prajatantra_news

prajatantra_news

హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్ కేంద్రంగా హైదరాబాద్

– రాబోయే ముప్పును ముందే అంచనా వేసే స్థాయికి వైద్య రంగం – ఏఐ ఎప్పటికీ వైద్యుడికి ప్రత్యామ్నాయం కాదు – ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఏఐ ఇన్ హెల్త్ కేర’లో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్ కేంద్రంగా హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలపాలన్నదే తమ…

ఆధ్యాత్మికత, విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట

– దేవాలయాల అభివృద్ధికి రూ.2,216 కోట్లు – గోదావరి పుష్కరాలకు మరో రూ.వెయ్యి కోట్లు – బాసర టు భద్రాచలం ఆధ్యాత్మిక కారిడార్ – రూ.802 కోట్లతో సుందరీకరణ : డిప్యూటీ సీఎం భట్టి మంచిర్యాల, ప్రజాతంత్ర, జూన్ 13 : ఆధ్యాత్మికతతోపాటు విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప…

వీబీజీ రామ్ జీపై కేంద్రానికి నిరసన లేఖ

– రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి అమలు చేయాలని ప్రతిపాదించిన వీ బీ జీ రాంజీ స్కీంపై తెలంగాణ ప్రభుత్వం తన నిరసనను అధికారికంగా తెలియజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి…

రాష్ట్ర పోలీసుల‌కు జాతీయ గుర్తింపు

– పాస్‌పోర్టు ధ్రువీకరణలో విశిష్ట సేవలకు.. – డీజీపీ ఆనంద్‌కు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆహ్వానం – 19న అవార్డును అందుకోనున్న డీజీపీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13: పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలన, పోలీసు ధ్రువీకరణ ప్రక్రియలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు తెలంగాణ పోలీసు శాఖకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ జాతీయస్థాయి ప్రతిష్ఠాత్మక గుర్తింపు…

‘బుర్జీల’ ప్రతినిధులను కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి

– రోడ్డు ప్రమాద బాధితులకు భారీ సహాయం – డా. షంషీర్ ను హైదరాబాద్‌కు ఆహ్వానించిన ఎమ్మెల్యే చొప్పదండి, ప్రజాతంత్ర, జూన్ 12 : దుబాయిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఏడుగురు కార్మికులు, గాయపడిన తొమ్మిదిమందికి 10 లక్షల దిర్హంలు (రూ.2.60 కోట్లు) మానవతా సహాయ ప్యాకేజీ ప్రకటించిన యూఏఈకి చెందిన బుర్జీల్…

ఏడాదిగా జీవచ్ఛవంలా బతుకతున్నా

– ఎయిరిండియా ప్రమాదంలో బయటపడ్డ విశ్వాస్‌ ‌న్యూదిల్లీ, జూన్‌ 12: ‌దేశాన్ని దిగ్బ్రాంతికి  గురిచేసిన ఎయిరిండియా ప్రమాద ఘటన జరిగిన నేటికి ఏడాది అయ్యింది. ఆ దుర్ఘటన నుంచి బయటపడిన ఒక్కే ఒక్కడు విశ్వాస్‌ ‌కుమార్‌ ‌రమేశ్‌. ఏడాది గడిచిపోయినా.. ఆయన ఈ విషాదాన్ని మర్చిపోలేకపోతున్నారు. అలాగే బాధిత కుటుంబాల మనసుల్లోని ప్రశ్నలకు సమాధానాలు కావాలని…

ఓటర్ల హక్కులను కాపాడాలి

– ఓటర్ల జాబితా సవరణపై బీఎల్‌ఏలకు అవగాహన కార్యక్రమం – ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ ‌సావంత్‌ ‌సిరిసిల్ల టౌన్‌, ‌ప్రజాతంత్ర జూన్‌ 12:   ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎప్పటికీ దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ ‌సావంత్‌ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కే కన్వెన్షన్‌ ‌హాల్లో టీపీసీసీ ఆధ్వర్యంలో   ఓటర్ల జాబితా…

ముడిచమురు సరఫరాలో అంతరాయం

– ఒక్కో వాహనానికి 200 లీటర్లకు మించి అమ్మరాదు – పెట్రోల్‌ ‌బంకులపై ఆంక్షలు విధించిన కేంద్రం న్యూదిల్లీ,జూన్‌ 12: ‌పశ్చిమాసియా పరిణామాలతో ముడిచమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌ ‌బంకుల నుంచి భారీ మొత్తంలో పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌కొనుగోలుపై నిషేధం విధించింది. ఈ ఆంక్షలు…

పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలు

– రష్యాతో చమురు కోనుగోళ్లను సమర్థించిన జైశంకర్‌ – అమెరికా సుంకాల విధింపులో నైతికత లేదన్న మంత్రి న్యూదిల్లీ, జూన్‌ 12: ‌పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ ‌తాజాగా విమర్శలు గుప్పించారు. రష్యా చమురును కొనుగోలు చేయమని 2022లో అమెరికా భారత్‌ను అభ్యర్థించిందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల…

మీనాక్షికి సుప్రీంలో దక్కని ఊరట

– నామినేషన్‌ ‌తిరస్కరణపై పిటిషన్‌ ‌కొట్టివేత – ఎన్నికలయ్యాక హైకోర్టును ఆశ్రయించాలని సూచన న్యూదిల్లీ, జూన్‌ 12 :‌ రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌ ‌తిరస్కరణ వ్యవహారంలో కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకురాలు మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్‌ ‌నుంచి రాజ్యసభ బరిలో నిలిచిన ఆమె నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ…