prajatantra_news

prajatantra_news

భూమి సంగ‌తి అడిగితే ఎస్బీఐపై పగబట్టారు

– రాయదుర్గం భూమల వేలంపై ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, జూన్ 22: హైదరాబాద్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)కు అప్పటి ప్రభుత్వం ఎకరం భూమి చ్చిందని, అయితే రేవంత్ రెడ్డి బ్యాంక్ కు ఇచ్చిన భూమిని అమ్మేసిండని మాజీ మంత్రి, డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్ రావు మండి…

వర్షాకాలంలో ప్రజల భద్రతే ప్రాధాన్యం

– అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలి – నష్టం జరిగిన 24 గంటల్లోపు పూర్తి నివేదికలు సమర్పించాలి – రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22 : వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రహదారి రవాణా వ్యవస్థను నిరంతరం కొనసాగించడంతోపాటు వరదల వల్ల రహదారులు, వంతెనలు, కల్వర్టులు వంటి మౌలిక సదుపాయాలకు…

 30న రైతు ఆశీర్వాద సభ.. సీఎం హాజరు

– రెండు ల‌క్ష‌ల మందితో బ‌హిరంగ స‌భ‌ – రాష్ట్ర వ్యాప్తంగా రైతు భ‌రోసా నిధులు విడుద‌ల‌ – డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ చింతకాని/ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 22 :  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేసేందుకు ఈ…

ఫిలిప్పీన్స్‌లో కాల్పుల కలకలం

– స్కూల్లో కాల్పులకు తెగించిన సాయుధులు – ముగ్గురు విద్యార్థులు అక్కడిక్కడే మృతి న్యూదిల్లీ,జూన్‌22: ‌ఫిలిప్పీన్స్‌లో దారుణం జరిగింది. టాక్లోబన్‌లోని శాన్‌ ‌హోసే నేషనల్‌ ‌హైస్కూల్‌లో కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇద్దరు సాయుధులు అక్రమంగా పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి విద్యార్థులపై విచక్షణా రహితంగా తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ముగ్గురు విద్యార్థులు…

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి

హైదరాబాద్‌,‌ ప్ర‌జాతంత్ర‌, జూన్‌ 22: ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు, ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన మరో తెలుగు విద్యార్థి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణకు చెందిన 26 ఏళ్ల అరుణ్‌ ‌సాయిరెడ్డి బొల్లెందుల అనారోగ్యంతో ఇటీవల మృతిచెందాడు. అరుణ్‌ ‌స్వస్థలం మహబూబ్‌నగర్‌. ‌ప్రస్తుతం ప్లోరిడాలోని టెంపాలో నివసిస్తోన్న అతడు స్టెమ్‌ ఓపీటీలో ఉన్నాడు. ఫుల్‌ ‌టైమ్‌…

కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్‌

– సంధ్య థియేటర్‌ ‌తొక్కిసలాట ఘటన –  విచారణ జూలై 6కు వాయిదా  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 22: ‌హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సంధ్యా థియేటర్‌ ‌తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసుపై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. నిందితులుగా పేర్కొన్న పలువురు కోర్టు ముందు హాజరుకాగా సినీ నటుడు అల్లు అర్జున్‌ ‌హాజరు కాలేదు.…

భూపాలపల్లి జిల్లాలో దుర్ఘటన

-వాహనాలు తనిఖీ చేస్తుండగా దూసుకొచ్చిన లారీ -డిటివో వెంకన్న అరక్కడిక్కడే మృతి జయశంకర్‌ ‌భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 22:‌ జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. రవాణా శాఖ కార్యాలయం ఎదుట జిల్లా రవాణా అధికారి డీటీఓ వెంకన్న వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, బొగ్గు లోడుతో వెళ్తున్న…

రాష్ట్ర‌ అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ‌మోకాలడ్డు

– పదేళ్లలో భ్రష్టు పట్టించిన నేతలే చిల్లర రాజకీయాలు – హరీష్‌ ‌రావు, కెటిఆర్‌ల తీరుపై ఎంపీ చామల ఆగ్రహం – సీఎం విజన్‌తో రాష్ట్రాభివృద్ధి చేస్తున్నారని కితాబు యాదాద్రి భువనగిరి,ప్రజాతంత్ర, జూన్‌22: ‌రాష్ట్ర‌ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ఓ విజన్‌తో ముందుకెళ్తుంటే మాజీ మంత్రులు కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు జీర్ణించుకోలేకపోతున్నారని భువనగిరి ఎంపీ చామల…

భువనగిరి కోటకు పూర్వ వైభవం

– టూరిజం సర్క్యూట్‌ ఏర్పాటు చేస్తాం – రోప్‌వే నిర్మించే అంశాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి యాదాద్రి భువనగిరి,ప్రజాతంత్ర,జూన్‌22:‌చరిత్ర కలిగిన పురాతన భువనగిరి ఖిల్లాకు పూర్వవైభవం తీసుకొస్తామని టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. దీనికి పర్యాటక శోభ కల్పిస్తామని అన్నారు.  సోమవారం ఉదయం భువనగిరి ఖిల్లా పైకి రోప్‌ ‌వే నిర్మించే స్థలాన్ని…

యూరియా దొర‌క్క రైతులకు ఇక్క‌ట్లు

– బీఆర్ నేత హ‌రీష్‌రావుకు రైతుల‌ మొర‌ క‌డ్తాల్(అచ్చంపేట‌), ప్ర‌జాతంత్ర‌, జూన్ 22: ఆన్‌లైన్ బుకింగ్ పేరుతో యూరియా దొరకక బ్లాక్‌లో కొంటున్నామని, కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రేవంత్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని క‌డ్తాల్‌లో రైతులు మాజీ మంత్రి హ‌రీష్‌రావుకు సోమ‌వారం మొర‌పెట్టుకున్నారు. కొనుగోళ్లలో తరుగు, ఆగిపోయిన పాల బిల్లులతో అరిగోస పడుతున్నామని..…