prajatantra_news

prajatantra_news

బోస్టన్‌ ‌కోర్టు తీర్పును సవాల్‌ ‌చేయనున్న న్యాయ శాఖ

– హెచ్‌-1‌బీ వీసా ఫీజు పెంపు వ్యవహారంలో వాషింగ్టన్‌,‌ జూన్‌ 12: ‌హెచ్‌-1‌బీ వీసా ఫీజు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ అస్సలు వెనక్కి తగ్గేది లేదని తేల్చారు.  వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్‌ ‌యంత్రాంగం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికాలోని బోస్టన్‌ ‌ఫెడరల్‌ ‌కోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్‌…

23వేల పాఠ‌శాల మూసివేత త‌గ‌దు

– తెలంగాణ సేవ్ ఎడ్యుకేష‌న్ క‌మిటీ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 12: పాఠ‌శాల‌ల‌ను 27వేల‌నుంచి 4వేల‌కు త‌గ్గిస్తామ‌ని ఇటీవల హిందూ దిన‌ప‌త్రిక నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాన్ని తెలంగాణ సేవ్ ఎడ్యుకేష‌న్ క‌మిటీ నిర‌సించింది. దీనివ‌ల్ల అట్ట‌డుగు వ‌ర్గాల‌కు విద్య‌నందించే 23వేల పాఠ‌శాల‌లు మూత‌ప‌డ‌తాయి.. బ‌డిమానేసే పిల్ల‌ల సంఖ్య పెరుగుతుంద‌ని క‌మిటీ ఒక…

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌ప్రయాణిస్తున్న రైలుపై రాళ్లు

– ఇద్దరు నిందితుల అరెస్ట్ ‌ న్యూదిల్లీ, జూన్‌ 12: ‌రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) అధినేత మోహన్‌ ‌భాగవత్‌ ‌ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం రాత్రి మోహన్‌ ‌భాగవత్‌ ‌కాన్పూర్‌ ‌నుంచి దిల్లీకి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ‌రైలులో ప్రయాణించారు.…

హనీట్రాప్‌లో మోసపోయిన మహిళా న్యాయమూర్తి

– పనివాళ్ల ఫిర్యాదుతో బయటపడ్డ వైనం చండీఘడ్‌,‌ జూన్‌ 12: ‌హనీట్రాప్‌ ‌లో పడి ఓ మహిళా న్యాయమూర్తి రూ.లక్షలు పోగొట్టుకున్నారు. అయితే దీనిపై ఆమె స్వయంగా ఫిర్యాదు చేయకుండా తన ఇంట్లో పనిచేసే వాళ్లతో ఫిర్యాదు చేయించడం చర్చనీయాంశమైంది. హరియాణాకు చెందిన ఓ మహిళా న్యాయమూర్తికి గతేడాది నవంబరులో టిండర్‌ ‌యాప్‌ ‌ద్వారా అభిమన్యు…

మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్ల మృతి

– సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, జూన్‌ 12: ‌మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్ల మృతి ఘటనపై నారాయణగూడ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మామిడి పండ్లు తిని భువనేశ్వరి(17), సంధ్య(10) తీవ్ర అస్వస్థకు గురై హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని హైదరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌…

నేర పరిశోధనలో కొత్త అధ్యాయం

– సీఐడీ విభాగంలో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ – షీ సైబర్ ల్యాబ్ ఆవిష్కరించిన డీజీపీ ఆనంద్ – డేటా విశ్లేష‌ణ‌లో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 12: సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో నేరాల స్వరూపం కూడా వేగంగా మారుతోందని, అలాంటి పరిస్థితుల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించడమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు…

సంక్షేమ శాఖలో అవినీతి అంతా అబద్దం

– నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనన్న మంత్రులు – హరీష్‌ ‌రావు లాగా అవినీతి మాకు తెలియ‌దు – రవాణా శాఖ మంత్రి పొన్నం ‌సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 12: ‌సంక్షేమ శాఖలో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావుకు రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌సవాల్‌ ‌విసిరారు.…

మీనాక్షి వ్య‌వ‌హారంలో కాంగ్రెస్ కుట్ర

– సీఎం హిట్ల‌ర్ గురించి మాట్లాడ‌టం దారుణం – ఉన్న సిటీని వ‌దిలేసి ఫ్యూచ‌ర్ సిటీ అన‌డ‌మేంటి? – ఎయిర్ పోర్ట్ మెట్రోను అన‌వ‌స‌రంగా ర‌ద్దు చేశారు – డీలిమిటేష‌న్‌లో అన్యాయం జ‌రిగితే ఊరుకోం – సింగ‌రేణిలో కేంద్రానికి కూడా వాటా వున్న‌ద‌ని కిష‌న్‌రెడ్డి గుర్తించాలి – ఆర్టీసీ కార్మికుల‌కు ప్ర‌భుత్వం ద్రోహం – బీఆర్…

చిన్నారి ఆర్యాంశ్‌కు సిఎం రేవంత్‌ అం‌డ

– అవసరమైన ఖర్చు భరిస్తామని హామీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 12: ‌స్పైనల్‌ ‌మస్కులర్‌ అ‌ట్రోఫీ  టైప్‌-2‌తో బాధపడుతున్న బేబీ ఆర్యాంశ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అండగా నిలిచారు. చిన్నారికి ఉత్తమ వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్యాంశ్‌ ‌చికిత్స కోసం సీఎంఆర్‌ఎఫ్‌ ‌నిధుల నుంచి సహాయం అందిస్తామని చెప్పారు. తెలంగాణకు చెందిన ఏడాది వయసున్న…

అందరినీ మోసం చేసిన కాంగ్రెస్

– రాబోయేది బీఆరఎస్ ప్రభుత్వమే – కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నాం – బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు జమ్మికుంట, ప్రజాతంత్ర, జూన్ 12 : ప్రపంచమే అబ్బురపడ్డ రైతు బంధు, దళిత బంధు పథకాలు ప్రారంభమైంది హుజురాబాద్ నుంచేనని అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఉప నాయకుడు టి.హరీష్‌రావు పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో రైల్…