prajatantra_news

prajatantra_news

హామీలతో భరోసా.. ఆచరణ లేక నిరాశ

– సాకారం కాని తెలంగాణ రైతు డిక్లరేషన్ – వడ్ల కొనుగోళ్లలో ఆలస్యం -మక్క రైతుపై నిబంధనల కత్తి – ఉత్తదే అయిన సన్న వడ్ల బోనస్ – మద్దతు ధర మృగ్యం.. మిల్లర్లదే రాజ్యం – ప్రశ్నిస్తున్న విపక్షం.. సన్నగిల్లుతున్న విశ్వసనీయత – సర్కార్‌కు పట్టని అన్నదాత ఆక్రందన (మేకల ఎల్లయ్య – ప్రజాతంత్ర…

రాష్ట్రంలో సురక్షిత కమ్యూనిటీల నిర్మాణం

-ఆర్‌డబ్ల్యూఏ, హౌసింగ్ సొసైటీల బాధ్యతలపై నరెడ్కో వర్క్‌షాప్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : కమ్యూనిటీలలో భద్రతా వ్యవస్థలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, పారదర్శక పాలనపై దృష్టి సారించాలని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌లకు జీహెచఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ సూచించారు. అలాగే కొనసాగుతున్న జనగణన డిజిటల్ సెల్ఫ్-ఎన్యూమరేషన్‌కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని రెసిడెంట్ వెల్ఫేర్…

ఆరుగాలం కష్టాన్ని ఆవిరి చేస్తారా?

– తాలు, తరుగు లేకుండా కొంటానన్న హామీని మరిచారా? – సీఎంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : మీ కళ్లముందే తాలు, తేమ పేరుతో రైతులను నిలువునా ముంచుతున్నా పట్టించుకోరా అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. ఈమేరకు సీఎంకు బహిరంగ లేఖ…

హామ్ రోడ్లలో భారీ అవినీతి

– ఆధారాలతో అసెంబ్లీలో బయటపెట్టాం – ఎక్సెస్ టెండర్లతో కొందరికే కట్టబెడుతున్నారు – బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : హ్యమ్ మోడల్ రోడ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదని ఆధారాలతో తాము అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బయటపెట్టామని బీఆర్ఎస్ ఎల్పీ ఉప…

మూడున్నర కోట్ల పని దినాలు పూర్తి చేయాలి

– ఉపాధి కోరే కూలీలతో సమావేశాలు నిర్వహించి అవగాహన పెంచాలి – కూలీల ఆరోగ్యం పట్ల అధికారులు జాగ్రత్తలు పాటించాలి – ఉపాధి హామీ పనులపై మంత్రి సీతక్క సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి…

సేంద్రియ వ్యవసాయమే ఉత్తమం

– పండించిన పంటల అమ్మకం కోసం యాప్ – 4న ప్రారంభించనున్న మంత్రి తుమ్మల – నేరుగా సేంద్రియ ఉత్పత్తుల కొనుగోలుకు వీలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1: తెలంగాణ వ్యవసాయ రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. సేంద్రియ సాగు చేస్తున్న రైతులకు అండగా నిలిచేందుకు, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించేందుకు ప్రభుత్వం…

ప్రాణహిత-చేవెళ్ల పునరుద్ధరణకు చర్యలు

– తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి ప్రణాళికలు – మహారాష్ట్రలో ముంపు తగ్గింపునకు ప్రత్యామ్నాయాలు – ఎన్డీఎసఏ మార్గదర్శనం మేరకు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంలకు మరమ్మతులు – ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : చేవెళ్ల-ప్రాణహిత వద్ద బ్యారేజ్ నిర్మాణానికి తమ…

సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం

– ఉద్యోగ సంఘాలతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన శుక్రవారం సాయంత్రం…

అందరం కలిస్తేనే ప్రభుత్వం

– ఆర్టీసీ కార్మికుల పోరాటాల్లో మేమూ ఉన్నాం – బస్సులు, నియామకాలు పెంచాం – డీజిల్ ఖర్చు తగ్గించేందుకే ఈవీ బస్సులు – ఆర్టీసీ కార్మిక సంఘాలతో సీఎం రేవంత్ – మూడు రోజుల సమ్మె కాలపు వేతనానికి ఓకే హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : ఆర్టీసీ సంస్థ అభివృద్ధి, మనుగడ, గౌరవాన్ని పెంపొందించి ప్రజలకు…

నీట్ పరీక్ష.. మోసగాళ్ల ఉచ్చులో పడొద్దు

– పిల్లల తల్లిదండ్రులకు సీపీ సజ్జన్నార్ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1: నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. వైద్య విద్యపై ఉన్న అపారమైన క్రేజ్ను పెట్టుబడిగా మార్చుకో వాలని కొందరు మోసగాళ్లు, దళారులు ప్రయత్నిస్తున్నారు. తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్త వహించాలని సోషల్…