prajatantra_news

prajatantra_news

ఉజ్జయిన మహంకాళికి మారు బోనం

– సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాU మంత్రి కొండా సురేఖ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మంగళవారం మారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, అసిస్టెంట్ కమిషనర్ మనోహర్…

ఎయిడ్స్ నియంత్రణ, అవగాహనపై రేపు భారీ ర్యాలీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : హెచ్ఐవి, ఎయిడ్స్, సిఫిలిస్ మొదలైన వ్యాధుల పట్ల అవగాహన పెంచి వాటి నియంత్రణకు, వాటి బారిన పడిన వారికి తగు చికిత్స అందించేందుకు ఈనెల 12 నుండి రెండు నెలలపాటు విస్తృతంగా ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ తెలిపారు.…

ప్రపంచస్థాయి విద్య.. అదే మా లక్ష్యం

– ‘ఎక్స్‌”లో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : భవనాలు నిర్మించడం సులభమే.. కానీ కలలకు పునాదులు వేయాలంటే ప్రభుత్వానికి సంకల్పం ఉండాలి.. ఆ సంకల్పంతోనే తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (వైఐఐఆరఎస్) వేగంగా రూపు దిద్దుకుంటున్నాయి అని సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆర్థిక, సామాజిక అసమానతలకు…

హక్కుల కోసం రోడ్డెక్కిన కార్మికులు

– జైల్ భ‌రోతో దద్దరిల్లిన భద్రాచలం – భారీ రాస్తారోకోతో స్తంభించిన రాకపోకలు – పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగష్టు 10: కార్మిక కర్షక హక్కుల పరిరక్షణ కోసం పెద్ద సంఖ్యలో రోడ్డు ఎక్కారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, ఏఐకేఎస్, ఎలఏడబ్ల్యూయూ ఆధ్వర్యంలో…

మంత్రుల్లో ఎవరిది పై’చేయి’?

– అధికార పార్టీలో  నామినేటెడ్ పదవుల లొల్లి ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 10 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థలకు చైర్మన్ పదవుల భర్తీపై ఆశలు పెట్టుకున్న పలువురు కాంగ్రెస్ నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా కార్పొరేషన్…

ఆర్భాటంగా మండలాలు, రెవెన్యూ డివిజన్లు

– కార్యాలయ భవనాల నిర్మాణమేదీ? – భూభారతితో రైతులకు భరోసా కల్పించిన ప్రజాప్రభుత్వం –  బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ తీరుపై మండిపడ్డ పొంగులేటి – హుస్నాబాబ్‌ ‌నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు ప్రారంభం హనుమకొండ, ప్రజాతంత్ర,ఆగస్ట్ 10:‌ గత పాలకులు ఆర్భాటంగా అనేక డివిజన్లు, జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారని, అయితే వాటికి ఎక్కడ కూడా ఆఫీసులు, ఇతరత్రా…

మజ్లిస్‌కు కొమ్ముకాస్తున్న రంగనాథ్‌

-‌ నాదర్‌గుల్‌ ఆ‌క్రమణలపై చర్యలు తీసుకుని హైడ్రా – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 10: ‌హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ ‌రావు మరోసార్‌ ‌హాట్‌ ‌కామెంట్స్ ‌చేశారు. హైకోర్టు చెప్పినా రంగనాథ్‌ ‌తీరు మారడం లేదని వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో…

మావోయిస్టులు సాధారణ పౌరుల్లా జీవించాలి

– కర్రెగుట్టల్లో టూరిజం అభివృద్ధి చేపడుతాం -మావోయిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం – రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ – మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకరాల సమత లొంగుబాటు – రూ.20లక్షల రివార్డు అందజేత – మరో 23మందికి రూ. కోటి 88 లక్షల రివార్డు పంపిణీ – ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు…

సాలిడ్-స్టేట్ బ్యాటరీ సాంకేతికతను అభివృద్ధి చేయాలి

– క్వాంటమ్‌స్కేప్‌ కార్యాలయాన్ని సంద‌ర్శించిన డిప్యూటీ సీఎం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 10:  తెలంగాణను అధునాతన తయారీ, స్వచ్ఛ ఇంధన రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చే దిశగా రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక అడుగులు వేస్తున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన సాన్ జోస్‌లోని ప్రసిద్ధ బ్యాటరీ సాంకేతిక సంస్థ ‘క్వాంటమ్‌స్కేప్’…

హాస్టల్‌లో విద్యార్థిపై తోటి విద్యార్థుల దాడి

– కామారెడ్డికి చెందిన విద్యార్థి పరిస్థితి విషమం మేడ్చల్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 10 : ‌మేడ్చల్‌లోని శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించిన హాస్టల్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి పాల్పడారు. కామారెడ్డికి చెందిన విద్యార్థి అభిషేక్‌ ‌రెడ్డిపై 8 నుంచి 10 మంది దాడి చేసినట్లు సమాచారం.…