prajatantra_news

prajatantra_news

బొలెరో, రెడీమిక్స్ ఢీ: 8 మంది మృతి

– మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – మృతులు కర్నాటక వాసులుగా గుర్తింపు – 13 మందికి గాయాలు కర్నూలు, ఏప్రిల్ 16 : కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం, రెడీమిక్స్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో…

హైదరాబాద్‌లో ప్రోటోల్యాబ్స్ జీసీసీ

– మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: అధునాతన ఇంజనీరింగ్, డిజిటల్ తయారీ సంస్థ ప్రోటోల్యాబ్స్ టెక్నాలజీస్ హైదరాబాద్‌లో గ్లోబల్ సామర్థ్య కేంద్రం (జీసీసీ¾) ఏర్పాటుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. దీని స్థాపనతో 300మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు దొరుకుతాయన్నారు. అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రోటోల్యాబ్స్ స్థానిక…

సాకారం కాబోతున్న సాధికారత

– మహిళా బిల్లుపై బీజేపీ చీఫ్ రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: మహిళల రాజకీయ ను మరింత బలపరిచేందుకు వారికి 2029 నుంచి చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే దృఢసంకల్పంతో చట్ట సవరణను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. చందానగర్‌లో గురువారం ఆయన మీడియాతో…

పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించండి

– ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో రాష్ట్రం అవకాశాల ఖని ‘ యూఎస్ నేషనల్ కాలేజ్ వార్’ ప్రతినిధుల భేటీలో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16 : ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకెళ్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా అమెరికా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలని ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధి…

లలిత కళాతోరణంలో సినిమా ప్రదర్శన వాయిదా

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : డాక్టర్ బి.ఆర్.అంబేడ్క‌ర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని తెలుగు లలిత కళాతోరణం ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న సినిమాలను మూడు రోజులపాటు వాయిదా వేశారు. 14, 15వ తేదీలలో చలనచిత్ర ప్రదర్శన కొనసాగింది. అయితే రవీంద్ర భారతిలోని పాల్కురికి సోమన్న మూలలో ప్రగతి ప్రణాళిక 99 రోజుల కళా ప్రదర్శన…

రేప‌టి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

– మహిళా బిల్లు, డీలిమిటేషన్‌పై చర్చ – ప్రభుత్వ తీరుపై విపక్షాల అసహనం – వాడీవేడిగా సాగనున్న సమావేశాలు న్యూదిల్లీ, ఏప్రిల్ 15: పార్లమెంట్ మరో చారిత్రక నిర్ణయానికి వేదిక కాబోతున్నది. మహిళా బిల్లు, డీ లిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం ఉభయ సభలు గురువారం నుంచి మూడ్రోజులు సమావేశం కాబోతున్నాయి. మహిళా బిల్లును ఇప్పటికే…

నిప్పుతో చెలగాటమాడుతున్న కేంద్రం

– తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు – నేడు రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాల ప్రదర్శనకు పిలుపు చెన్నై, ఏప్రిల్ 15: దేశ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు హాట్ టాపిక్ అయింది. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం గురువారం ఈ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలు మిశ్రమ గళాన్ని వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి,…

బంగ్లాలో పౌరుల పడవ మునక

– 250 మంది గల్లంతు.. ముమ్మర గాలింపు ఢాకా, ఏప్రిల్ 15 : అండమాన్ తీర సముద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో వెళ్తోన్న ఓ పడవ మునిగిపోయింది. ఘటనలో దాదాపు 250 మంది గల్లంతయ్యారు. వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో చిన్నారులు కూడా…

పేలిన గ్యాస్ సిలిండర్లు

– నలుగురు మృత్యువాత శ్రీ సత్యసాయి, ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ మంటలు చుట్టుపక్కలకు వ్యాపించడంతో భారీ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది,…

రాహుల్ కేరళ నుంచి ఎందుకు పోటీ చేశారు

– యూపీ నుంచి రాజ్యసభ దక్కడం గౌరవమే – డబ్బుల మూటలతో రేవంత్ రాజకీయం – మహిళా రిజర్వేషన్లపై విమర్శలు తగవు – రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం న్యూదిల్లీ, ఏప్రిల్ 15: తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం తన గొంతు వినిపిస్తున్నానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రం కోసం…