకు 13 ఏళ్ళుగా తెలంగాణపై విషం చిమ్ముతుంది…మోదీ నుంచి ఇవాళా తేజస్వి సూర్య వరకు ఏదో రూపంలో అక్కసు వెళ్ళగక్కుతోంది.. అసలు రాష్ట్ర విభజనతో సంబంధం లేని చర్చలో పదేపదే తెలంగాణ ఏర్పాటు అంశం తేవడం వెనుక ఉన్న చంద్రబాబు, మోదీ హిడెన్ ఎజెండా ఏంటీ..?…బాబు మద్దతు కోసం తెలంగాణ ఏర్పాటును బీజేపీ ఎందుకు అవమానిస్తుంది..?”…

కాంగ్రెస్‌లో కల్లోలం..! బాహాటంగానే విమర్శలు

“కాంగ్రెస్‌ ‌కండువ కప్పుకున్న పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి. విచిత్రమేమంటే ఆయన ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు కూడా. ఆయన ప్రభుత్వానికి సలహా ఇవ్వడమేమోకాని, తన మాటకే విలువ లేకుండా పోయిందంటూ తెగ బాధపడుతున్నాడు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వ పాలన నడుస్తున్నదా అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేయడం ప్రభుత్వ పాలనా తీరుకు అద్దంపడుతున్నది. ఇక్కడ మరో విచిత్రకర…

ఇప్పుడు సౌత్ ఏంచేయాలి?

“దక్షిణ భారతంలోని విద్యావంతులు, పౌర సమాజం, మీడియా, ప్రవాస భారతీయులు కలిసి ఈ అంశంపై స్పష్టమైన చర్చను దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలి. ఇది ప్రాంతీయత కాదని, సమర్థ పాలనకు న్యాయం చేయాలన్న ప్రయత్నమని ప్రజలకు తెలియజేయాలి. డేటాతో ఆధారపడి ప్రచారం చేస్తూ, దేశ సంక్షేమానికి దక్షిణ రాష్ట్రాల వాటాను వివరించాలి. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కూడా…

హైడ్రాకు చట్టబద్ధ పాలన మీద నమ్మకం లేదా?

“దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో కుఖ్యాతి పొందిన “బుల్డోజర్ రాజ్యాన్ని” తెలంగాణ కాంగ్రెస్ పాలనలో ప్రవేశపెట్టిన ఘనత హైడ్రాదే. ఆస్తి హక్కుకు చట్టబద్ధత ఉన్న సమాజంలో ఆస్తి మీద దాడులు, ఆ ఆస్తికి ధృవీకరణ ఉన్నదా లేదా అనే వివాదానికి మాత్రమే కాదు, అసలు ఆ దాడి ఉద్దేశాలు సరైనవేనా కాదా అనే…

దక్షిణాదిపై దిల్లీ దండయాత్ర?

“చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్’ బిల్లును పునర్విభజనతో ముడిపెట్టడం కేంద్రం చేసిన ఒక వ్యూహాత్మక కుతంత్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సాధికారతపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, సీట్ల పెంపుతో సంబంధం లేకుండా ఇప్పుడే రిజర్వేషన్లు అమలు చేయవచ్చు. కానీ, మహిళా రిజర్వేషన్లు కావాలంటే పునర్విభజన జరగాల్సిందేనని షరతు పెట్టడం…

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి..!

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు వెన్నెముకగా నిలుస్తున్నది వ్యవసాయం  కానీ, వ్యవసాయం  చేస్తున్న  రైతులో మెజారిటీ  “కౌలు రైతులు” మాత్రం నేటికీ అక్షరాలా “అదృశ్య సాగుదారులు”గానే మిగిలిపోయారు. రాష్ట్రంలో దాదాపు 22 లక్షలకు పైగా ఉన్న కౌలు రైతులు (మొత్తం సాగుదారులలో 36 శాతం) నేలతల్లిని నమ్ముకుని చెమటోడుస్తున్నా, ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం వారి…

దేశ రాజకీయ చిత్రపటంలో పెను మార్పు

“దక్షిణాది రాష్ట్రాల మొత్తం సీట్ల సంఖ్య పడిపోయే ప్రమాదం ఉంది. అంటే, కేవలం ఉత్తర భారతదేశంలోని మూడు నాలుగు రాష్ట్రాలు ఏకమైతే దేశ ప్రధానిని నిర్ణయించే స్థాయికి చేరుకుంటాయి, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల గొంతు పార్లమెంటులో బలహీనపడే ప్రమాదం  ఉంది. ఇది ప్రజాస్వామ్యంలోని ‘ఒక వ్యక్తి-ఒక వోటు’ సూత్రానికి కట్టుబడి ఉన్నప్పటికీ, రాష్ట్రాల మధ్య ఉండవలసిన…

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం

government schools, education inequality, student welfare, public education, policy failure

రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు ప్రతి విద్యా సంవత్సర ప్రారంభంలో యూనిఫాంలు,షూస్, పాఠ్య సహాయక కిట్లు, చార్ట్స్, మ్యాప్స్ వంటి అవసరమైన వస్తువులు సమయానికి అందించడం ఒక ప్రాథమిక బాధ్యత. అయితే 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియలో చోటుచేసుకున్న వివాదాలు, ఆలస్యాలు, నిర్లక్ష్యాలు  ఈ బాధ్యతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.…

పత్రికకు ‘శీలమే’ ఊపిరి: నిలదొక్కుకుంటూ ‘తెలంగాణా’

“చిన్న పత్రికలు మనగల్గడం చాలా కష్టం. ఇతరేతర కారణాలవల్ల కొన్ని కొంత కొంతగా మనగల్గితే` మరికొన్ని త్వరత్వరగా గిట్టుకున్నాయి. వాటి తీరుతెన్నులు – అదో పెద్ద గ్రంథం. కాని చిన్న పత్రికల ఉనికిని సవాలు చేసే వాణిజ్య ప్రవృత్తి గల పెద్ద పత్రికల నిర్లక్ష్యం, ప్రభుత్వ విధానాలు, ఇవన్నీ అట్లా ఉంచి ఆర్థికాది ఇబ్బందులు, నిర్వహణ…