prajatantra_news

prajatantra_news

పాలనలో దేశంలోనే తెలంగాణ ఆదర్శం

– ఇతర రాష్ట్రాల అధికారులు అధ్యయనం – రాష్ట్రవ్యాప్తంగా మ‌రో 14 వేల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ సత్తుపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : ఇందిరమ్మ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని, తెలంగాణ మోడల్ పాలనను చూసి అనేక రాష్ట్రాల అధికారులు అధ్యయనం చేస్తున్నారని డిప్యూటీ…

మహిళా బిల్లుకు ఓకే.. డీలిమిటేషన్ కు నో

– వ్యతిరేకంగా ఓటేస్తామన్న ఖర్గే – ఖర్గే నివాసంలో ఇండి కూటమి భేటీ న్యూదిల్లీ, ఏప్రిల్ 15: పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్ల బిల్లు, డీలిమిటేషన్ బిల్లులపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ డీలిమిటేషన్ బిల్లును మాత్రం వ్యతిరేకిస్తామని ప్రకటించింది. కాగా, దేశవ్యాప్తంగా నియోజకవర్గాల…

రూ.25 లక్షల కోట్ల నష్ట పరిహారం చెల్లించాలి

– రెండోదఫా చర్చల వేళ ఇరాన్ డిమాండ్ టెహ్రాన్, ఏప్రిల్ 15: అమెరికాతో రెండోసారి శాంతి చర్చలు ప్రారంభం కానున్న వేళ ఇరాన్ కీలక డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. ఇటీవల జరిగిన యుద్ధంలో తమ దేశానికి భారీ నష్టం వాటిల్లిందని పేర్కొంటూ దాదాపు 270 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.25 లక్షల కోట్ల పరిహారం…

కాంగ్రెస్ నేత జావీద్ ఇక లేరు

– పిల్లలమర్రి శివారులో రోడ్డు ప్రమాదంలో మృతి – భట్టి, పొంగులేటి, తుమ్మల దిగ్బ్రాంతి ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : మహమ్మద్ జావీద్.. కరడుగట్టిన కాంగ్రెస్‌వాది. మైనార్టీ నాయకుడు. అతని మోముపై ఎపుడు చిరునవ్వే ఉంటుంది. పదేళ్ల బీఆరఎస్ పాలనలోనూ కాంగ్రెస్ జెండా విడవలేదు. పార్టీ తరఫున ఆందోళనలు నిర్వహించారు. ఖమ్మం ఎమ్మెల్యే కాంగ్రెస్…

లౌకికత్వానికి తమిళనాడు పెట్టింది పేరు

– కాంగ్రెస్-డీఎంకేను గెలిపించండి – ఆ సాంప్రదాయన్ని కొనసాగించండి – విభజన రాజకీయాలకు చెక్ పెట్టండి – తమిళ ఓటర్లకు మంత్రి ఉత్తమ్ పిలుపు చెన్నై, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : లౌకికవాదానికి తమిళనాడు పెట్టని కోట అని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అలాంటి…

దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గితే ఉద్యమమే

– డీలిమిటేషన్ రాజకీయ సవరణగా మిగలొద్దు – మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు – పునర్విభజనతో ముడిపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ‌రిక‌ – రేవంత్ రెడ్డి ఒక ‘హైబ్రిడ్‌’ ముఖ్యమంత్రి – ఆయన రాజకీయ వైఖరిలో స్థిరత్వం లేదు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్…

మోదీకి మద్దతుగా నారీ ర్యాలీ

– ‘నారీ శక్తి వందన్’పై చర్చ జరగనున్న సందర్భంగా.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : బీజేవైఎం ఆధ్వర్యంలో మహిళల సాధికారతకు మద్దతుగా, అలాగే మహిళలకు 33% రిజర్వేషన్ల బిల్లుకు అనుకూలంగా బీజేపీ¾ రాష్ట్ర మహిళా మోర్చా, యువమోర్చా ఆధ్వర్యంలో బుధవారం స్కూటీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు…

ప్రపంచాన్ని ఆకట్టుకునేలా పర్యాటకాభివృద్ధి

– పర్యాటక, సాంస్కృతిక‌ శాఖ మంత్రి జూపల్లి – కుతుబ్ షాహీ టూంబ్స్ లో పనుల  పరిశీలన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15: రాష్ట్రంలో అద్భుతమైన చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉన్నాయని, వాటిని ప్రపంచ పర్యాటకులకు పరిచయం చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక, సాంస్కృతిక‌ శాఖ మంత్రి జూపల్లి…

పర్యాటక రంగానికి ప్రాధాన్యత

– దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా పులిగుండాల – ప్రాజెక్ట్ పరిసరాల్లో కాటేజీల నిర్మాణానికి రూ.4 కోట్లు – కనకగిరి హిల్స్ అభివృద్ధి పనులు తక్షణమే ప్రారంభించాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – మన ప్రకృతి సంపదను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యం – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం, ప్రజాతంత్ర,…

రిమాండ్ ఖైదీ మృతి

– మృతుడు భార్య, కుమారుడిని హత్య చేసిన రాందాస్ – విచారణ జరిపించాలి : కుటుంబ సభ్యుల డిమాండ్ అమనగల్లు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : అమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాం నగర్ తండా గ్రామ పంచాయతీ పులిగోనిపల్లి తండాలో మార్చి 31న తాగిన మత్తులో భార్యపై అనుమానంతో భర్త బాణావత్ రాందాస్ భార్య…