prajatantra_news

prajatantra_news

కామాంధుడిని ర‌క్షించేందుకు రాజ‌కీయుల య‌త్నాలు

– కేసు న‌మోదు కాకుండా ప్ర‌య‌త్నం – రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు లొంగ‌ని పోలీసులు – నిందితుడిపై కేసు న‌మోదు ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 10 : సభ్య సమాజం తలదించుకునేలా ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక 12 ఏళ్ల మైనర్ బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి యత్నించి, ఆ…

వ‌చ్చే వేస‌వి నాటికి ‘మేడిగడ్డ’ పునరుద్ధరణ

– జూలై నాటికి సాంకేతిక, హైడ్రాలజికల్ అధ్యయనాల పూర్తి – సెప్టెంబర్ 2026 నాటికి పునరుద్ధరణ డిజైన్లు సిద్ధం – నవంబర్-డిసెంబర్‌లో పునరుద్ధరణ పనులు ప్రారంభం – రైతుల ప్రయోజనాలు, ప్రాజెక్టుల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం – నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ, ప్రజాతంత్ర, జూన్ 10: మేడిగడ్డ…

ప్రజాసేవపై అవగాహనకే బాలికల మాక్ అసెంబ్లీ

– మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10 : రాజకీయాలు, ప్రజాసేవ పట్ల బాలికల్లో అవగాహన పెంపొందించడమే మాక్ అసెంబ్లీ నిర్వహణ లక్ష్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. జూబ్లీ హాల్‌లోని పూర్వ శాసనమండలి భవనంలో బుధవారం నిర్వహించిన టీనేజ్ బాలికల రాష్ట్రస్థాయి మాక్…

ఘనా పారిశ్రామికాభివృద్ధికి సహకారం

– రిపబ్లిక్ ఆఫ్ ఘనా ఉన్నతస్థాయి బృందం భేటీలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10 : రిపబ్లిక్ ఆఫ్ ఘనా పారిశ్రామికాభివృద్ధికి మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న ఫార్మా హబ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా…

ఊబ‌కాయం చికిత్స‌ల‌లో మైలు రాయిని చేరిన‌ ‘కేర్‌’

– వంద హై-రిస్క్ బేరియాట్రిక్ శస్త్రచికిత్సలు విజయవంతం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 10: అత్యంత తీవ్రమైన ఊబకాయంతో బాధపడుతున్న రోగులకు చికిత్స అందించడంలో కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ ఒక కీలక మైలురాయిని నమోదు చేసింది. గత ఐదున్నరేళ్లలో బాడీ మాస్ ఇండెక్స్ 60 కంటే ఎక్కువగా ఉన్న సూపర్-సూపర్ ఊబకాయం రోగులపై 100 . ఇటీవల…

‘పెసా’ చట్టం ఆదివాసీల స్వాభిమానానికి ప్రతీక

– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10 : షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గ్రామ సభల సాధికారత, స్థానిక స్వపరిపాలన బలోపేతం, ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ‘పెసా’ చట్టం అత్యంత కీలకమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఈ చట్టంపై అవగాహన లోపాలు…

దర్శక దిగ్గజం భారతీరాజా కన్నుమూత

– సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు ప్రముఖుల సంతాపం చెన్నై, జూన్ 10 : దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, నటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత భారతీ రాజా (85) బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. భారతీరాజా…

గ్రేట్‌ ‌నికోబార్‌ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం అనుమతి

-మలక్కా జలసంధికి అతిసమీపంలో జీఎన్‌ఐ ‌ప్రాజెక్టు న్యూదిల్లీ,జూన్‌9: ‌గ్రేట్‌ ‌నికోబార్‌ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం అనుమతులు ఇచ్చింది. రూ.13వేల కోట్లతో పౌర-సైనిక విమానాశ్రయాన్ని నిర్మించనుంది. ఐఎన్‌ఎస్‌ ‌బాజ్‌ ‌వద్ద ఇప్పటికే ఉన్న నావికాదళ విమానాశ్రయాన్ని విస్తరించే ఆలోచనను పక్కనపెట్టింది. పర్యావరణపరంగా వైవిధ్యమైన ద్వీపంలో రూ.81వేల కోట్లతో ప్రకటించిన గ్రేట్‌ ‌నికోబార్‌ ఐలాండ్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌ప్రాజెక్ట్ ఇప్పటికే రాజకీయ…

రాష్ట్ర ఆత్మగౌరవ గీతానికి చిరస్మరణీయ నివాళి

– ఘట్‌కేసర్‌లో అందెశ్రీ స్మృతి వనం  – స్మృతి వనం పనులు పరిశీలించిన మంత్రి అడ్లూరి ఘట్‌కేసర్, ప్రజాతంత్ర, జూన్ 9: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించిన మహాకవి, ప్రజా గాయకుడు, రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ స్మృతిని చిరస్థాయిగా నిలిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సమీపంలోని ఔటర్…

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ ‌రావు భువనగిరి,ప్రజాతంత్ర,జూన్‌ 9: ‌ధాన్యం కొనుగోలు వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ ‌రావు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భువనగిరి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ధాన్యం దిగుబడుల అంచనాలను రూపొందించడంలో  ప్రభుత్వం విఫలమైందని, కేంద్రానికి సరైన ఇండెంట్‌ ‌పంపలేకపోయిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను…