prajatantra_news

prajatantra_news

త్వరలో మహిళా సంఘ సభ్యుల ఎడ్యుకేషన్ ప్రొఫైల్

– విద్యార్హతలను గుర్తించి ఉన్నత విద్యావ‌కాశాలు  – ఎస్‌హెచ్‌జీ సమావేశంలో మంత్రి సీతక్క హైదరాబాద, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: మహిళా సంఘ సభ్యుల్లో ఎవరూ నిరక్షరాస్యులుగా మిగలకుండా చర్యలు తీసుకుంటున్నామని, అక్షరజ్నానంతోపాటు వారి విద్యార్హతలను గుర్తించి ఉన్నత విద్య అవకాశాలు కల్పిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. మహిళా స భ్యుల ఎడ్యుకేషన్ ప్రొఫైల్స్ ను సిద్దం…

పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న భయం

– విద్యార్థిని ఆత్మహత్య మెదక్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో అన్న భయంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మెదక్ జిల్లా కొత్తపల్లి తండాలో ఈ విషాద ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపల్లి తండాకు చెందిన బానోత్ సాయిప్రియ (16) స్థానిక జడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఈ…

5నుంచి బెంగాల్ లో మహిళలకు స్వేఛ్చ

– రాత్రి ఒంటిగంట తరవాత కూడా స్వేచ్చగా రావచ్చు – ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోల్ కతా, ఏప్రిల్ 25: బెంగాలీ మహిళలు ప్రస్తుతం భయంతో జీవిస్తున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మహిళలు సాయంత్రం ఏడు తర్వాత బయట రావద్దంటూ మమతా బెనర్జీ గతంలో…

బీఆర్ఎస్‌లో ఉండి అవినీతిలో భాగస్వామ్యం

– ఇప్పుడు నీతి పలుకులు పలికితే ప్రజలు నమ్మరు – సీఎం రేవంత్‌ను విమర్శిస్తే వోట్లు రాలవు – కవిత పార్టీపై ఎంపీ చామల విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కవిత బయటకు వొచ్చి పార్టీ పెట్టి ఉంటే ప్రజల్లో మంచి ఆదరణ వచ్చేదని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల…

9న ప్రధాని మోదీ పర్యటన

– రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో వచ్చే నెల 9వ తేదీన పర్యటించనున్నారు.  పర్యటనలో భాగంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారని తెలుస్తోంది.…

కార్మికుడి బలిదానంతో కదిలిన సర్కార్

– నర్సంపేట డిపో సాక్షిగా మారిన సమ్మె దిశ – ఆర్టీసీ విలీనానికి గ్రీన్ సిగ్నల్ – ఫిట్‌మెంట్ ప్రకటన – ఇది ప్రజాస్వామ్య విజయం : కార్మికులు – 2019 చేదు జ్ఞాపకాలను చెరిపేసిన పరిష్కారం – ప్రభుత్వం చరిత్రాత్మక ముందడుగు హైదరాబాద్, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 25 : తెలంగాణ రాష్ట్ర…

కో ఆప్షన్ ఎన్నికల్లో ఐదూ బీజేపీ కైవసం

– నలుగురు బీఆరఎస్ కార్పొరేటర్లూ బీజేపీకి జై – ఓటింగ్‌కు దూరంగా కాంగ్రెస్ సామాన్యులకే పట్టం – కరీంనగర్ కార్పొరేషన్‌లో చక్రం తిప్పిన బండి కరీంనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో శనివారం జరిగిన కో అప్షన్ ఎన్నికలో ఐదింటికి ఐదు స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ కో అప్షన్…

మరో 47మంది మావోయిస్టుల లొంగుబాటు

– గణపతి తదితరులు ఇంకా అజ్ఞాతంలోనే – డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమం అంతిమ దశకు చేరుకోవడంతో మిగిలిన వారు కూడా లొంగుబాట పట్టారు. మొత్తం 47మంది అజ్ఞాత మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో చేరారు. లొంగిపోయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోనల్…

రేప‌టి నుంచి సెల్ఫ్-ఎన్యూమరేషన్

– మొదటిసారిగా వెబ్‌సైట్‌ ‌ద్వారా వివరాలు తెలిపే అవకాశం – కులగణనతోపాటు జనగణన ఈసారి ప్రత్యేకం – సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ డైరెక్టర్ భారతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : జనగణన-2027లో భాగంగా రాష్ట్రంలో రేపటి(ఆదివారం) నుంచి సెల్ఫ్-ఎన్యూమరేషన్ కార్యక్రమం ప్రారంభం కానున్నట్టు డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్, తెలంగాణ డైరెక్టర్ భారతీ హోళికెరి తెలిపారు.…

అజారుద్దీన్, కోదండ రామ్‌లకు ఊరట

– గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదించిన అజారుద్దీన్, కోదండరాం అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్ అయింది. వారిద్దరి అభ్యర్థిత్వాలను ఆమోదిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతకం చేశారు. దీనిపై త్వరలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. గవర్నర్ కోటా…