prajatantra_news

prajatantra_news

శోభా ఫౌండేషన్ జాబ్ మేళా అభినందనీయం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : నిరుద్యోగ యువతకు భరోసా కల్పిస్తూ డాక్టర్ శోభా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వందలాదిమంది యువతకు ఉపాధి మార్గాలు దొరకడం సంతోషకరమన్నారు. బుధవారం జరిగిన జాబ్…

ఉద్యోగులకు రూ.వెయ్యి కోట్ల బకాయిల విడుదల

– రూ.700 కోట్ల నుండి రూ.1000 కోట్లకు పెరిగిన చెల్లింపులు – అక్టోబర్ 2025 వరకు రిటైర్డు ఉద్యోగుల జీపీఎఫ్ క్లియర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి…

గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్‌గా హైదరాబాద్

– జీసీసీలను జీవీసీలుగా మార్చేలా రోడ్డు మ్యాప్ – రెడీ టు వర్క్‌ఫోర్స్, ఇన్నోవేషన్ ఎకో సిస్టం బలోపేతంపై ప్రత్యేక దృష్టి – ‘హైనెకెన్ బిజినెస్ సర్వీసెస్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ…

సమ్మర్ క్యాంప్‌లతో సృజనాత్మకత వెలికితీత

– బడి చదువులకు భిన్నంగా విజ్ఞానం, వినోదం – అనేక కార్యకలాపాలకు సిద్ధమవుతున్న పాఠశాలలు – మహాబోధి విద్యాలయలోనూ ఎన్నో కార్యక్రమాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : వేసవి సెలవులు వచ్చేసాయి, ఏడాదిపాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలు ఉపశమనం కోసం ఆటపాటలకు సిద్ధమవుతున్నారు. ఉదయాన్నే యోగ, శారీరక వ్యాయామం క్రికెట్, షటిల్, టేబుల్…

ఇలాగైతే విమానాలను నడపలేం

– విమాన ఇంధన ధరలను అదుపు చేయండి – వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలి – కేంద్ర విమానయాన శాఖకు ఎఫ్ఐఏ లేఖ న్యూదిల్లీ, ఏప్రిల్ 28: విమాన ఇంధన ధరల పెరుగుదలపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఎఫ్ఐఏ) ఆందోళన వ్యక్తం చేసింది. విమాన ఇంధన ధరల్ని అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని…

సింగరేణిని పదేళ్లలో దోచేశారు

– ఏటీఎంలా వాడుకుని వదిలేశారు – రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించారు – కేసీఆర్ తీరుపై మండిపడ్డ మంత్రి వివేక్ మంచిర్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: గత పదేళ్లలో సింగరేణి సంస్థను కేవలం ఒక ఏటీఎంలా వాడుకున్నారే తప్ప కార్మికుల శ్రేయస్సును పట్టించుకోలేదని బీఆర్‌ఎస్ పాలకులపై మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. కొత్త గనుల…

రాజ్యాంగపరమైన ప్రశ్నలపైనే మా దృష్టి

– శబరిమలలో మహిళల ప్రవేశంపై విచారణ – ఆలయాల అంతర్గత ఆచారాల్లోకి వెళ్లదల్చుకోలేదు – సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, ఏప్రిల్ 28: శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో మహిళల ప్రవేశం, ఇతర మతపరమైన ఆచారాలపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిదిమంది…

టీనేజ్ బాలికలకు సైకిల్ రైడింగ్

– ప్రారంభించిన మంత్రి సీతక్క కామారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : భవిష్యత్తులో బైక్ రైడింగ్‌ను నేర్చుకునేందుకు అనువుగా ఉండేందుకు టీనేజీ బాలికలకు గ్రామగ్రామాన స్నేహ సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా లైఫ్ స్కిల్స్‌ను ‘సెర్ప’ నేర్పిస్తున్నది. ఈ క్రమంలో టీనేజ్ బాలికలకు సైకిల్ రైడింగ్ శిక్షణ కార్యక్రమాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి…

టీజీ జెన్‌కోకు అంతర్జాతీయ గుర్తింపు

– ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ను సాధించిన సంస్థ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ (టీజీ జెన్‌కో) తన నాణ్యత, సామర్థ్యం, నిరంతర మెరుగుదల పట్ల చూపుతున్న కట్టుబాటుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సంస్థ ప్రతిష్టాత్మకమైన ఐఎస్‌వో 9001:2015 (క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్) సర్టిఫికేషన్‌ను సాధించింది. ఈ సర్టిఫికేషన్‌ను ఉప ముఖ్యమంత్రి…

పెట్రోల్, డీజిల్ సరఫరా పెంచిన సివిల్ సప్లైస్

– 126 శాతం మేర రవాణా – బంకుల్లో రద్దీ నివారణకు వేగవంతమైన చర్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : ప్రజలకు ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ అందేలా చూడటానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా చమురు సరఫరాను 126% పెంచింది. అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ వల్ల పెట్రోల్ బంకుల్లో…