prajatantra_news

prajatantra_news

మేధస్సు కంటే చిత్తశుద్ధే ముఖ్యం

– క్షేత్రస్థాయిలో మీ విచక్షణే అసలైన పరీక్ష – ప్రజాసేవలో ఫైలు వెనుక ఉన్న ‘మనిషి’ని మర్చిపోవద్దు – గ్రూప్-1 అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : మీరు సంతకం చేసే ప్రతి ఫైలు వెనుక ఒక సామాన్యుడి ఆశ ఉంటుంది.. ఆ ఫైలును కేవలం కాగితంలా చూడకండి..…

రూ.98 వేల కోట్లతో రహదారుల నిర్మాణం

– 2028 కల్లా దేశంలోనే అత్యుత్తమ రోడ్లు నిర్మాణమే లక్ష్యం – నవంబర్‌లో హైటెక్స్‌లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ – డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రాష్ట్రంలో రూ.98,000 కోట్లతో రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి…

ఎక్కడి బస్సులు అక్కడే

– డిపోల ముందు ధర్నాలతో ఆర్టీసీ కార్మికుల నిరసన – నగరంలో అద్దె బస్సులను నడిపిన ప్రభుత్వం – ఆటోలు, క్యాబ్‌లకు పెరిగిన గిరాకీ – కరీంనగర్‌లో లారీని ఢీకొట్టిన అద్దె బస్సు – నగరంలో మెట్రో సర్వీసులను పొడిగించిన సర్కార్ – కార్మికుల సమస్యలపై సానుకూలంగా ఉన్నాం : ఎండీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22:…

రూ.21 వేల కోట్లతో రుణ మాఫీ పూర్తి

– సన్న వడ్లకు రూ. 500 బోనస్ – ధాన్యం డబ్బులు నేరుగా ఖాతాల్లోకి – గోదాముల సామర్థ్యాన్ని 200 శాతం పెంచుతాం – మంత్రి పొంగులేటి నేలకొండపల్లి/ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : రాష్ట్రంలో రైతుల సంక్షేమమే ధ్యేయం గా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోం దని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల…

వర్షాకాలానికే గోదావరి జలాలు అందించాలి

– అలసత్వం వీడి పనులు ముమ్మరం చేయండి – గోదావరి జలాలతో ఉభయ జిల్లాలు సస్యశ్యామలం -సీతారామ లిఫ్ట్ పై సమీక్షలో మంత్రి తుమ్మల సత్తుపల్లి/ ఖమ్మం/ భద్రాచలం/దమ్మపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగమైన సత్తుపల్లి ట్రంక్ కాలువ పనులను వేగవంతం చేసి రాబోయే వర్షాకాలానికి సత్తుపల్లి ఆయకట్టుకు…

బ్యాంకింగ్‌ ‌వ్యవస్థలో ప్రక్షాళన అవసరం

– ఆర్‌బీఐ గవర్నర్‌ ‌మల్హోత్రాకు  సీపీ  సజ్జనార్‌ ‌లేఖ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 22: ‌సైబర్‌ ‌నేరాలను అరికట్టాలంటే బ్యాంకింగ్‌ ‌వ్యవస్థలో సమూల ప్రక్షాళన అవసరమని హైదరాబాద్‌ ‌సీపీ వీసీ సజ్జనార్‌ ‌పేర్కొన్నారు. సైబర్‌ ‌ముఠాలకు ’మ్యూల్‌ అకౌంట్లు’ వరంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నగర పోలీసులు చేపట్టిన ’ఆపరేషన్‌ ఆక్టోపస్‌’ ‌దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల…

ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు

– హైకోర్టు తీర్పుపై సీఎంతో మంత్రి ఉత్తమ్ చర్చలు – తదుపరి కార్యాచరణపై సమాలోచనలు – సీబీఐ విచారణకు తీర్పు అడ్డం కాదన్న ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జస్టిస్…

పోలీసు సిబ్బందికి మార్గదర్శి ‘బిజినెస్ రూల్స్’

– హ్యాండ్ బుక్‌ను ఆవిష్కరించిన డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22: డీజీపీ కార్యాలయంలో సిబ్బంది విధుల నిర్వహణ, సర్వీసు నిబంధనలపై స్పష్టతనిచ్చే ‘బిజినెస్ రూల్స్ అండ్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్‌’ బుక్‌లెట్‌ను డీజీపీ బి.శివధర్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. తన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ పుస్తకం పోలీసు…

హైకోర్టులో కేసీఆర్, హరీష్‌లకు ఊరట

– కాళేశ్వరం వ్యవహారంలో .. – జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక నిలిపివేత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ నివేదికననుసరించి చర్యలు తీసుకునే విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్…

కాల్పుల విరమణ పొడిగించిన ట్రంప్

– స్పష్టమైన ప్రతిపాదనతో రావాలని ఇరాన్‌కు సూచన – ట్రూత్ సోషల్ మీడియాలో వెల్లడి వాషింగ్టన్, ఏప్రిల్ 22: ఇరాన్, అమెరికాల మధ్య కుదిరిన కాల్పుల విరమణను పొడిగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ నాయకత్వం ఒక సమగ్ర ప్రతిపాదనను సమర్పించే వరకు కాల్పుల విరమణ కొనసాగుతుందని తెలిపారు. అమెరికా,…