prajatantra_news

prajatantra_news

అక్షరానికి ఆంక్షల సంకెళ్లు

– నిరుద్యోగుల గొంతు కోస్తున్న వ్యవస్థల వైఫల్యం – విద్యా వ్యాపారానికి సర్కారు వత్తాసు – బలిపీఠంపై నిరుద్యోగుల భవిష్యత్తు                                                  …

కోర్టుపై నమ్మకం పోయింది

– దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిపై కేజ్రీవాల్‌ ‌వ్యాఖ్యలు – ఈ మేరకు లేఖ విడుదల చేసిన కేజ్రీవాల్‌ ‌న్యూదిల్లీ,ఏప్రిల్‌27:  ‌దిల్లీ మద్యం విధానం కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసును విచారిస్తున్న దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ‌స్వర్ణకాంత శర్మ ఎదుట హాజరుకావడానికి ఆయన…

చర్చలకు పాక్‌ ‌సరైన మధ్యవర్తి కాదు

– పాక్‌ ‌సమర్థతపై ఇరాన్‌ అధికారుల్లో అనుమానాలు టెహ్రాన్‌,ఏ‌ప్రిల్‌ 27:అమెరికా-ఇరాన్‌ ‌మలివిడత చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మధ్యవర్తిగా పాకిస్థాన్‌ ‌తటస్థ వైఖరితో సమర్థవంతంగా వ్యవహరించగలదా అని టెహ్రాన్‌ అధికారిక వర్గాల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇరాన్‌ ‌పార్లమెంట్‌లో ఆ దేశ ఎంపీ, జాతీయ భద్రత విదేశాంగ విధాన కమిషన్‌ అధికార ప్రతినిధి అయిన ఇబ్రహీం…

యూఏఈకి ఇజ్రాయిల్‌ ఐరన్‌ ‌డోమ్‌

– ఇరాన్‌ ‌దాడుల నుంచి రక్షణకు.. – అమెరికా పత్రిక సంచలన కథనం న్యాయార్క్,ఏ‌ప్రిల్‌ 27: ‌పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రగులుతున్న వేళ యూఏఈని ఇజ్రాయిల్‌ అనూహ్యంగా ఆదుకొంది. యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలో ఇరాన్‌ ‌క్షిపణులు, డ్రోన్లను యూఏఈ తన ఎయిర్‌ ‌డిఫెన్స్ ‌వ్యవస్థలతో అడ్డుకొంది. కానీ, కొన్ని ఇరాన్‌ ఆయుధాలు కీలక మౌలిక వసతులపై…

ఎన్నికల్లో ‘మా-మాటి-మానుష్‌’ ‌దే విజయం

– విభజన శక్తులను తిప్పికొట్టాల్సిన అవసరం ఇదే – బెంగాల్‌ ‌ప్రజలను కోరిన సిఎం మమతా బెనర్జీ కోల్‌కతా,ఏప్రిల్‌27:  ‌పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ‘మా-మాటి-మానుష్‌’ (‌తల్లి, నేల, ప్రజలు) విజయం ఖాయమని ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్‌ ‌సంస్క•తి, వారసత్వాన్ని రక్షించుకోవాలని, విభజన శక్తులను తిప్పికొట్టాలని వోటర్లను కోరారు. ‘మా-మాటి-మానుష్‌ ఇక…

ట్రంప్‌పై వ్యతిరేకతతోనే దాడికి యత్నం

– అమెరికా అధ్యక్షుడిపై కాల్పుల ఘటన – భద్రతపై ఉలిక్కిపడేలా చేసిన వ్యక్తి – నోట్ ద్వారా ప్లాన్ వెల్లడించిన నిందితుడు వాషింగ్టన్, ఏప్రిల్ 27: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న శ్వేతసౌధం కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పుల ఘటన నిందితుడు కోల్ టొమాస్ అలెన్ గురించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అతడు ట్రంప్‌నకు…

వ్య‌వ‌సాయ యాంత్రీకరణకు అధిక ప్రాధాన్యం

– ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’లో మంత్రి తుమ్మల రఘునాథపాలెం/ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : ఆధునిక వ్యవసాయంతో రైతులకు అధిక ఆదాయం సాధ్యమ‌వుతుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రైతు వేదికలో సోమవారం  నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో మంత్రి…

కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలి

– ఇంట్లో ఫ్రస్టేషన్‌ను బయట చూపిస్తే ఎలా? – కేటీఆర్ పై మండిపడ్డ ఎమ్మెల్యే సామేల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: సోదరి కవిత ఎందుకు పొలిటికల్ పార్టీ పెట్టారో కేటీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ డిమాండ్ చేశారు. కేటీఆర్‌కు రేగు కంపలాగ కవిత తగిలారని వ్యాఖ్యానించారు. గాంధీ…

బీఆర్ఎస్‌కు గతమే.. భవిష్యత్తు లేదు

– ఉద్యమంలో ఏది మాట్లాడినా చెల్లింది – కవిత పార్టీ కుటుంబ గూడుపుఠాణి – కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటా – కాళేశ్వరంపై సీబీఐ విచారణ తరవాతే చర్యలు – మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: బీఆర్ఎస్ పార్టీకి గతం ఉంది.. భవిష్యత్తు లేదు.. ఉద్యమ సమయంలో ఎలా…

పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ప్రాంగణం

– సెంట్రల్ హాలును త్వరగా పూర్తి చేయాలి – పబ్లిక్ గార్డెన్‌లో సభ్యులకు క్లబ్ ఏర్పాటు – స్పీకర్, మండలి ఛైర్మన్ తో సిఎం రేవంత్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: అసెంబ్లీ ప్రాంగణం పార్లమెంట్ తరహాలో ఉండేలా అవసరమైన మార్పులు చేపట్టాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో చేపట్టాల్సిన పనులపై…