prajatantra_news

prajatantra_news

అజారుద్దీన్, కోదండ రామ్‌లకు ఊరట

– గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదించిన అజారుద్దీన్, కోదండరాం అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్ అయింది. వారిద్దరి అభ్యర్థిత్వాలను ఆమోదిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతకం చేశారు. దీనిపై త్వరలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. గవర్నర్ కోటా…

తండ్రి పిట్టల దొర.. బిడ్డ పిట్టల దొరసాని

– కవితకు రాజకీయ సమాధి కట్టిందే బీజేపీ – మీడియా సమావేశంలో ఎంపీ అర్వింద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కాదని బీజేపీని గెలిపించారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారంనాడాయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు పిట్టల దొరను…

కూచిపూడి నృత్యంలో దక్షారెడ్డికి స్కాలర్‌షిప్

హనుమకొండ, ప్రజాతంత్ర, ఏప్రి 25: కూచిపూడి నృత్యకళలో ప్రతిభ కనబచచిన హనుమకొండ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పదవ తరగతి విద్యార్థిని రొండ్ల దక్షారెడ్డికి సాంస్కృతిక ప్రతిభా శోధన స్కాలర్‌షిప్‌ను కేంద్ర సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం ప్రకటించింది. భారత ప్రభుత్వ సంస్కృతి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం 2025-2027 కాలానికి…

ప్ర‌భుత్వ చొర‌వ‌పై ప్ర‌చారం చేయండి

– ఆర్టీసీ కార్మికులతో కలిసి సంబరాల్లో పాల్గొనండి – సమ్మె విరమణపై పార్టీ కేడర్‌కు మంత్రి పొన్నం పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : ఆర్టీసీ కార్మికుల అంశాలపై ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కేడర్ మొత్తం సంబరాలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షులు,…

సెయింట్ పీటర్స్‌తో జేఎస్ఎస్ ఏహెచ్ఈఆర్ ఒప్పందం

– విద్యా ప్రతిభ, పరిశోధనాభివృద్ధికి ఉపయుక్తం హన్మకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: సెయింట్ పీటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, జెఎస్ఎస్ ఏహెచ్ఈఆర్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదిరింది. హనుమకొండ విద్యానగర్‌లోని సెయింట్ పీటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ (ఆటానమస్) సంస్థ, మైసూరులోని జెఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్…

లక్ష్మీపురం మార్కెట్‌లో ‘ప్లాట్ల’ దందా

– కమీషన్‌ వ్యాపారులకు ఓపెన్‌ ప్లాట్ల కేటాయింపు – భార్య పేర లైసెన్సులు.. భర్తల పేర చిల్లర అడ్డాలు – కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా అటకెక్కిన విచారణ – రాజకీయ ఒత్తిళ్లతో బయటకు రాని నివేదిక – చిరు వ్యాపారుల ఆవేదన పట్టని ఉన్నతాధికారులు వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : వరంగల్‌లోని లక్ష్మీపురం మోడల్‌…

ఏరోస్పేస్ హబ్‌గా తెలంగాణ

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – ‘విక్రమ్-1’ ఫ్లైట్ హార్డ్‌వేర్‌ను జెండా ఊపి శ్రీహరికోటకు పంపిన సీఎం – విక్రమ్-1 పూర్తిగా హైదరాబాద్‌లోనే డిజైన్, డెవలప్ చేసిన రాకెట్ – త్వరలోనే భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ ప్రయోగానికి స్కైరూట్ సిద్ధం – స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలు – స్కిల్స్…

రాష్ట్రంలో కొత్త పార్టీ

– తెలంగాణా రాష్ట్ర సేనగా నామకరణం – జెండా, ఎజెండాను ప్రకటించిన కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త పార్టీ ఆవిర్భవించింది. కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. ’తెలంగాణ రాష్ట్ర సేన’గా నామకరణం చేశారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో శనివారం ఏర్పాటు చేసిన భారీ…

అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం

– ఎన్నికల హామీలు నెరవేర్చే దిశగా అడుగులు – 27న రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై సమీక్ష – తొలుత ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా సమావేశాలు – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: బీఆరఎస్ పాలనలో వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేస్తూ ముందుకు వెళ్తున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…

పార్టీలు పెట్టడం సులభమైపోయింది

– ‘ప్రశిక్షణ్ అభియాన్’లో బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి.. కార్యకర్తల ఐక్యత, సిద్ధాంతం పట్ల నిబద్ధత, కృషి.. ఈ మూడు కలిస్తే రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. పార్టీ రాష్ట్ర…