prajatantra_news

prajatantra_news

భద్రతా ప్రమాణాల అమలులో రాజీ పడొద్దు

– ప్రజలకు అసౌకర్యం కలగకుండా విధులు నిర్వహించండి – ట్రాఫిక్ విభాగం అధికారులతో డీజీపీ ఆనంద్ సమీక్ష హైదరాబాద్, మే 2: వాహనాల వేగాన్ని కచ్చితంగా నియంత్రించడంతోపాటు భద్రతా ప్రమాణాల అమలులో రాజీ పడకూడదని అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుపై చోటుచేసుకుంటున్న వరుస ప్రమాదాల పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్…

పేదల సంక్షేమానికి ప్రాధాన్యం

– విద్య, క్రీడలు, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం – మంత్రి పొంగులేటి – ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ భవనానికి శంకుస్థాపన దుమ్ముగూడెం, ప్రజాతంత్ర, మే 2: ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికే ప్రాధాన్యమి స్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమా చార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.…

నిరుద్యోగులను వంచిస్తున్న రేవంత్

– ఉద్యోగాల కోసం రెండేళ్లుగా యువత ఎదురుచూపు – సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 2: రాష్ట్ర వ్యాప్తగా నిరుద్యోగులు, యువత ఉద్యోగ నోటిఫికేష న్లు కోసం ధర్నాలు చేస్తుంటే ముఖ్య మంత్రి ఏమో నోటిఫికేషన్లు యువతే నోటిఫికేషన్లు వద్దంటున్నారని బుకాయిస్తున్నారు అని మా జీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్…

గ్రామీణ రోడ్ల అభివృద్దిని జీర్ణించుకోలేకే..

– ‘హామ్’పైౖ హరీష్‌రావు ఆరోపణలు – అవి నిరాధారం – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హామ్) రహదారులపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఖండించారు. వాస్తవాలను మరుగుపరిచి అర్థం…

చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం

– పూడికతీతతో చెరువులలో జలాశయాలు నింపాలి – చెరువుల అక్రమణలపై ఉక్కుపాదం – జూరాల, మూసీల పూడికతీతకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2: వేసవి కాలంలో రాష్ట్రవ్యాప్తంగా పూడికతీత పనులు చేపట్టి చిన్న తరహా చేరువులన్నింటిని పునరుద్ధరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫ…

రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు రూ.6వేల కోట్లు

– వంద రోజుల్లో చెల్లింపునకు యత్నాలు – అధికారుల కమిటీ నివేదిక రాగానే పీఆర్సీపై నిర్ణయం – జూన్ 1లోగా ఆరోగ్య భద్రత కార్డులు అందిస్తాం – మీ సమస్యల పరిష్కారం బాధ్యత మాది – ఉద్యోగుల జేఏసీ, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాయకులతో సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 :…

హర్మూజ్ జలసంధిపై కొత్త నియమాలు

– పూర్తిగా మా ఆధీనంలోనే ఉండేలా చర్యలు – ఐఆర్‌జీసీ కీలక ప్రకటన టెహ్రాన్, మే 2 : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కీలక ప్రకటన చేసింది. చమురు సరఫరాలో కీలక మార్గమైన హర్మూజ్ జలసంధిపై కొత్త సముద్ర నియమాలు అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అరేబియా గల్ఫ్, హర్మూజ్…

రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి దుర్భరం

– కోర్టు జోక్యంతో రిటైర్డు ఉద్యోగుల బకాయిలపై కదలిక – రైతుల పరిస్థితీ దైన్యమే – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు రామాయంపేట, ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దుర్భరంగా మారిందని, నెల మొదటి తేదీకి జీతాలు అందకపోవడం, టీచర్లకు వేతనాలు ఆలస్యమవడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర…

యోగాతో విశ్వగురు స్థానమే భారత్ లక్ష్యం

– అదే ప్రధాని మోదీ సంకల్పం – ఇందులో అందరం భాగస్వాములవుదాం – కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి – కన్హా శాంతివనంలో యోగా డే 50 రోజుల కౌంట్ డౌన్ షురూ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : యోగా భారత దేశ ప్రాచీన వారసత్వం మాత్రమే కాదు.. యావత్ ప్రపంచ…

భగ్గుమన్న కమర్షియల్‌ ‌సిలిండర్‌

– 19 ‌కిలోల సిలిండర్‌పై రూ.993 పెంపు – హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ ‌సెంటర్లపై పెను భారం న్యూదిల్లీ, మే 1: పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల ప్రభావం భారత్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ఇందనం సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. చమురు నౌకలను దిగ్భందించారు. ఈ…