prajatantra_news

prajatantra_news

30 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన దామోదర్

– స్వగ్రామంలో ఆత్మీయ స్వాగతం ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : మావోయిస్టు పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి బడే చొక్కారావ్ ఆలియాస్ దామోదర్ 30 ఏళ్ల తర్వాత తన స్వగ్రామమైన తాడ్వాయి మండలం కాల్వపల్లిలో అడుగుపెట్టి తల్లిని కలుసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పాతికేళ్లపాటు సాయుధ పోరాటంలో కొనసాగిన దామోదర్ ఇటీవల పోలీసుల ముందు లొంగిపోయి…

రీల్స్ మోజులో బాలుడు

– బిల్డింగ్‌పై నుంచి పడి తీవ్ర గాయాలు – చికిత్స పొందుతూ మృతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : గంటలతరబడి రీల్స్ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేసేవారు కొందరైతే.. రీల్స్ కోసం రిస్క్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు మరికొందరు. రీల్స్ కోసం రిస్క్ చేసి మరో బాలుడు ప్రాణాలు వదిలిన సంఘటన…

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కండి

– కార్యకర్తలకు మంత్రి దామోదర్ సూచన సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధం కావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాయకుల్లో…

మన పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు

– గర్వకారణమన్న మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ‘దివ్య భారత్‌’ పర్యాటక నివేదికలో రాష్ట్రానికి విశిష్ట గుర్తింపు లభించడంపై పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైవిధ్యభరితమైన పర్యాటక సామర్థ్యానికి ఈ నివేదిక అద్దం పడుతోందని, ఇది…

అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో పెట్టుబడులకు అనుకూలం

– తెలంగాణ అవకాశాలు పుష్కలం – పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి – ఇటలీ రాయబారికి మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ రంగంలో…

అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట

– మోటర్లకు మీటర్లపై మండిపడ్డ ఎంపీ అర్వింద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: వ్యవసాయ మోటర్లకు కరెంట్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగిత్యాల సభలో కేసీఆర్ సోమవారం చెప్పినవన్నీ కేంద్రం నిధులతో చేసినవేనని చెప్పారు. కేసీఆర్..…

తమిళనాడు తరహాలో కేరళలో ఘటన

– బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు – ఆరుగురు మృతి, 40 మందికి గాయాలు తిరువనంతపురం, ఏప్రిల్ 21 : తమిళనాడు విరుదునగర్‌లోని బాణసంచా కర్మాగారంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే కేరళలో మరో విషాదం నెలకొంది. త్రిస్సూర్‌లోని ఓ బాణసంచా ఉత్పత్తి కేంద్రంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో…

మూడు వారాల అసిడిటీ వెనుక క్యాన్సర్

– రోబోటిక్ సర్జరీతో ప్రాణం కాపాడిన కేర్ హాస్పిటల్స్ – సాధారణమే అనుకుంటే చివరికి క్యాన్సర్‌గా నిర్ధారణ – నిరంతర దగ్గు, అసౌకర్యం లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు: వైద్యులు హైదరాబాద్, ఏప్రిల్ 21: ఓ వ్యక్తి (53 ఏళ్ల రామారావు)కు మొదట్లో కనిపించిన లక్షణాలు పెద్దగా ఆందోళన కలిగించేవిగా అనిపించలేదు. నిరంతర దగ్గు, పై పొట్టలో…

భూ వివాదాల పరిష్కారంలో సువర్ణాధ్యాయం

– కూసుమంచిలో సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్ – సర్వే (ఎల్‌పిఎం), భూధార్ నెంబర్ల కేటాయింపు – భూమి హక్కులకు శాశ్వత భరోసా – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: రైతు జీవితం భూమితో ముడిపడి ఉందని, ఆ భూమిపై హక్కు స్పష్టంగా ఉన్నప్పుడే అతని జీవితం భద్రంగా ఉంటుందని రెవెన్యూ…

అబద్దాలు చెప్పడంలో కేసీఆర్‌ను మించినోళ్లు లేరు

– పదేళ్లు వాటితోనే పాలన చేశారు – బీఆర్‌ఎస్‌లో ఇప్పుడు పంపకాల పంచాయితీ – రబీ ధాన్యం సేకరణపై అధికారులతో కోమటిరెడ్డి సమీక్ష నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్‌ను మించినోళ్లు లేరంటూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు చేశారు.…