prajatantra_news

prajatantra_news

ఉద్యోగస్తులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

– మహనీయుల ఆలోచన మేరకు ముందుకెళ్లాలి – ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో మీదే కీలక పాత్ర – సచివాలయంలో అంబేడ్క‌ర్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తా – మహనీయుల జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : శక్తి ఉన్నన్ని రోజులు అణగారినవర్గాల అభ్యున్నతి కోసం, ఉద్యోగుల సంక్షేమ కోసం…

మోదీ టెర్రరిస్ట్ అంటూ విమర్శ

– తమిళనాడు ప్రచారంలో ఖర్గే వివాదాస్పద వ్యాఖ్య – మండిపడ్డ బీజేపీ నేతలు – అలా అనలేదని వివరణ ఇచ్చిన ఖర్గే చెన్నై, ఏప్రిల్ 21 : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చెన్నైలో మాట్లాడుతూ ప్రధాని మోదీనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దాంతో…

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

– ప్రైవేట్ పరం చేసే యత్నాలను అడ్డుకుంటాం- – ప్రజలు సమస్యల్లో ఉంటే సభలతో కాలయాపనా – 25న రాజకీయ శక్తిగా ముందుకు రాబోతున్నాం – జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులంటే ప్రభుత్వం…

లౌకికవాదానికి, అభివృద్ధికే తమిళుల పట్టం

– తమిళనాడులో డీఎంకే కూటమిదే విజయం – తెలంగాణలో హామీలను అమలు చేశాం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెన్నై, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ పరిశీలకుడు,…

వైద్య పరికరాల ఉత్పత్తికి ఆధునిక సదుపాయాలు

– మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : అత్యాధునిక వైద్య పరికరాల తయారీకి తెలంగాణాలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. మెడికల్ డివైసెస్ పార్క్, జీనోమ్ వ్యాలీలో తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉన్నాయని వెల్లడించారు. సచివాలయంలో…

30 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన దామోదర్

– స్వగ్రామంలో ఆత్మీయ స్వాగతం ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : మావోయిస్టు పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి బడే చొక్కారావ్ ఆలియాస్ దామోదర్ 30 ఏళ్ల తర్వాత తన స్వగ్రామమైన తాడ్వాయి మండలం కాల్వపల్లిలో అడుగుపెట్టి తల్లిని కలుసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పాతికేళ్లపాటు సాయుధ పోరాటంలో కొనసాగిన దామోదర్ ఇటీవల పోలీసుల ముందు లొంగిపోయి…

రీల్స్ మోజులో బాలుడు

– బిల్డింగ్‌పై నుంచి పడి తీవ్ర గాయాలు – చికిత్స పొందుతూ మృతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : గంటలతరబడి రీల్స్ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేసేవారు కొందరైతే.. రీల్స్ కోసం రిస్క్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు మరికొందరు. రీల్స్ కోసం రిస్క్ చేసి మరో బాలుడు ప్రాణాలు వదిలిన సంఘటన…

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కండి

– కార్యకర్తలకు మంత్రి దామోదర్ సూచన సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధం కావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాయకుల్లో…

మన పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు

– గర్వకారణమన్న మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ‘దివ్య భారత్‌’ పర్యాటక నివేదికలో రాష్ట్రానికి విశిష్ట గుర్తింపు లభించడంపై పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైవిధ్యభరితమైన పర్యాటక సామర్థ్యానికి ఈ నివేదిక అద్దం పడుతోందని, ఇది…

అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో పెట్టుబడులకు అనుకూలం

– తెలంగాణ అవకాశాలు పుష్కలం – పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి – ఇటలీ రాయబారికి మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ రంగంలో…