prajatantra_news

prajatantra_news

మెడికల్  టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నాం

– ది హాస్పిటల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : హైదరాబాద్‌లో మెడికల్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామని, వైద్యం కోసం వచ్చే వారి కోసం మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి డైరెక్ట్‌గా విమానాలు హైదరాబాద్ వచ్చేలా కేంద్రాన్ని కోరామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులో అపోలో హాస్పిటల్స్…

బ్రిక్స్ ‌కంపెనీలో కుప్పకూలిన క్రేన్‌

-‌ ముగ్గురు కార్మికుల దుర్మరణం రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27: ‌రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శంకర్‌ ‌పల్లి మండలం మహాలింగాపురం దగ్గర ఉన్న ఏసీసీ సిమెంట్‌ ‌బ్రిక్స్ ‌కంపెనీలో ప్రమాదవశాత్తూ క్రేన్‌ ‌కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో మొత్తం 10 మంది…

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అరాచక పాలన

KTR

– తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం – ధాన్యం కొనుగోళ్లు అధ్వాన్నం – పంట కొనుగోళ్ల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి – ప్రజా సమస్యలపై ఇక నుంచి ఉధృతంగా పోరాటం – మీడియా సమావేశంలో ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27: ‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ అరాచక పాలన కొనసాగిస్తున్నదని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు.…

మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత

– వారికి రక్షణ ఉన్నచోట అభివృద్ధి వేగవంతం – స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ఓటు హక్కు కల్పించాం – పురుషులతో సమాన హక్కులు కల్పించింది కాంగ్రెస్సే – మహిళకు సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిది – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు, పిల్లలకు భద్రత,…

రాష్ట్రంలో ఇంధన కొరత లేదు

– కొరత సృష్టిస్టే కఠిన చర్యలు తప్పవు – పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ ‌స్టీఫెన్‌ ‌రవీంద్ర హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27: ‌రాష్ట్రంలో ఇంధన కొరత లేదని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో తగినన్ని ఇంధన నిల్వలున్నాయని వెల్లడించింది. వదంతులను పట్టించుకోవద్దని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ ‌స్టీఫెన్‌ ‌రవీంద్ర విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాల్లో…

పోలీస్ శాఖకు శివధర్ రెడ్డి విశిష్ట సేవలు

– ఖచ్చితమైన నిర్ణయాలు, సౌమ్య స్వభావం ఆయన ప్రత్యేకత – మావోయిస్టుల అణచివేతలో కీలక పాత్ర – శాంతిభద్రతల డీజీపీ మహేష్ ఎం భగవత్ – శివధర్ రెడ్డికి ఘనంగా వీడ్కోలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉత్తమ ఇంటెలిజెన్స్ అధికారులలో శివధర్ రెడ్డి ఒకరని, ఆయన హ‌యాంలో వందలాదిమంది…

ఏడుగురు ‘ఆప్’ ఎంపీల విలీనానికి రాజముద్ర

– వీరంతా బీజేపీలో చేరినట్లు గుర్తించిన చైర్మన్ – రాజ్యసభలో 113కు చేరిన బీజేపీ సంఖ్యాబలం – మూడుకు పరిమితమైన ‘ఆప్’ సభ్యులు న్యూదిల్లీ, ఏప్రిల్ 27: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమవడానికి రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో రాజ్యసభలో రాజకీయ సమీకరణాలు…

డిప్యూటీ సీఎం సీపీఆర్‌వో మధు ఆకస్మిక మృతి

– సంతాపం తెలిపిన సీఎం, మంత్రులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మారబోయిన మధుసూదన్ తీవ్రమైన గుండెపోటుతో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో సోమవారం కన్నుమూశారు.  ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం ఛాతీ నొప్పితో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌లో…

పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి శుభవార్త

– పుట్టిన రోజు, పెళ్లి రోజున ప్రత్యేక సెలవు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : పోలీసు శాఖ సిబ్బందికి డీజీపీ బి.శివధర్ రెడ్డి శుభవార్త తెలిపారు. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై ప్రతీ పోలీసు ఉద్యోగికి వారి పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని ఉత్తర్వులు జారీ…

దైన్యంగా రైతుల పరిస్థితి

– ధాన్యం కోనే దిక్కుల లేకుండా పోయింది – బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు దుర్మార్గం – ఒక్కరు కూడా ఎదిరించి మాట్లాడలేకపోయారు – బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే రణరంగం సృష్టించేవారు – పార్టీ ఆవిర్భావ వేడుకలో అధినేత కేసీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని మాజీ సీఎం,…