prajatantra_news

prajatantra_news

విపత్తులతో వెత‌లు కలగొద్దు

– అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు, ఓఆరఎస్ ప్యాకెట్ల సరఫరా – తాగునీటి సమస్య లేకుండా చూడాలి – ప్రకృతి విపత్తులతో నష్టం జరిగితే 15 రోజుల్లో నివేదిక పంపాలి – హీట్ వేవ్ పై యాక్షన్ ప్లాన్ విడుదల – 20 విభాగాలతో సమీక్షించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1:…

ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం

– లారీని వెనుకనుంచి ఢీకొన్న కారు – ఆరుగురు సిరిసిల్లవాసుల దుర్మరణం – మృతులు బీఆర్ఎస్ నాయకుడి సోదరుడి కుటుంబీకులు – ఫోన్‌లో బొల్లి రామ్మోహన్‌కు కేటీఆర్ పరామర్శ – రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విషాదం సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, మే 1: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్)పై జరిగిన ఘోర ప్రమాదంలో రాజన్న…

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద అర్థరాత్రి మమత

కోల్ కతా, మే 1: కోల్ కతాలోని ఒక ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం రాత్రి నాలుగు గంటల సేపు ఉండటం, తెల్లవారుజామున 12.07 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోవడంపై బీజేపీ నేత సువేందు అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలకు ముందు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఆమె…

రేపు సెల్ బ్రాడ్‌కాస్ట్ టెస్ట్ అలర్ట్

– అలర్ట్ వ్యవస్థ సమర్థత పరీక్షించేందుకు – ఎవరూ భయపడనవసరం లేదు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఈనెల 2వ తేదీ(శనివారం)  దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ వ్యవస్థపై పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష దిల్లీ ఎన్‌సీఆర్, అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల రాజధాని నగరాలను కవర్ చేయనుంది. అయితే…

పెండింగ్ చలాన్లపై కోర్టు ధిక్కరణ

– పోలీస్ అధికారులకు హైకోర్టు నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1: ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కింద డీజీపీ సీవీ ఆనంద్, మాజీ డీజీపీ శివధర్ రెడ్డి, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ లకుహైకోర్టు నోటీసులు ఇచ్చింది. పెండింగ్ చలాన్లు ఉంటే వాహనాలు…

ఆర్టీసీకి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

– ప్రభుత్వంలో సంస్థ విలీనంతో చిత్తశుద్ధి చాటాం – మేడే ఉత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట, ప్రజాతంత్ర, మే1 : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత ప్రభుత్వం మాదిరి వారు సమ్మె పట్టించుకోకుండా ఉండలేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన…

పెట్రో ధరలు పెంచడం లేదు

– ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడి న్యూదిల్లీ, మే 1 : కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని సవరించినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు ఉండబోదని, అవి స్థిరంగానే కొనసాగుతాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. దేశంలోని వాహనదారులకు, సామాన్య వినియోగదారులకు ఇది ఊరటనిచ్చే వార్త. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల…

రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వం

– సిగాచిలో 60 మంది చనిపోతే దిక్కులేకుండా పోయింది – 120మంది ఆటో డైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు – బీఆరఎస్ హయాంలో కార్మిక సంక్షేమాన్ని అమలు చేశాం – మేడే ఉత్సవాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని…

ఆధునిక టెక్నాలజీతో నేర నియంత్రణ

– నేరగాళ్ల టెక్నాలజీ సవాల్‌గా మారింది – దేశంలో పటిష్టంగా తెలంగాణ పోలీసింగ్ – డ్రగ్స్ నియంత్రణకు మరిన్ని కఠన చర్యలు – డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1:  తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు…

కమర్షియల్ గ్యాస్ ధర పెంపుతో పెను భారం

– కేంద్రంపై మండిపడ్డ మంత్రి ఉత్తమ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధర పెంచడంపై నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇది సామాన్యుడిపై పెనుభారం మోపే నిర్ణయమని దుయ్యబట్టారు. 19 కేజీల గ్యాస్ ధరను రూ.993 అంటే సుమారు…