prajatantra_news

prajatantra_news

పార్లమెంట్ ఆమోదంతోనే తెలంగాణ ఏర్పాటు

– తేజస్విది మిడిమిడి జ్ఞానం – బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్-భారత్ విభజనతో పోల్చడం దుర్మార్గమని విమర్శించారు. భారత రాజ్యాంగానికి…

అసంతృప్తికి అడ్డుకట్ట పడేలా..

– కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి – సమర్థమైన నాయకత్వ తయారీకి యోచన – కాంగ్రెస్‌లో నూతనోత్సాహానికి పాలకుల చర్యలు –  జాప్యం చేయొద్దన్న నిర్ణయంలో సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు, విపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొనే సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేయాలని కాంగ్రెస్ పార్టీ…

కౌలు రైతుల కోసం పోరుబాట

– హామీల అమలుకు ప్రజా సంఘాలు, మేధావుల డిమాండ్ – తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఏర్పాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: తెలంగాణలో కౌలు రైతులను గుర్తిస్తామని, పథకాలన్నీ వారికి వర్తింపజేస్తామని ఇచ్చిన హామీలను కాంగ్రెసు ప్రభుత్వం అమలు చేయకపోవడంపై రైతు స్వరాజ్య వేదిక అనేక ప్రజా సంఘాల ప్రతినిధులు, మేధావులతో…

ఆందోళ‌న క‌లిగిస్తున్న రోడ్డు ప్ర‌మాదాలు

– ఆ విషాదాల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకే ‘అరైవ్ అలైవ్‌’ – సీఎం ఆదేశాల‌తో అమ‌లు – డిజిపి శివధర్ రెడ్డి – నాల్గవ రోజు కార్యక్రమంలో కదం తొక్కిన పోలీస్ యంత్రాంగం – రోడ్డు భద్రతపై విద్యార్థుల, యువకుల ప్రతిజ్ఞ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: క్షణకాలపు నిర్లక్ష్యం.. ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడమే కాక…

తేజస్వి సభ్యత్వాన్ని రద్దు చేయాలి

– మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16 : పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్‌పై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. తేజస్వి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించేలా ఉన్నాయని, వాటిని లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే తేజస్వి…

ఉస్మానియా పాలకమండలి సభ్యునిగా రవీందర్‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ ‌కౌన్సిల్‌ ‌మెంబర్‌గా డాక్టర్‌ ‌సూరం రవీందర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ ‌యోగితారాణా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హన్మకొండకు చెందిన డాక్టర్‌ ‌సూరం రవీందర్‌రెడ్డి ఎల్‌బి కళాశాలలో కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులుగా పని చేసి రిటైరయ్యారు.…

తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ విషం

– తేజస్వి సూర్య, బీజేపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16 : తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యానించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యతిరేకత బీజేపీ నరనరానా నిండి ఉన్నదంటూ…

నిప్పుల కొలిమిలా రాష్ట్రం

– రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత – పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: ఎండల తీవ్రతతో రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారగా నెల రోజులుగా ఆయా ప్రాంతాల్లో విభిన్న వాతావరణం ఉంటోంది. కొన్నిచోట్ల అకాల వర్షాలు, పలుచోట్ల వడగళ్ల వర్షం, ఇప్పుడు వడగాడ్పులు చోటుచేసుకుంటున్నాయి. భానుడి…

మహిళా బిల్లులో రాజకీయం లేదు

– 30 ఏళ్లుగా మహిళలు ఎదురు చూస్తున్నారు – వారికి అవకాశం ఇవ్వడం మన బాధ్యత – చట్ట సభల్లోనూ వారు సత్తా చాటేలా చేద్దాం – ఏకగ్రీవంగా ఆమోదించే విపక్షాలకే క్రెడిట్ – ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన తేవద్దు – డీలిమిటేషన్‌తో దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదు – మహిళా బిల్లుపై పార్లమెంటులో…

లోక్‌సభలో మహిళా బిల్లు, డీ లిమిటేషన్ బిల్లులు

– డివిజన్ కోరిన విపక్ష సభ్యులు.. స్పీకర్ అంగీకరాం – సభ ఆమోదంతో బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రి అర్జున్ న్యూదిల్లీ, ఏప్రిల్ 16 : డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు, చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను గురువారం లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. ఉదయం 11 గంటలకు లోక్‌సభ…