prajatantra_news

prajatantra_news

అమ్మ.. నాన్న.. ఓ కుమార్తె..

– మిస్టరీగా ముగ్గురి మృతి ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : జిల్లా కేంద్రం అయిన ఖమ్మం నగరంలో తండ్రి, పెద్ద కుమార్తె మృతి మిస్టరీ వీడకముందే తల్లి కూడా మరణించడంతో ముగ్గురి మరణం కేసు మరింత జఠిలంగా మారింది. తల్లి మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం అనంతరం ఆమె స్వస్థలానికి తరలించారు. పోలీసులు, స్థానికుల కథనం…

ప్రపంచానికి సవాల్‌గా ఉగ్రవాదం

– ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలను తిప్పికొట్టాలి – షాంఘై సహకార రక్షణ మంత్రుల సమావేశంలో రాజ్‌నాథ్ న్యూదిల్లీ, ఏప్రిల్ 28: ఉగ్రవాదమే ప్రపంచానికి ప్రధాన ముప్పుగా పరిణమించిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. తీవ్రవాదం, ఉగ్రవాదంతో పలు సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలు అందుకు తగిన పరిణామాలు ఎదుర్కోక తప్పదని…

డీజీపీ శివధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28,: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) బి.శివధర్ రెడ్డి 60వ జన్మదిన వేడుకలు పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగాయి. డీజీపీ జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో భాగంగా ‘అరైవ్ అలైవ’ ముఖచిత్రంతో ప్రత్యేకంగా రూపొందించిన కేకును డీజీపీ కట్ చేశారు.…

దండకారణ్యంలో కొత్త వ్యూహాలు

– ‘గిరిదర్శక్ గైడ్’పై అనుమానాలు – దండకారణ్యంలో ‘సల్వాజుడుం 2.0’ – కార్పొరేట్ శక్తుల కోసమే ‘ఆపరేషన్ కగార్’ – అరణ్య రోదనగా ఆదివాసీల పోరాటాలు?                                          …

కన్నతండ్రే కాలయముడయ్యాడు

– ఇద్దరు చిన్నారులకు ఉరివేసి తండ్రి ఆత్మహత్య – మద్యం మత్తులో ఘాతుకం – అమ్మాపురం గ్రామంలో విషాదం] తొర్రూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : నాన్న వెంట వెళ్తే రక్షణ ఉంటుందన్న ఆ చిన్నారుల నమ్మకమే వారి పాలిట శాపమైంది. చాక్లెట్లు కొనిస్తాడన్న తండ్రి మాటలు నమ్మి హుషారుగా బైక్ ఎక్కిన ఆ పసి…

రైతాంగాన్ని దగా చేస్తున్న కాంగ్రెస్

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ – కాంగ్రెస్ మోసాన్ని గుర్తు చేస్తూ వరంగల్‌లో 6న సభ – కేటీఆర్‌ను ఆహ్వానించిన ఉమ్మడి వరంగల్ నేతలు వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరిట నాలుగేళ్ల కిందట అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా…

ఓటమి వచ్చినప్పుడు ఆగిపోవద్దు

– అదే విజయానికి కొత్త ప్రారంభం ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రెస్టీజ్ గా తీసుకొని మానసిక ఆందోళ నలకు గురవుతున్నారు. తల్లిదండ్రులు విద్యార్థులూ ఆలోచించండి. తమ పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని ఆశించేది తల్లిదండ్రులే..! బుడిబుడి అడుగుల నుంచి కంటికి రెప్పలా చూసుకుంటూ పిల్లవాడి బంగారు భవిష్యత్తుకు బాటలు సుగమం చేసేది తల్లిదండ్రులే..! పిల్లలకు…

ఫ్యూచర్ కోసమే సిటీ నిర్మాణం

– ప్రపంచ దేశాలకు దీటుగా నగర ప్రణాళిక – 60 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ – ఓఆర్ఆర్ పెద్ద అసెట్ కానుంది – అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్ – మెట్రో విస్తరణతో అద్భుత కనెక్టివిటీ – గ్రామాల ప్రజలు సిటీలో భాగం కావాలి – సిటీ కోసం ప్రజాప్రతినిధులు కృషి చేయాలి – మూడు…

డీజీపీగా సీవీ ఆనంద్

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూపీఎస్సీ ఎంపానెల్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన డీజీపీగా ప్రమోషన్ పొందారు.…

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హీట్‌వేవ్

– పెరిగిన ఎండల తీవ్రత – ఇప్పటికే వడదెబ్బకు ముగ్గురు మృతి – భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయటకు రావడం కష్టంగా మారింది. తెలంగాణలోని నిజామాబాద్…