prajatantra_news

prajatantra_news

మహిళా బిల్లు ఎన్నికల డ్రామా

– బీజేపీపై మంత్రి సీతక్క విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్…

ఉత్తరాది, దక్షిణాది అంటూ విభేదాలు

– ప్రజలను బంట్రోతులుగా చూస్తున్నారా? – లక్ష్మణ్ వలసపోయారని విమర్శలా – ఇందిర, రాహుల్, ప్రియాంక ఎక్కడి నుంచి వచ్చారు – రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం న్యూదిల్లీ, ఏప్రిల్ 14: ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య విభజన తీసుకొచ్చే విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ కేంద్ర బొగ్గు,…

అంబేడ్కర్ ఆశయ సాధనే లక్ష్యం కావాలి

-మంత్రి పొంగులేటి కల్లూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. అంబేడŠ్కర్ జయంతిని పురస్కరించుకుని కల్లూరు మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.…

సామాజిక న్యాయం కోసం తపించిన అంబేడ్కర్‌

– బీజేపీ చీఫ్ రామచందర్‌రావు నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : అంబేద్కర్ కేవలం రాజ్యాంగ రచయిత మాత్రమే కాదు.. సామాజిక న్యాయం, బడుగు, బలహీనవర్గాల సాధికారత కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు కొనియాడారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులర్పించిన…

డీలిమిటేషన్‌పై విస్తృత చర్చ జరగాలి

– సీట్ల పెంపు, రిజర్వేషన్లు, డీలిమిటేషన్ వేర్వేరు – అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి చర్చించాలి – ఏకాభిప్రాయ సాధనతోనే నిర్ణయాలు తీసుకోండి – ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 :నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా జాతీయస్థాయిలో విస్తృత చర్చలు జరపాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి…

బీహార్ సీఎం పదవికి నితీష్ రాజీనామా

– కొత్త సీఎంగా సమ్రాట్ చౌధరి ఎంపిక – రేపు ప్రమాణ స్వీకారం పాట్నా, ఏప్రిల్ 14: బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌధరి ఎంపికయ్యారు. దాదాపు రెండు దశాబ్దాలు పాటు బీహార్ ముఖ్యమంత్రిగా పాలించిన నితీష్ కుమార్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో బీహార్‌లో అత్యున్నత పదవిని అధిరోహించనున్న తొలి బీజేపీ…

అంబేడ్కర్‌ను బందీని చేసిన కాంగ్రెస్

– తాము హెచ్చరించాకనే తాళాలు తీశారు – గురుకులాల్లో మరణ మ దంగం – ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌తో మోసం – కాంగ్రెస్ మోసాలను ఎండగడదాం – శ్రేణులకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ పిలుపు – తెలంగాణ భవన్‌లో అంబేడ్కర్‌కు నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్…

ప్రమాదాల నివార‌ణ‌కు సహ‌క‌రించాలి

– పోలీస్ శాఖ మానవహారంలో ఉప ముఖ్యమంత్రి భట్టి ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : ప్రమాద రహిత సమాజం కోసం  పౌరులందరూ ఏకం కావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఉప ముఖ్యమంత్రి భట్టి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, కలెక్టర్ అనుదీప్…

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో దోపిడీనే

– కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలి – కేటీఆర్ పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మరు – కాంగ్రెస్ కమిటీ బాధ్యతల స్వీకారంలో పీసీసీ చీఫ్ ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: బీఆరఎస్ నేతలు పదేళ్లపాటు దుర్మార్గమైన పరిపాలన చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తానంటున్నారని, ఆయన పాదయాత్ర…

అంబేడ్కర్ అందరి వాడు

– ఓ వర్గానికి ఆపాదించుకునే కుట్ర జరుగుతోంది – తడకపల్లిలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో హరీష్‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లిలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, ఎన్నో ఎళ్లుగా ఉన్న లోటు నేటితో తీరిపోయిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం…