prajatantra_news

prajatantra_news

ఆదాయ మార్గాలను అన్వేషించాలి

– అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి – జీఎస్టీ ఫిట్‌మెంట్ కమిటీలో ప్రాతినిధ్యం దక్కేలా చర్యలు – ల్యాండ్ పూలింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి. – రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి, ఆదాయ వనరుల పెంపునకు అన్ని శాఖలు సమన్వయంతో…

సింగ‌రేణిని కుంభ‌కోణాల గ‌నిగా మార్చిన కాంగ్రెస్‌

– గ‌త రెండేళ్ల‌లో కార్మికుల బ‌తుకులు ఆగం – జీతాలివ్వాలంటే బ్యాంకుల్లో అప్పులు తేవాల్సిన దుస్థితి – సైట్ విజిట్ స‌ర్టిఫికెట్ ప‌ద్ధ‌తి ఎక్క‌డా లేదు – జైసల్మేర్ లో సోలార్ ప్లాంట్ పెట్టడం సింగ‌రేణికి అవ‌స‌ర‌మా? – సింగ‌రేణి అవినీతి బాగోతాల‌ను వివ‌రించిన హ‌రీష్‌రావు భూపాల‌ప‌ల్లి, ప్ర‌జాతంత్ర‌, జూన్ 12: ఎంతో చరిత్ర కలిగిన…

మోదీ పాలనలో పెరిగిన భారత్ ప్రతిష్ఠ

– మోదీ నాయకత్వంలో నక్సలిజాన్ని తుడిచిపెట్టేశాం – వ్యాక్సిన్ ఉంది.. బ్రహ్మోస్‌ ఉంది – దేశ ప్రజల ఆశీస్సులు బీజేపీకే – మేధావుల సమ్మేళనంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్  హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనలో భారత దేశం అంతర్జాతీయ వేదికలపై తిరుగులేని గౌరవాన్ని, శక్తివంతమైన గుర్తింపును సాధించిందని…

శాంతిభద్రతల కారణంగానే పవన్‌ ‌సభకు నిరాకరణ

– తెలంగాణలో ఎవరైనా రాజకీయం చేసుకోవచ్చు – కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి పక్కా తెలంగాణ ద్రోహి – తెలంగాణ కోసం ఏ ఒక్క మంచి పని చేయలేదు – కెటిఆర్‌ ‌చెప్పినట్లల్లా దిల్లీలో డ్రామాలు ఆడుతున్నాడు – హిట్లర్‌ ఆదర్శమని ఎవరైనా చెబుతారా – మీనాక్షి సీట్‌ ‌చోరీకి బిజెపి కుట్ర రాజకీయాలు –…

విద్యుత్ రంగానికి అధిక ప్రాధాన్యం

– పాలేరు పరిధిలో రూ.37.38 కోట్లతో విద్యుత్‌ పనులు – సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాల‌న‌ – రెవెన్యూ మంత్రి పొంగులేటి  తిరుమలాయపాలెం/ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 12 : ప్రజా ప్రభుత్వంలో విద్యుత్ రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస…

ప్రతిపక్ష ప్రభుత్వాలే బీజేపీ టార్గెట్

– ఎస్ఐఆర్‌తో ఓట్ల తొలగింపునకు కుట్ర – ‘ఫేక్‌’ పేరిట 30 నుంచి 35 శాతం ఓట్లను తీసేసే ప్లాన్‌ – పాలేరు బీఎల్‌ఏల శిక్షణ శిబిరంలో మంత్రి పొంగులేటి ఏదులాపురం, ప్రజాతంత్ర, జూన్ 12 : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్ష పార్టీలను, వాటి ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ ప్రజాస్వామ్య విరుద్ధమైన కుట్రలకు…

గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్‌గా తెలంగాణ

– లాజిస్టిక్స్ పాలసీ 2.0 ద్వారా మౌలిక వసతుల వృద్ధికి పెద్దపీట – ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్‌గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో ఎదురయ్యే…

సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు మార్గం సుగమం!

– ప్రాజెక్టు ఎన్‌వోసీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ – ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌తో మంత్రి ఉత్తమ్ కె¡లక భేటీ – సానుకూలంగా స్పందించిన విష్ణుదేవ్ – ముంపు భూములకు చట్టబద్ధ పరిహారం చెల్లింపునకు సిద్ధం – మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : గోదావరి నదిపై…

మొహర్రం ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలి

– అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి – మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : మొహర్రం సందర్భంగా నిర్వహించే చరిత్రాత్మక బీబీ-కా-ఆలం ఊరేగింపుతోపాటు ఇతర ఏర్పాట్లపై ఎంటర్‌ప్రెన్యూర్, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ శుక్రవారం సమీక్షించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా…

త్వరలో సింగరేణి మెడికల్ బోర్డు

– పారదర్శకంగా, వివాదరహితంగా బోర్డు నిర్వ‌హ‌ణ‌ – అర్హులైన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు – సింగరేణి యాజమాన్యానికి ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశం – మంచిర్యాలలో నేడు 335మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : సింగరేణి కార్మికులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వివిధ కారణాలతో నిలిచిపోయిన మెడికల్…