prajatantra_news

prajatantra_news

ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్‌లే

– ప్రభుత్వ విప్‌ల సమావేశంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్‌లే అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ, శాసనమండలి విప్‌లతో ఎంసీహెచఆర్‌డీలో సీఎం శనివారం సమావేశమయ్యారు. వేసవి నేపథ్యంలో నియోజవర్గాల్లో తాగునీరు, సాగునీటి అవసరాలకు తీసుకోవాల్సిన చర్యలు, ధాన్యం సేకరణలో పురోగతి వివరాలను, ఇతర ప్రజా…

సర్వోదయ తెలంగాణ కోసం పాంచజన్యం పూరించాం

– అన్ని వర్గాల ప్రజల సంక్షేమం లక్ష్యంగా పోరాటం – ప్రజలకు విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి – ‘మీట్ ద ప్రెస’లో టీఆరఎస్ అధ్యక్షురాలు కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2: తమ పార్టీ ఐదు అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుందని, వాటిపై పాంచజన్యం పూరించామని తెలంగాణ రక్షణసేన (టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల…

2027లో అందుబాటులోకి ఉస్మా‘నయా’ హాస్పిటల్

– వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : గోషామహల్‌లో ఉస్మానియా కొత్త హాస్పిటల్ భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, 2027 చివరికల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, అన్ని రకాల సౌకర్యాలతో కొత్త హాస్పిటల్…

ప్రధాని సభను జయప్రదం చేయండి

– వాల్ రైటింగ్ క్యాంపెయిన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 10న రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని, ఆయన పర్యటనను జయప్రదం చేసేందుకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే భారీ బహిరంగ సభకు  రాష్ట్రంలోని ప్రజలందరూ హాజరు కావాలని కేంద్ర మంత్రి కిషన్…

బతుమ్మకుంట ముమ్మాటికీ చెరువే

– పదెకరాల్లో ఉన్నట్లు నాసా చిత్రాలు ఉన్నాయి – ఎడ్ల సుధాకర్ హైకోర్టుకు వెళ్లడంపై హైడ్రా కమిషనర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : బతుకమ్మ కుంటను హైడ్రా అభివృద్ధి చేయడంపై ఎడ్ల సుధాకర్ హైకోర్టును ఆశ్రయించారని, అది ముమ్మాటికీ చెరువేనని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. 1986 నాటి అన్ రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్…

కూకట్‌పల్లిలో విషాద ఘటన

– నవ దంపతుల ఆత్మహత్య హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2: హైదరాబాద్ కూకట్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. కార్తీక్(28), మంజుల(27) అనే నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కార్తీక్ ఉరివేసుకోగా మంజుల పాయిజన్ తీసుకొన్నట్లు సమాచారం. మార్చి 8న పెళ్లి జరగగా రెండు నెలలైనా గడవకముందే ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు…

సంపన్న అమ్మాయిలే టార్గెట్

– ఇన్‌స్టా వేదికగా వలపు వల – ట్రాప్ చేసి రూ.లక్షల్లో వసూళ్లు – ఇద్దరు నిందితుల అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2: ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యువతులను ముఖ్యంగా సంపన్న కుటుంబాలకు చెందిన వారిని మాయమాటలతో ట్రాప్ చేసి రూ.లక్షలు వసూలు చేస్తున్న ముఠా గుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు రట్టు చేశారు. కీలక నిందితులుగా…

ఓఆర్ఆర్ ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి

– ఉస్మానియా మార్చురీ వద్ద కుటుంబీకులకు పరామర్శ – సిరిసిల్లకు తరలిన ఆరుగురి భౌతిక కాయాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : సిరిసిల్లలో తీవ్ర విషాదాన్ని నింపిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం పరామర్శించారు. శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన…

వేధింపులకు గురిచేయడం తగదు

– సిబ్బంది, ప్రయాణికులతో మర్యాదగా ఉండాలి – ఆర్టీసీ అధికారులకు మంత్రి పొన్నం హితవు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2: కిందిస్థాయి ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికుల విషయంలో ఆర్టీసీ అధికారులు సానుకూలంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిబ్బందిని వేధింపులకు గురిచేయకుండా ప్రేమతో, సానుకూల దృక్పథంతో పనులు చేయించాలని డివిజన్‌స్థాయి అధికారులకు…

కాంగ్రెస్ కు మళ్లీ అధికారం క‌ల్ల‌

– అడ్డూఅదుపు లేకుండా అవినీతి – ఆ పార్టీ అరాచకాలతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం – ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కొనసాగిస్తున్న బీజేపీ – గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యి పెంపు ఇందులో ఒకటి – ఉమ్మడి రంగారెడ్డి పార్టీ నేతల సమావేశంలో కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్రంలో రెండున్నరేళ్ల పాలన…