prajatantra_news

prajatantra_news

రోడ్డు భ‌ద్ర‌త ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌

– హెల్మెట్ ధ‌రిస్తే ప్రాణ ర‌క్ష‌ణ‌ – అంతా అప్ర‌మ‌త్తంగా వుంటే రోడ్డు ప్ర‌మాదాలు త‌గ్గుతాయి – డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ ఎం భగవత్ పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూన్ 10:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామంలో నిర్వహించిన…

మెడికల్ కాలేజీల్లో తీరనున్న అధ్యాపకుల కొరత

– ఎంపికైన వైద్యుల లిస్టు విడుదల – వైద్య విద్య ప్రమాణాల మెరుగు దిశగా కీలక అడుగులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10 : ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల కొరత తీర్చడంతోపాటు వైద్య విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నియామక ప్రక్రియలో మరో కీలక ముందడుగు పడింది. డైరెక్టరేట్…

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ‌సాధారణ ప్రజలకు మాత్రమే

– రౌడీలు, గూండాల పట్ల కఠినంగానే వ్యవహరిస్తాం – గంజాయి సాగు చేస్తే రైతు సంక్షేమ పథకాలు నిలుపుదల – సైబర్‌ ‌నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం – డీజీపీ సీవీ ఆనంద్‌ ‌స్పష్టీకరణ ఆదిలాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌  10 : ‌తెలంగాణలో పోలీసింగ్‌ ‌విధానంలో కీలక మార్పులకు సంకేతాలు ఇస్తూ డీజీపీ సీవీ…

‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’

– టీజీఈసీఎస్‌బీ త‌నిఖీల్లో 1227 మంది నిందితుల గుర్తింపు – సైబ‌ర్ సెక్యూరిటీ డైరెక్ట‌ర్ సిఖాగోయ‌ల్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 10: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీఈసీఎస్‌బీ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఏడు సైబర్ క్రైమ్  పోలీస్ స్టేషన్లు కలిసి ఆపరేషన్ క్రాక్‌డౌన్ పేరిట‌ రాష్ట్రవ్యాప్తంగా నిందితుల తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించాయ‌ని సైబ‌ర్ సెక్యూరిటీ డైరెక్ట‌ర్…

గొప్ప న‌గ‌రంగా ఫ్యూచ‌ర్ సిటీని తీర్చిదిద్దుతాం

– 150 రోజుల్లోనే ఎఫ్‌సీడీఏ కార్యాలయం ప్రారంభం – ప్ర‌సిద్ది గాంచిన‌ 500 పెద్ద కంపెనీల‌ను ఇక్క‌డికి ర‌ప్పిస్తాం – రేప‌టి భ‌విష్య‌త్తుకు నేడే పునాది – అడ్డుప‌డిన‌వారి సంగ‌తి ప్ర‌జ‌లే తేలుస్తారు – ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 10:  ప్ర‌పంచానికి ఒక దిక్సూచి గా ఫ్యూచ‌ర్ సిటీని గొప్ప న‌గ‌రంగా…

ఆదిలాబాద్‌ను సురక్షిత జిల్లాగా తీర్చిదిద్దాలి

– గ్రామాల్లోనూ సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌ను విస్తరించాలి – జిల్లా పర్యటనలో డీజీపీ ఆనంద్ ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10: హైదరాబాద్, సైబరాబాద్ నగరాల మాదిరి ఆదిలాబాద్‌ను కూడా సురక్షిత జిల్లాగా తీర్చిదిద్దాలని డీజీపీ సి.వి.ఆనంద్ సూచించారు. జిల్లా కేంద్రాలతోపాటు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌ను విస్తరించాల న్నారు. ఆదిలాబాద్…

అత్యధిక కాలం ప్రధానిగా మోదీ రికార్డు

– నెహ్రూ రికార్డును తిరగరాసిన మోదీ న్యూదిల్లీ, జూన్‌ 10: ‌నరేంద్ర మోదీ భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టి బుధవారంతో 12 ఏళ్లు పూర్తయ్యాయి. అలాగే అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన అరుదైన రికార్డును కూడా ఆయన సొంతం చేసుకోనున్నారు. ఇప్పటివరకు ఈ రికార్డు నెహ్రూ పేరు మీద ఉంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక…

సుస్థిర మైనింగ్‌లో సింగరేణి మరో మైలురాయి

– పర్యావరణ ప్రమాణాల పాటిస్తున్నందుకు కేంద్రం ప్రశంస – వడ్డీతో రూ.40 కోట్ల డిపాజిట్ తిరిగి చెల్లించిన కేంద్ర సంస్థ – డోర్లీ-2 గని మూసివేతలో ఆదర్శంగా నిలిచిన సింగరేణి సింగరేణి భవన్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 10: బొగ్గు గనుల నిర్వహణలో మాత్రమే కాకుండా, గనుల మూసివేత అనంతరం పర్యావరణ పరిరక్షణలోనూ అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్న…

ఆధునిక భారతం ఆవిష్కరించిన నెహ్రూ

– ప్రజాస్వామ్య హత్యకు మోదీ సారథ్యం – 12 ఏళ్ల సుదీర్ఘ పాలనపై జైరామ్‌ ‌రమేశ్‌ ఎద్దేవా న్యూదిల్లీ,జూన్‌10: ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఎన్నికైన ప్రధానుల్లో నిరంతరాయంగా సుదీర్ఘకాలం కొనసాగిన నేతగా మోదీ రికార్డు సృష్టించారు. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ ‌స్పందిస్తూ మోదీపై విమర్శలు గుప్పించింది. ఆయన స్వయంప్రకటిత మైలురాయిని…

వికసిత్ భారత్‌వైపు దూసుకుపోతోంది

– మోదీ 12 ఏళ్ల పాలనపై బీజేపీ చీఫ్ రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10 : దేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ ఒక కొత్త చరిత్ర సృష్టించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. సుమారు 4,399 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేసి జవహర్‌లాల్…