prajatantra_news

prajatantra_news

తమిళనాడులో మళ్లీ స్టాలిన్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ໖໖ 29 : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (2026) పోలింగ్ పర్వం ముగియడం తో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ వైపు మళ్లింది. రికార్డు స్థాయిలో 84 శాతం ఓటింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోబోతుందని ‘పీపుల్స్ ప ల్స్’ ఎగ్జిట్ పోల్ సర్వే స్పష్టం…

సీఎం రేవంత్‌తో కొత్త డీజీపీ ఆనంద్ భేటీ

– కృతజ్ఞతలు తెలిపిన ఆనంద్‌ – నేడు పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత డీజీపీ – 1న బాధ్యతలు తీసుకోనున్న నూతన డీజీపీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో బుధవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు. శాంతిభద్రతల పరిరక్షణలో తనపై…

మండే కాలం ముందున్నది

Hyderabad Records 28.5C Temperature Mild Weather Trend Observed

– మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: రాష్ట్రంలో భానుడు ప్రచండ భానుడిగా మారాడు. రోహిణి కార్తె రాకముందే నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండల ధాటికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. మేలో మరింత తీవ్రంగా ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అక్కడక్కడా జల్లులు కురుస్తున్నా రాష్ట్రంలో పలుచోట్ల చండప్రచండంగా ఎండలు మండుతున్నాయి. దీంతో ఉదయం…

మేము చేయని ప్రజా పోరాటం లేదు

– మంత్రి పదవి కావాలని ఎప్పుడూ అడగలేదు – ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: రాష్ట్రంలో టీజేఎస్ పాల్గొనని ప్రజా పోరాటాలు లేవని ఆ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం పేర్కొన్నారు. టీజేఎస్ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రాజకీయ వ్యూహాల్లో భాగంగానే కాంగ్రెస్‌కు మద్దతిచ్చామన్నారు. మంత్రులం, ఎమ్మెల్యేలం కావాలని మాకు…

బెంగాల్ లో మళ్లీ దీదీదే అధికారం

– పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే కోల్ కతా, ఏప్రిల్ 29 : ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే పైచేయి సాధిస్తుందని పీపుల్స్‌పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఎన్నికల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ పోటాపోటీగా తలపడినా మమతా బెనర్జీ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని…

రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి మెట్రో రైల్

– ఎల్ అండ్ టీతో పూర్తయిన ఒప్పందం – రూ.1,461.47 కోట్ల విలువైన వంద శాతం షేర్ల బదిలీ – మెరుగ్గా మెట్రో విస్తరణ పనులు, ప్రణాళిక, సేవలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 26 : ఇప్పటివరకు ఎల్ అండ్ టీ అధీనంలో ఉన్న మెట్రో రైలును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ మెట్రో…

ప్రజల కష్టాలు చూసి పైశాచికానందమా?

– సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటు – ‘శాడిస్టిక్ ప్లెజర్’ వ్యాఖ్యలపై కేటీఆర్ నిప్పులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : ప్రజలు, ప్రతిపక్షాలు తిడుతుంటే తనకు శాడి స్టిక్ ప్లెజర్ వొస్తుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని రంగా ల్లో…

టెన్త్ ఫలితాలు విడుదల

– మొత్తం 95.1 శాతం ఉత్తీర్ణత – 96.26 శాతం ఉత్తీర్ణతతో ముందున్న బాలికలు – ములుగు ఫస్ట్.. -హైదరాబాద్ లాస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు ఫలితాలను బుధవారం మధ్యా హ్నం విడుదల చేశారు. మొత్తం 95.1 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత…

ఐదు రాష్ట్రాల్లో విజయంతో హ్యాట్రిక్

– బెంగాల్‌లో వోటింగ్ పెరగడం ప్రజల ఉత్సాహానికి సంకేతం – బీజేపీ అధికారంలోకి రాబోతోంది – గంగా ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని మోదీ లక్నో, ఏప్రిల్ 29: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని, గత ఎన్నికల తరహాలో కాకుండా ఎలాంటి భయాలు లేని వాతావరణంలో…

పంచాయతీ అధికారులకు పదోన్నతులు

– సర్కార్ పచ్చ జెండా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ అధికారుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గ్రామ పంచాయతీ అధికారుల పదోన్నతులకు సర్కార్ పచ్చ జెండా ఊపింది. జూనియర్ అసిస్టెంట్లు, జీపీవోలకు 60:40 నిష్పత్తిలో సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది. జిల్లాస్థాయిలో రొటేషన్ పద్ధతిలో ఈ పక్రియ సాగనుంది.…