అక్షరానికి ఆంక్షల సంకెళ్లు

– నిరుద్యోగుల గొంతు కోస్తున్న వ్యవస్థల వైఫల్యం – విద్యా వ్యాపారానికి సర్కారు వత్తాసు – బలిపీఠంపై నిరుద్యోగుల భవిష్యత్తు …

– నిరుద్యోగుల గొంతు కోస్తున్న వ్యవస్థల వైఫల్యం – విద్యా వ్యాపారానికి సర్కారు వత్తాసు – బలిపీఠంపై నిరుద్యోగుల భవిష్యత్తు …
– దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు – ఈ మేరకు లేఖ విడుదల చేసిన కేజ్రీవాల్ న్యూదిల్లీ,ఏప్రిల్27: దిల్లీ మద్యం విధానం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసును విచారిస్తున్న దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట హాజరుకావడానికి ఆయన…
– పాక్ సమర్థతపై ఇరాన్ అధికారుల్లో అనుమానాలు టెహ్రాన్,ఏప్రిల్ 27:అమెరికా-ఇరాన్ మలివిడత చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మధ్యవర్తిగా పాకిస్థాన్ తటస్థ వైఖరితో సమర్థవంతంగా వ్యవహరించగలదా అని టెహ్రాన్ అధికారిక వర్గాల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇరాన్ పార్లమెంట్లో ఆ దేశ ఎంపీ, జాతీయ భద్రత విదేశాంగ విధాన కమిషన్ అధికార ప్రతినిధి అయిన ఇబ్రహీం…
– ఇరాన్ దాడుల నుంచి రక్షణకు.. – అమెరికా పత్రిక సంచలన కథనం న్యాయార్క్,ఏప్రిల్ 27: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రగులుతున్న వేళ యూఏఈని ఇజ్రాయిల్ అనూహ్యంగా ఆదుకొంది. యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలో ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను యూఏఈ తన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో అడ్డుకొంది. కానీ, కొన్ని ఇరాన్ ఆయుధాలు కీలక మౌలిక వసతులపై…
– విభజన శక్తులను తిప్పికొట్టాల్సిన అవసరం ఇదే – బెంగాల్ ప్రజలను కోరిన సిఎం మమతా బెనర్జీ కోల్కతా,ఏప్రిల్27: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘మా-మాటి-మానుష్’ (తల్లి, నేల, ప్రజలు) విజయం ఖాయమని ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్ సంస్క•తి, వారసత్వాన్ని రక్షించుకోవాలని, విభజన శక్తులను తిప్పికొట్టాలని వోటర్లను కోరారు. ‘మా-మాటి-మానుష్ ఇక…
– అమెరికా అధ్యక్షుడిపై కాల్పుల ఘటన – భద్రతపై ఉలిక్కిపడేలా చేసిన వ్యక్తి – నోట్ ద్వారా ప్లాన్ వెల్లడించిన నిందితుడు వాషింగ్టన్, ఏప్రిల్ 27: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న శ్వేతసౌధం కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పుల ఘటన నిందితుడు కోల్ టొమాస్ అలెన్ గురించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అతడు ట్రంప్నకు…

– ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’లో మంత్రి తుమ్మల రఘునాథపాలెం/ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : ఆధునిక వ్యవసాయంతో రైతులకు అధిక ఆదాయం సాధ్యమవుతుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రైతు వేదికలో సోమవారం నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో మంత్రి…
– ఇంట్లో ఫ్రస్టేషన్ను బయట చూపిస్తే ఎలా? – కేటీఆర్ పై మండిపడ్డ ఎమ్మెల్యే సామేల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: సోదరి కవిత ఎందుకు పొలిటికల్ పార్టీ పెట్టారో కేటీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ డిమాండ్ చేశారు. కేటీఆర్కు రేగు కంపలాగ కవిత తగిలారని వ్యాఖ్యానించారు. గాంధీ…

– ఉద్యమంలో ఏది మాట్లాడినా చెల్లింది – కవిత పార్టీ కుటుంబ గూడుపుఠాణి – కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటా – కాళేశ్వరంపై సీబీఐ విచారణ తరవాతే చర్యలు – మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: బీఆర్ఎస్ పార్టీకి గతం ఉంది.. భవిష్యత్తు లేదు.. ఉద్యమ సమయంలో ఎలా…

– సెంట్రల్ హాలును త్వరగా పూర్తి చేయాలి – పబ్లిక్ గార్డెన్లో సభ్యులకు క్లబ్ ఏర్పాటు – స్పీకర్, మండలి ఛైర్మన్ తో సిఎం రేవంత్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: అసెంబ్లీ ప్రాంగణం పార్లమెంట్ తరహాలో ఉండేలా అవసరమైన మార్పులు చేపట్టాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో చేపట్టాల్సిన పనులపై…