prajatantra_news

prajatantra_news

భూదాన్.. పొంతన లేని లెక్కలు

– వెయ్యి ఎకరాలు : రెవెన్యూ అధికారులు – 2వేలకుపైగా ఎకరాలు: సీసీఎల్‌ఏ రికార్డులు – 1954నాటి రికార్డుల ఆధారంగా లెక్కల వెలికితీత – 22ఏలో చేర్చేందుకు అధికారుల కసరత్తు ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల లెక్కల్లో పొంతన కుదరడంలేదు. వెయ్యి ఎకరాల్లోపు ఉంటాయని రెవెన్యూ అధికారుల అంచనా…

గడువులోగా ఉప్పల్ కారిడార్ పూర్తి కావాల్సిందే

– నిర్లక్ష్యాన్ని, పనుల్లో ఆలస్యాన్ని సహించేది లేదు – ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చేసి తీరాల్సిందే – అధికారులూ.. మనసుపెట్టి పనిచేయండి – ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : ప్రభుత్వం విధించిన నిర్ణీత గడువులోగా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి కావాల్సిందేనని,…

3.43కోట్ల మందికి ‘స్మార్ట్’ ఆహార భద్రత

– 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం – సీఎం కార్యక్రమ ఏర్పాట్లలో లోపం ఉండొద్దు – పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11: రాష్ట్రంలో ఆహార భద్రతకు ఇక ‘స్మార్ట’ రూపం రానుంది. రాష్ట్రవ్యాప్తంగా 3.43 కోట్ల మంది లబ్దిదారులకు సంబంధించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి…

నిషేధిత భూములపై ఆందోళన వద్దు

– చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం – యుద్ధప్రాతిపదికన దరఖాస్తులను పరిష్కరించాలి – ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో రాజీ లేదు – సబ్ రిజిస్ట్రార్ల విచక్షణాధికారాలకు చెక్ – ఆన్‌లైన్‌లో ఉన్న వివరాల మేరకే నిర్ణయాలు – రెవెన్యూ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : నిషేధిత ఆస్తుల పీవోబీ/22ఎ జాబితాలో…

ఓల్డ్ సిటీ మెట్రో పనుల్లో వేగం పెంచండి

– వీలైనంత త్వరగా టెండర్ ప్రక్రియ ప్రారంభించాలి – రద్దీకి అనుగుణంగా కొత్త కోచ్‌లు కొనుగోలు చేయాలి – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : మెట్రో రైలు రెండో దశలో భాగంగా పాత బస్తీ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్…

పత్తి కొనుగోళ్లలో రైతుకు ఇబ్బందులుండొద్దు

– 15-30 రోజుల వ్యవధిలో అన్ని జిల్లాల్లో మిల్లులు ప్రారంభించాలి – జిల్లా మానిటరింగ్ కమిటీల్లోో రైతులను భాగస్వాములను చేయాలి-   – ‘కపాస్’లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మరింత సరళతరం చేయాలి – సీసీఐ అధికారులతో సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : రాష్ట్రంలో 2026-27 పత్తి సీజన్‌లో…

కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ

– ‘చేయూత’ అర్హత ప్రమాణాల్లో మార్పు లేదు – గతంలోని మార్గదర్శకాల ప్రకారమే కొత్త పింఛన్లు – 31వరకు దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : అర్హులైన పేదలు, బలహీనవర్గాలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా చేయూత సామాజిక భద్రత పింఛన్ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.…

డాక్టర్ వకుళాభరణంకు ప్రధాని మోదీ అభినందన

– బీసీల కోసం చేసిన కృషి గొప్పదంటూ  ప్రశంస హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 11 : తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, రచయిత డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు తన సతీమణి సుధాశ్రీతో కలిసి పార్లమెంట్ భవనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మంగళవారం కలిశారు. సుమారు పది నిమిషాలపాటు సాగిన భేటీలో తాను రచించిన…

బాధితులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : రాజీవ్ రహదారి విస్తరణ ప్రాజెక్టులో భూములు, ఇళ్లు, భవనాలు కోల్పోతున్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు డిమాండ్ చేశారు. కార్ఖానాలో బాధితుల ఆందోళనలో ఆయన పాల్గొని వారికి బీజేపీ తరఫున…

కొత్త ఉత్సాహాన్నిస్తోన్న ‘నవ భారత యువభేరి’

– 13 ఏళ్ల నాటి ఘట్టాన్ని గుర్తు చేసుకున్న కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : దేశ గతిని మలుపు తిప్పి దేశ రాజకీయాల్లో సరికొత్త శకానికి బీజం వేసిన చారిత్రక ఘట్టానికి 13 ఏళ్లు.. బీజేపీ జాతీయ ప్రచార కమిటీ చైర్మన్‌గా, ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపికైన తర్వాత నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని ఎల్బీ…