prajatantra_news

prajatantra_news

గ్రామీణాభివృద్ధి మరింత పటిష్టవంతానికి చర్యలు 

– జిల్లాల వారీగా ప్రత్యేక అధికారుల నియామకం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, గ్రామ పంచాయతీల పనితీరును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కీలక నిర్ణయం తీసుకున్నారు. శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాల పురోగతిని క్షేత్రస్థాయిలో…

అరుదైన మెద‌డు వ్యాధికి చికిత్స‌ విజయవంతం

– మెడికవర్ హాస్పిటల్స్, వరంగల్‌లో.. వరంగల్, ప్రజాతంత్ర‌, జూన్ 11: జ్ఞాపకశక్తి లోపం, తరచూ వస్తువులు మర్చిపోవడం, మందులను పునరావృతంగా తీసుకోవడం, సంభాషణలను గుర్తుంచుకోలేకపోవడం, అలాగే పదేపదే మూర్ఛ (సీజర్స్) సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు మహిళా రోగులకు మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్‌లో విజయవంతంగా చికిత్స అందించినట్లు ఆసుపత్రి నిపుణులు వెల్లడించారు. మొదటి రోగి గత ఆరు…

సీబీఎస్‌ఈ ఆన్‌ ‌స్క్రీనింగ్‌ ‌లోపాలు

– బయటపెట్టిన 19 ఏళ్ల కుర్రాడు – ఏకంగా కాన్పూర్‌ ఐఐటిలో జాబ్‌ ‌కాన్పూర్‌,‌ జూన్‌ 11: ‌సీబీఎస్‌ఈ ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌-‌స్క్రీన్‌ ‌మార్కింగ్‌ ‌మూల్యాంకన పక్రియలో లోపాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ లోపాలను బయటపెట్టిన యువతలో 19 ఏళ్ల నిసర్గ అధికారి కూడా ఒకరు. తాజాగా అతడిని ఐఐటీ కాన్పూర్‌…

రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్‌కు మంగళం

– ధాన్యం సేకరణలో తీవ్ర నిర్లక్ష్యం – తరుగు, రవాణా పేరుతో రైతుల నుంచి రూ.1200 కోట్లు దోపిడీ – రైతు పక్షాన తెలంగాణ రక్షణ సేన పోరాటం – నల్లగొండలో రైతు రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో కవిత నల్గొండ, ప్రజాతంత్ర,జూన్‌11: ‌తరుగు, రవాణా పేరుతో రైతుల వద్ద నుంచి రూ.1200 కోట్లు కప్పం కట్టించుకున్న…

అవినీతి కేసులు ఎందుకు త‌గ్గ‌డంలేదు?

– కేవ‌లం గ‌ణాంకాల ప్ర‌ద‌ర్శ‌నే – ప‌ట్టుబ‌డ్డ రూ.193కోట్ల ఆస్తుల్లో ప్ర‌భుత్వానికి చేరిందెంత‌? – ప్ర‌త్యేక కోర్టులున్నా తీర్పుల్లో విప‌రీత జాప్యం                                                …

కామారెడ్డిలో మిస్సింగ్‌ ‌కలకలం

– తల్లి, ముగ్గురు బిడ్డల అదశ్యం – గాలింపు చేపట్టిన పోలీస్‌ ‌బృందాలు కామారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌ 11: ‌కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. గాంధీనగర్‌లో తల్లితోపాటు ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తల్లి…

ప్రేమ జంటను బెదిరించి దోపిడీ

-ముగ్గురిని అరెస్ట్ ‌చేసిన పోలీసులు హన్మకొండ,ప్రజాతంత్ర,జూన్‌ 11: ఏకాంతంగా ఉన్న లవర్సే వారి టార్గెట్‌. ఎక్కడైనా ఒంటరిగా ప్రేమ జంట కనిపిస్తే చాలు దోపిడీలకు పాల్పడుతుంటారు. ప్రేమ జంటలను బెదిరించి దోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కాజీపేటకు చెందిన బౌరి పవన్‌ ‌సింగ్‌, ‌రవీందర్‌ ‌సింగ్‌, ‌సికిందర్‌ ‌సింగ్‌…

పరాకాష్ఠ‌కు బీజేపీ నీచ రాజకీయాలు

– ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్రలు: జగ్గారెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 11: ‌బీజేపీ నీచ రాజకీయం పరాకాష్టకు చేరిందని కాంగ్రెస్‌ ‌నేత జగ్గారెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ విలువలను వదిలేసి దిగజారుడు రాజకీయాలకు…

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి

– డీఈవోలకు విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 11:‌  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలని డీఈవోలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ‌నవీన్‌ ‌నికోలాస్‌ ‌డీఈవోలకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని…

విద్యాశాఖలో రూ.2 వేల కోట్ల కుంభకోణం

– అప్పులు తేవడానికి దళారులను పెట్టుకున్న ప్రభుత్వం – రాష్ట్రం ఇచ్చిన కమీషన్లతో విమానం కొన్న ముంబై బ్రోకర్ – సీఎం గెస్ట్ హౌస్‌కు, హెలికాప్టర్ షికార్లకు డబ్బులెక్కడివి? – మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వెనుక రేవంత్ సన్నిహితుడి కుట్ర – ఫార్మా సిటీ రద్దుతో ఏపీకి తరలిశ్రీ పెట్టుబడులు – కాంగ్రెస్ పాలకులపై బీఆరఎస్…