prajatantra_news

prajatantra_news

తెలంగాణ అస్తిత్వ వేదిక ఆవిర్భావం

– 19న‌ రవీంద్రభారతిలో సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: విశాల తెలంగాణ ప్రజానీకాన్ని మమేకం చేస్తూ అస్తిత్వ పరిరక్షణకు ఒక సమగ్ర వేదికగా ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ రూపుదిద్దుకుందని వేదిక నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆవిర్భావ సమావేశం ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మూడు నెలలుగా…

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా మరోమారు హరివంశ్

న్యూదిల్లీ, ఏప్రిల్ 17: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష అభ్యర్థులు ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆయన ఉపసభాపతి బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ డిప్యూటీ చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అనుభవం రాజ్యసభకు ఎంతో అవసరమని అన్నారు. ఆయన…

రేవంత్- అసదుద్దీన్ ఫార్ములా

– ఉత్తరాది, దక్షిణాది పేరుతో విషం చిమ్ముతున్నారు – కాంగ్రెస్, బిఆర్ఎస్ ల తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17:  డీలిమిటేష‌న్ వ‌ల్ల‌ దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని, సీట్లు తగ్గుతాయని.. దక్షిణాదికి, ఉత్తరాదికి యుద్ధం వస్తుందని విపక్ష పార్టీలు మాట్లాడ‌డంపై  కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి నిప్పులు చెరిగారు. దిల్లీలోని…

డిమాండ్ల సాధనకు ఉద్యోగుల నిరసన

– టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో భాగంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో భీమ భవన్, తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్ (పీఏవో కార్యాలయాల సమీపంలో) ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం…

శాస్త్రీయ విధానంలో ‘కాళేశ్వరం’ పునరుద్ధరణ పనులు

– వానాకాలం నాటికి పరీక్షలు – ఎన్డీఎసఏ చైర్మన్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను పూర్తిగా శాస్త్రీయ విధానంలో, పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దిల్లీలో ఉన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్…

లోక్ సభలో మహిళా బిల్లు సెగ

– రాహుల్ వర్సెస్ మోదీ! – 2023లో ఆమోదించిన బిల్లును అమలు చేయండి – లేదా కొత్త బిల్లును తీసుకు రండి – ప్రస్తుత బిల్లు మహిళా సాధికరతకు పెట్టింది కాదు – బీసీ, దళితులు, మైనారిటీలు, మహిళల పట్ల క్రూర చర్య – మోదీ ఓ మెజీషియన్ అంటూ రాహుల్ తీవ్ర విమర్శ –…

మనస్సాక్షిగా మద్దతు ఇవ్వండి

– మహిళా శక్తిని గౌరవించడానికి ఇదో పెద్ద అవకాశం – మహిళలను గౌరవించేందుకు సమష్టిగా కృషి చేద్దాం – ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు న్యూదిల్లీ, ఏప్రిల్ 17: మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వాలని ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పార్లమెంటు సభ్యులంతా తమ మనస్సాక్షికి అనుగుణంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని…

మహిళా బిల్లు వైఫల్యానికి బీజేపీదే బాధ్యత

BRS leader KTR criticizes Modi and Rahul

– నిప్పులు చెరిగిన కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: డీలిమిటేషన్ అంశాన్ని ముడిపెట్టడంతోనే మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తమ పార్టీ సహా అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్లకు సానుకూలంగా ఉన్నా బీజేపీ రాజకీయంతోనే బిల్లు వీగిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో వీగిపోవడంపై ఆయన స్పందిస్తూ…

వీగిన మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు

– 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు దక్కని ఆమోదం – అనుకూలంగా 278.. వ్యతిరేకంగా 211 ఓట్లు – రాజ్యాంగ సవరణకు అవసరమైన మద్దతు కరవు – ఐక్యతను చాటుకున్న ఇండి కూటమి – ప్రధాని మోదీ పిలుపు నిష్ఫ‌లం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 17: ‌మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. కేంద్రం…

రేవంత్ రెడ్డికి పబ్లిసిటీ వ్యామోహం

– సచివాలయ ఉద్యోగులకు శాపం – ఆర్టీసీ కార్మికులకు ద్రోహం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: తెలంగాణలో పాలనను గాలికి వదిలేశారని, కాంగ్రెస్ అరాచకంలో సామాన్య ప్రజలు, కార్మికులు, చివరకు ప్రభుత్వ ఉద్యోగులు కూడా రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఒక ప్రకటనలో…