prajatantra_news

prajatantra_news

సమాజంలో జైళ్ల శాఖ పాత్ర కీలకం

– ఖైదీలను సరిదిద్దే ప్రధాన బాధ్యత ఆ శాఖదే – దిల్లీ జైలు సిబ్బందికి శిక్షణ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: జైళ్ల శాఖ పాత్ర సమాజానికి అత్యంత ముఖ్యమని, ఇది సులభమైన పని కాదని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. జైలు సేవ అనేది కేవలం నాలుగు గోడల…

‘గాంధీ’లో ఐవీఎఫ్ చేయించుకున్న జంటకు కవలలు

– అక్కడే ఉచితంగా ఐవీఎఫ్, డెలివరీ – పదేళ్ల నిరీక్షణకు శుభం కార్డు – ప్రైవేట్‌లో రూ.10-12 లక్షలు ఖర్చయ్యే చికిత్స ఇక్కడ ఉచితం – డాక్టర్లకు మంత్రి దామోదర్ అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : హైదరాబాద్ బోయగూడలో నివసిస్తున్న గడ్డం త్రివేణి-మస్తాన్‌రావు దంపతులు పది సంవత్సరాలుగా పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు. వారి…

‘తుమ్మిడిహట్టి’ కార్యాచరణను వేగవంతం చేయాలి

– అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు – మంత్రులు ఉత్తమ్, తుమ్మల, ఉన్నతాధికారులతో సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టే కార్యాచరణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో ఇరిగేషన్ ఇంజనీర్లు, నిపుణులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల…

2 నుండి స్నేహా సమ్మర్ క్యాంప్స్

– మంత్రి సీతక్క ఆదేశాలతో ఏర్పాట్లు ముమ్మరం – ప్రతి గ్రామంలో నిర్వహించేలా ఏర్పాట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల కిశోర బాలికల కోసం స్నేహా…

మే 21 నుండి సరస్వతి అంత్య పుష్కరాలు

– పోస్టర్, టీజర్‌ విడుద‌ల చేసిన మంత్రులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : సరస్వతి నది అంత్య పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. సచివాలయంలోని దేవాదాయ శాఖ మంత్రి ఛాంబర్‌లో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి డి.శ్రీధర్‌బాబుతో కలిసి అంత్య పుష్కరాల పోస్టర్,…

డీహైడ్రేషన్‌.. తేలిగ్గా తీసుకోవద్దు

– ఎండలు పెరిగితే కిడ్నీలకే మొదటి దెబ్బ – వేసవిలో కిడ్నీ రాళ్లు, మూత్ర ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయి – తీవ్రమైన మూత్రపిండ సమస్యలకు దారితీసే ప్రమాదం – కేర్ హాస్పిటల్స్ వైద్యుల సూచనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: వేసవి కాలం అంటే చాలామందికి గుర్తొచ్చేది దాహం, అలసట, వడదెబ్బ. కానీ ఎండల తీవ్రత వల్ల…

జోరుగా ధాన్యం కొనుగోళ్లు

– 90 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం – 8,525 ప్రతిపాదిత కొనుగోలు కేంద్రాలకు 6,500 ప్రారంభం – నిన్నటి వరకు 8.50 లక్షల టన్నుల కొనుగోళ్లు – కొనసాగుతున్న ఇతర పంటల కొనుగోళ్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : రాష్ట్రంలో ధాన్యం(వరి) కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ యాసంగి సీజన్‌లో మొత్తం…

సమస్యల పరిష్కారమే లక్ష్యం

– 3 నెలల్లో దరఖాస్తుల కొలిక్కి కార్యాచరణ – పాలేరు ప్రజాదర్బార్‌లో మంత్రి పొంగులేటి కూసుమంచి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : ప్రజల సమస్యలను వారి గడప వద్దే పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయమని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయ ప్రాంగణంలో బుధవారం…

కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్

– అన్ని పంటలనూ మద్దతు ధరకు కొనుగోలు చేయాలి – సీఎం రేవంత్‌కు హరీశ్ రావు బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : ఎన్నికల వేళ చెప్పిందొకటి.. అధికారంలోకి వచ్చాక చేసేదొకటి.. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని అసెంబ్లీలో బీఆరఎస్ ప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు విమర్శించారు. తాలు పేరిట…

టెన్త్ ఫలితాల్లో ములుగు అగ్రస్థానం

– మంత్రి సీతక్క హర్షం – జిల్లా యంత్రాంగానికి, టీచర్లకు, విద్యార్థులకు అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ములుగు జిల్లా రాష్ట్రవ్యాప్తంగా ప్రథమ స్థానంలో నిలవడం పట్ల పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు.…