prajatantra_news

prajatantra_news

పర్యావరణహిత పారిశ్రామికవృద్ధికి ప్రాధాన్యం

– భావితరాల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు – పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో కీలక భాగస్వాములు – ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్‌9: భావితరాల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

మహిళలే యజమానులు

– కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తా – వెయ్యి కాదు, 3 వేల బస్సుల బాధ్యతలు మహిళలకే – రిజర్వేషన్లతో కీలకం కానున్న మహిళల పాత్ర – మహిళలను అన్నింటా ప్రోత్సహిస్తున్నాం – ప్రజా ప్రభుత్వంలో సున్నా వడ్డీకే రుణాలు – మహిళా శక్తి మహా సభలో సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్…

బాలికపై డ్రైవ‌ర్‌ లైంగిక దాడి

– ఆపై బిల్డింగ్ పైనుండి తోసేసిన వైనం – పార్టీలు, ప్రజా సంఘాల మండిపాటు ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 9 : ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్‌లో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ నెల 6న లైంగిక దాడి జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు,…

ప్ర‌తి వాగ్దానాన్ని నెర‌వేరుస్తున్నాం

– త్వ‌ర‌లో 1.15కోట్ల మందికి ఇందిర‌మ్మ కుటుంబ బీమా ప‌థ‌కం – డిప్యూటీ ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌యాదాద్రి, భువ‌న‌గిరి, ప్ర‌జాతంత్ర‌, జూన్ 9:  గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ప్రజా ప్రభుత్వం  వచ్చిన తర్వాత అమలు చేస్తున్నామని, ఉచిత కరెంట్ ఇవ్వడమే కాదు, క్వాలిటీ పవర్ సరఫరా చేస్తున్నామని డిప్యూటీ…

దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

– తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికుల దుర్మరణం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 9:‌దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ బస్సు, ట్రక్కు ఢీ కొన్న ఘటనలో తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికులతో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే..దుబాయ్‌లోని అత్యంత రద్దీగా ఉండే ఎమిరేట్స్ ‌రోడ్డుపై సోమవారం వేగంగా వస్తున్న మినీబస్సు ట్రక్కును…

ప్రవేశాల్లో 10 శాతం పెరుగుదల ఉండాలి

– జీరో స్కూళ్లలో విద్యార్థుల నమోదుకు ప్రత్యేక కార్యాచరణ – పాఠశాలల పునఃప్రారంభానికి ముందే సౌకర్యాలు కల్పించాలి – చిన్నబోయినపల్లి పాఠశాల ఆదర్శనీయం – జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు ములుగు, ప్రజాతంత్ర, జూన్ 9: ప్రతి పాఠశాలలో 10 శాతం విద్యార్థుల ప్రవేశాల పెరుగుదల సాధించాలని, జీరో విద్యార్థుల పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు ప్రత్యేక…

రూ.2.5 కోట్లు మిడ్ మానేరు నీళ్లపాలు

– పర్యాటకులకు కరవైన బోటు షికారు – ప‌ట్టించుకునేవారు లేక ఒడ్డునే ప‌డి ఉన్న బోటు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, జూన్ 9: ‘నేను నీళ్లపై పరుగులు తీయాలని వచ్చాను.. పర్యాటకులను ఆనందింపజేయాలనుకున్నాను.. కానీ నేడు మోకాళ్ల లోతు నీళ్లలోనే నిలిచిపోయాను. నాపై కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.. నా ప్రయాణం మాత్రం కొన్ని అడుగులకే…

రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్ను

– రబీ ధాన్యం కొనుగోళ్లలో దేశంలోనే నెంబర్ 1 – కేంద్రం లక్ష్యాలను తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు – ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్ర సృష్టించింది – బీజేపీ నేతలు రైతులను తప్పుదోవ పట్టించడం మానుకోవాలి – పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9: రాష్ట్రంలో రికార్డు…

‘వీబీజీ రామ్-జీ’ అమలును వాయిదా వేయాలి

– రాష్ట్రాలతో సంప్రదించకుండా కొత్త పథకం ప్రారంభం సరికాదు – ప్రస్తుత పనులు పూర్తయ్యే వరకు వంద శాతం నిధులు భరించాలి – తెలంగాణ ప్రతిపాదనలపై త్వరలో చర్చిస్తామన్న కేంద్ర మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9: విబిజి రామ్-జీ పథకం అమలును వాయిదా వేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మంత్రి దనసరి అనసూయ…

ప్రజా నమ్మకమే ఈ ప్రభుత్వ బలం

– పాలేరు నియోజకవర్గంలో ‘ప్రజా దర్బార్’ విజయవంతం – రెవెన్యూ మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 9 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోందని, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న నమ్మకం, విశ్వాసానికి పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ విజయవంతం కావడమే నిదర్శనమని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార…